Home » TRS
టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.
హైదరాబాద్: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Rohit Reddy) ఈడీ (ED) విచారణలో ట్విస్టు (Twist) నెలకొంది. ఈ రోజు విచారణకు దూరంగా ఉండాలని రోహిత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.
హైదరాబాద్: తాను చేసిన సవాల్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్వీకరించలేదని ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి (Rohit Reddy) అన్నారు.
బీఆరెస్ ఆవిర్భావం అంటూ ఆర్భాటంగా దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) చేసిన హడావుడి తుస్సుమందని బీజేపీ (BJP) నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శించారు.
బెంగళూరు డ్రగ్స్ కేసును రీఓపెన్ చేయాలనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు (Raghunandan Rao) తెలిపారు.
Amaravathi: పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన అల్లర్లపై బీజేపీ (BJP) ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీ మాట్లాడిన తీరు ఆక్షేపనీయంగా
కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు.
ఈడీ నోటీసులకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు.
సీబీఐ ఛార్జిషీటును సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సీబీఐ ఆరోపించిన అభియోగాలను కోర్టు ఆమోదించింది. ముడుపులు(kick backs) నగదు రూపంలో హవాలా మార్గంలో తరలించినట్లు గుర్తించింది. అభిషేక్