• Home » TRS

TRS

TS News: నేను ఎవరితోనూ విబేధాలు పెట్టుకోను: మంత్రి మల్లారెడ్డి

TS News: నేను ఎవరితోనూ విబేధాలు పెట్టుకోను: మంత్రి మల్లారెడ్డి

హైదరాబాద్: ఎమ్మెల్యేల భేటీపై మంత్రి మల్లారెడ్డి (Minister Mallareddy) స్పందించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను గాంధేయవాదినని..

Hyderabad: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని తిరస్కరించిన ఈడీ

Hyderabad: ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని తిరస్కరించిన ఈడీ

హైదరాబాద్: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Rohit Reddy) విజ్ఞప్తిని ఈడీ (ED) తిరస్కరించింది. ఇవాళ విచారణకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది.

Raghunandan Reddy: రోహిత్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారు

Raghunandan Reddy: రోహిత్‌రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారు

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అబద్ధాలు మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.

Hyderabad: రోహిత్ రెడ్డి ఈడీ విచారణలో ట్విస్టు

Hyderabad: రోహిత్ రెడ్డి ఈడీ విచారణలో ట్విస్టు

హైదరాబాద్: ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి (Rohit Reddy) ఈడీ (ED) విచారణలో ట్విస్టు (Twist) నెలకొంది. ఈ రోజు విచారణకు దూరంగా ఉండాలని రోహిత్ రెడ్డి నిర్ణయించుకున్నారు.

Rohit Reddy: బండి సంజయ్ నా సవాల్‌ను స్వీకరించ లేదు..

Rohit Reddy: బండి సంజయ్ నా సవాల్‌ను స్వీకరించ లేదు..

హైదరాబాద్: తాను చేసిన సవాల్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్వీకరించలేదని ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి (Rohit Reddy) అన్నారు.

Vijayashanthi: బీఆరెస్ ఆవిర్భావం అంటూ ఢిల్లీలో కేసీఆర్ హడావుడి తుస్సుమంది

Vijayashanthi: బీఆరెస్ ఆవిర్భావం అంటూ ఢిల్లీలో కేసీఆర్ హడావుడి తుస్సుమంది

బీఆరెస్ ఆవిర్భావం అంటూ ఆర్భాటంగా దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ (KCR) చేసిన హడావుడి తుస్సుమందని బీజేపీ (BJP) నాయకురాలు విజయశాంతి (Vijayashanthi) విమర్శించారు.

BJP MLA Raghunandan Rao: దళితుల భూమిలో ఫామ్‌హౌస్ కట్టుకున్నారు.. కేసీఆర్ చెప్పాలి

BJP MLA Raghunandan Rao: దళితుల భూమిలో ఫామ్‌హౌస్ కట్టుకున్నారు.. కేసీఆర్ చెప్పాలి

బెంగళూరు డ్రగ్స్‌ కేసును రీఓపెన్‌ చేయాలనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ (BJP) అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు (Raghunandan Rao) తెలిపారు.

Somu Veerraju: ఆ రెండు పార్టీలకు పరిపాటిగా మారింది

Somu Veerraju: ఆ రెండు పార్టీలకు పరిపాటిగా మారింది

Amaravathi: పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన అల్లర్లపై బీజేపీ (BJP) ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీ మాట్లాడిన తీరు ఆక్షేపనీయంగా

KTR: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అబద్ధం చెప్పడం తెలంగాణను బాధించింది

KTR: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అబద్ధం చెప్పడం తెలంగాణను బాధించింది

కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) విమర్శలు గుప్పించారు.

Pilot Rohith Reddy: అయ్యప్ప దీక్ష వేసుకొని నేను ప్రమాణం చేస్తున్నా

Pilot Rohith Reddy: అయ్యప్ప దీక్ష వేసుకొని నేను ప్రమాణం చేస్తున్నా

ఈడీ నోటీసులకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి