• Home » TRS

TRS

Bontu Rammohan: నేను ఎక్కడికి వెళ్ళలేదు..

Bontu Rammohan: నేను ఎక్కడికి వెళ్ళలేదు..

తాను ఎక్కడికి వెళ్ళలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు. తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని, ఎలాంటి నోటీసులు రాలేదని, ఈడీ (ED) విచారణకు పిలిస్తే వెళ్తానని బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు.

Vijayashanthi: విద్యా వ్యవస్థను కేసీఆర్ ఆగం చేస్తున్నారు.. అందుకే కేసీఆర్ సర్కార్ విఫలమైంది

Vijayashanthi: విద్యా వ్యవస్థను కేసీఆర్ ఆగం చేస్తున్నారు.. అందుకే కేసీఆర్ సర్కార్ విఫలమైంది

కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల పదో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పేవారు కరువయ్యారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Prabhakar Reddy: దుబ్బాక ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు

Prabhakar Reddy: దుబ్బాక ఎమ్మెల్యేపై తీవ్ర వ్యాఖ్యలు

ఒక దరిద్రుడు ఇక్కడ ఎమ్మెల్యే కావడం మన దురదృష్టం. సిగ్గు, శరం లేకుండా తన వల్లే భుంపల్లి కొత్త మండలం వచ్చిందని చెప్పుకుంటున్నాడు. నియోజకవర్గంలో టీఆర్ఎస్ ఏది చేసినా తానే చేసినట్లు చెప్పుకుంటున్నాడు.

Karimnagar: మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో సీబీఐ సోదాలు

Karimnagar: మంత్రి గంగుల కమలాకర్ నివాసంలో సీబీఐ సోదాలు

కరీంనగర్: మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) నివాసంలో సీబీఐ (CBI) అధికారులు సోదాలు చేస్తున్నారు.

TS News: బొంతు రామ్మోహన్ భార్య ఆరోపణలపై స్పందించిన ఉప్పల్ ఎమ్మెల్యే

TS News: బొంతు రామ్మోహన్ భార్య ఆరోపణలపై స్పందించిన ఉప్పల్ ఎమ్మెల్యే

చర్లపల్లి కార్పొరేటర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి చేసిన ఆరోపణలపై ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి స్పందించారు.

Twitter war: రేవంత్ రెడ్డి ట్వీట్‌కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్

Twitter war: రేవంత్ రెడ్డి ట్వీట్‌కు ఎమ్మెల్సీ కవిత కౌంటర్

హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత (Kavitha)-టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మధ్య ట్విట్టర్‌ వార్ (Twitter war) నడుస్తోంది.

Kavita Tweet: షర్మిలపై కవిత సెటైర్లు

Kavita Tweet: షర్మిలపై కవిత సెటైర్లు

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా సెటైర్లు విసిరారు.

YS Sharmila: కేసీఆర్‌ను నిలదీసినందుకే అరెస్ట్: షర్మిల

YS Sharmila: కేసీఆర్‌ను నిలదీసినందుకే అరెస్ట్: షర్మిల

కేసీఆర్‌(KCR)ను నిలదీసినందుకే తనను అరెస్ట్ చేయించారని వైఎస్సార్టీపీ (YSRTP)అధినేత్రి వైఎస్ షర్మిల(YS Sharmila) ఆగ్రహం వ్యక్తం చేశారు.

VijayaShanthi: డెంగీ కేసులు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదు.. కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు

VijayaShanthi: డెంగీ కేసులు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదు.. కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెబుతారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)పై బీజేపీ నాయకురాలు విజయశాంతి (VijayaShanth) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Praja Sangrama Yatra: భైంసా సభలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Praja Sangrama Yatra: భైంసా సభలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) ప్రజాసంగ్రామ యాత్ర (Praja Sangrama Yatra)లో ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి