Home » Trending Videos
దాహం వేయడంతో ఓ సింహం.. నీళ్లు తాగేందుకు ఓ నది వద్దకు వెళ్లింది. నది లోపలికి దిగిన సింహం దాహం తీర్చుకుంటుంది. అయితే అప్పటికే ఓ మొసలి నీటిలో నక్కి, వేట కోసం ఎదురుచూస్తోంది. దాహం తీర్చుకున్న సింహం.. నది దాటేందుకు ప్రయత్నించింది. చివరకు ఏమైందో మీరే చూడండి..
ఓ కోతి రాయిపై కూర్చుని పర్యాటకులు ఇచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తుంటుంది. ఇంతలో ఓ పర్యాటకుడు అక్కడి వచ్చాడు. పాడైన గుడ్డును కోతికి అందించాడు. గుడ్డును చూసిన కోతి.. వెంటనే దాన్ని తీసుకుంటుంది. గుడ్డుపై బొప్పిని ఎంతో ఓపిగ్గా ఒలిచి తీసేసింది. అయితే తీరా తినబోయే ముందు ఏమవుతుందో మీరే చూడండి..
రోడ్డుపై చాలా వాహనాలు వెళ్తున్నాయి. అయితే అందులో ఓ ఫార్చునర్ కారు మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. అంతగా అందులో ఏం స్పెషాలిటీ ఉందని అనుకుంటున్నారా.. స్పెషాలిటీ అంటూ ఏమీ లేదు గానీ.. కారు సైడ్ మిర్రర్ స్థానంలో అతను చేసిన చిన్న మార్పే ఇందుకు కారణం. సాధారణంగా..
భారతీయుల్లో స్వాతంత్ర్యోద్య స్ఫూర్తిని నింపిని వందేమాతర గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ ఏడాది ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఓ మహిళకు వేలిలో ముల్లు గుచ్చుకుంది. దాన్ని బయటికి తీసేందుకు ఆమె తెగ తంటాలు పడింది. అయినా ముల్లు మాత్రం బయటికి రాలేదు. ఈ క్రమంలో ఓ మహిళ తన బుర్రకు పదును పెట్టింది. ముల్లు తీసే పద్ధతి అది కాదంటూ.. తన ట్రిక్ను బయటపెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది..
ఓ లారీ అదుపు తప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. అయితే ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. ఇందులో అంతా అవాక్కవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా. ప్రమాదం నుంచి అతను బయటపడడంతో వింతేమీ లేకున్నా..
ఓ హోటల్లో పోలీసులు అనుకోకుండా తనిఖీలు చేపట్టారు. దీంతో అందులో ఉన్న వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక యువతీయువకుల పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పోలీసులకు దొరికితే ఎక్కడ తమ పరువు పోతుందనే భయంతో ఏదోలా పారిపోదామని ట్రై చేశారు..
ఏనుగలు గుంపు ఓ పెద్ద చెట్టు కింద హాయిగా నిద్రపోతున్నాయి. ఇలా హాయిగా రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఓ పెద్ద ఏనుగు అటుగా వచ్చింది. ఏనుగు వచ్చిన చప్పుడు వినపడగానే అక్కడ ఉన్న సింహాలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. నిద్రపోతున్న సింహాలన్నీ పైకి లేచి పారిపోయాయి. చివరగా..
వధూవరులకు ఫొటోషూట్ చేస్తుంటారు. ఈ సందర్భంగా నీరు, కొండలు, పచ్చని చెట్లు ఉన్న ప్రాంతంలో ఫొటోషూట్ స్టార్ట్ చేశాడు. వధూవరులకు కెమెరామెన్ వివిధ రకాల యాంగిల్స్లో ఫొటోలు తీస్తున్నాడు. ఈ క్రమంలో..
కొందరు స్నేహితులు కలిసి కారులో వెళ్తున్నారు. అయితే హైవే రోడ్డు మీదకు వెళ్లగానే.. కారు నడుపుతున్న వ్యక్తికి పూనకం వస్తుంది. ఒక్కసారిగా కారు వేగాన్ని పెంచాడు. 50 కాదు, 100 కాదు.. ఏకంగా 180 కిలోమీటర్ల వేగంతో వాహనాన్ని నడిపాడు. దీంతో..