• Home » TS Assembly Elections

TS Assembly Elections

Amit Shah:  తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోంది

Amit Shah: తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తోంది

జోగులాంబ శక్తి పీఠం కోసం మోదీ సర్కార్ ( Modi Govt ) 70 కోట్లు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ఆ నిధులను ఖర్చు చేయలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) వ్యాఖ్యానించారు.

Thummala: జన శక్తి ముందు వందల కోట్లు లెక్క కాదు

Thummala: జన శక్తి ముందు వందల కోట్లు లెక్క కాదు

జన శక్తి ముందు.. వందల కోట్లు లెక్క కాదని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) అసెంబ్లీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) అన్నారు.

 Harish Rao:  కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు వస్తాయి

Harish Rao: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు వస్తాయి

కాంగ్రెస్ పార్టీ ( Congress party ) అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు మళ్లీ వస్తాయని.. ఇన్వెర్టర్లు, జనరేటర్లు పెట్టుకోవాల్సి వస్తుందని మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) ఎద్దేవ చేశారు.

TS High Court: మంత్రి మల్లారెడ్డి ఆఫిడవిట్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటీషన్‌‌ను కొట్టివేసిన హైకోర్ట్

TS High Court: మంత్రి మల్లారెడ్డి ఆఫిడవిట్‌ను సవాల్ చేస్తూ వేసిన పిటీషన్‌‌ను కొట్టివేసిన హైకోర్ట్

మంత్రి మల్లారెడ్డి ( Minister Mallareddy ) ఆఫిడవిట్‌ను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టు ( High Court ) లో వేసిన పిటీషన్‌‌ను కొట్టివేసింది. మల్లారెడ్డి వేసిన నామినేషన్‌లో తప్పులు ఉన్నాయంటూ రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని పిటిషనర్ అంజిరెడ్డి హైకోర్టులో తెలిపారు.

Niranjan: కేసీఆర్, హరీశ్‌రావులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం

Niranjan: కేసీఆర్, హరీశ్‌రావులపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం

ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ), మంత్రి హరీశ్‌రావు ( Minister Harish Rao ) కాంగ్రెస్ పార్టీపై బహిరంగ సభల్లో చేసిన ధూషణలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్ ( Niranjan ) తెలిపారు. శ

TS Election: హైదరాబాద్‌లో 6.5 కోట్లు నగదు పట్టివేత

TS Election: హైదరాబాద్‌లో 6.5 కోట్లు నగదు పట్టివేత

ఎన్నికల కోడ్ (Election Code ) ప్రకియలో భాగంగా పోలీసులు నగరంలో తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో భారీగా నగదును పట్టుకున్నారు. సుమారు 6.5 కోట్లు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Vijayashanti:   కేసీఆర్ నాటిన మొక్క బీజేపీని నాశనం చేసింది

Vijayashanti: కేసీఆర్ నాటిన మొక్క బీజేపీని నాశనం చేసింది

సీఎం కేసీఆర్ ( CM KCR ) నాటిన ఒక మొక్క బీజేపీ ( BJP ) పార్టీని నాశనం చేసిందని.. ఆ వ్యక్తిపై కేసీఆర్ పెట్టిన కేసులు ఏమయ్యాయి?.. బీజేపీ దానికదే నాశనం అయిందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి ( Vijayashanti ) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi: అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌‌ను మార్చేస్తాం!

Rahul Gandhi: అధికారంలోకి వస్తే ప్రగతి భవన్‌‌ను మార్చేస్తాం!

బీఆర్ఎస్ ప్రభుత్వం ( BRS GOVT ), సీఎం కేసీఆర్‌ ( CM KCR ) పై ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

Revanth Reddy:  2018లో కుట్రలు చేసి కేసీఆర్ నన్ను ఎమ్మెల్యేగా ఓడించారు

Revanth Reddy: 2018లో కుట్రలు చేసి కేసీఆర్ నన్ను ఎమ్మెల్యేగా ఓడించారు

2018లో కుట్రలు చేసి కేసీఆర్ తనను ఓడించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) అన్నారు.

Thummala:  కరెంట్ కొనుగోలులో అవినీతి

Thummala: కరెంట్ కొనుగోలులో అవినీతి

తాను రైతును 24 గంటల కరెంట్ రావడం లేదు.. ఆరు గంటలే సరఫరా అవుతుందని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి