• Home » Trending News

Trending News

Funny Viral Photo: టీ దుకాణంలో దొంగల కోసం సూచన.. ఏం రాశాడో చూస్తే పగలబడి నవ్వుతారు..

Funny Viral Photo: టీ దుకాణంలో దొంగల కోసం సూచన.. ఏం రాశాడో చూస్తే పగలబడి నవ్వుతారు..

తమ ఇళ్లు, దుకాణాల ముందు వింత వింత సందేశాలు రాయడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. ఓ స్త్రీ రేపురా.. బంగారం, డబ్బులు బ్యాంకుల్లో ఉన్నాయి.. వంటి చిత్రవిచిత్రమైన సందేశాలను రాయడం చూస్తుంటాం. అలాగే తాజాగా..

Keep Snakes Away Tips: ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..

Keep Snakes Away Tips: ఇళ్లల్లోకి పాములు రాకుండా ఉండాలంటే.. సింపుల్‌గా ఇలా చేయండి చాలు..

ఇళ్లల్లోకి విష సర్పాలు రాకుండా ఉండేందుకు చాలా మంది ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలను ప్రయోగించడం ద్వారా పాముల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

Shashi Tharoor: అమెరికాపైనా 50 శాతం సుంకం విధించాలి: శశిథరూర్

Shashi Tharoor: అమెరికాపైనా 50 శాతం సుంకం విధించాలి: శశిథరూర్

రష్యాతో చమురు కొనుగోలు చేస్తున్నారనే సాకుతో ట్రంప్ అమెరికాపై 50 శాతం సుంకం విధించడంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న అగ్రరాజ్యానికి ప్రతీకార సుంకాలతోనే బదులు ఇవ్వాలని సూచించారు.

Ration Card Holders: రేషన్ పంపిణీలో గోల్‌మాల్.. లబ్ధిదారులు చనిపోయినా..

Ration Card Holders: రేషన్ పంపిణీలో గోల్‌మాల్.. లబ్ధిదారులు చనిపోయినా..

అర్హులకు మాత్రమే రేషన్ ఫలాలు అందడంతో పాటు బియ్యం పక్కదారి పట్టడానికి వీలులేదన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు పూర్తి విరుద్ధమైన పరిస్థితులు ఉంటున్నాయి. ఈకేవైసీ ప్రక్రియ నత్తనడకనే సాగు తుండటంతో అర్హత లేకపోయినా పలువురు లబ్ధి పొందుతున్నారని సమాచారం. ప్రజాధనం వృథాకు అడ్డుకట్ట పడాలంటే ఈ-కేవైసీతో పాటు క్షేత్రస్థాయి సర్వేతోనే సాధ్యమవుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నా..

AP News: అన్నదాతల్లో అయోమయం.. లబ్ధిదారుల్లో వ్యత్యాసం..

AP News: అన్నదాతల్లో అయోమయం.. లబ్ధిదారుల్లో వ్యత్యాసం..

అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల్లో.. ఒక దానికి లబ్ధి చేకూరి, మరో పథకం వర్తించని రైతులు, రైతు సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కానీ, వారి సందేహాలను నివృత్తి చేసే వారు కానరావడం లేదు. రెండు పథకాలకు ఒకే లబ్దిదారుల జాబితా లేదని అధికారులు చెప్పకనే చెబుతున్నారు.

Ponguleti Srinivasa Reddy: కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతలు మభ్యపెడుతున్నారు..

Ponguleti Srinivasa Reddy: కాళేశ్వరంపై బీఆర్ఎస్ నేతలు మభ్యపెడుతున్నారు..

రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం రచ్చ నడుస్తోంది. అటు అధికార పార్, ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులు తగ్గేదేలే అంటూ.. మాటల యుద్ధం చేస్తున్నారు. తాజాగా కాళేశ్వరం నివేదికపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఏబీఎన్‌తో మాట్లాడారు.

TG Bharat Liquor Scam: లిక్కర్ స్కాం నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. మంత్రి టీజీ భరత్..

TG Bharat Liquor Scam: లిక్కర్ స్కాం నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. మంత్రి టీజీ భరత్..

నూటికి నూరు శాతం లిక్కర్ స్కాం జరిగింది.. ఇందుకు కారకులైన వారిని వదిలిపెట్టబోం. ఇందుకు కారకులైన వారిపై కూటమి ప్రభుత్వం కచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.

BREAKING: అనిల్‌ అంబానీపై లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ

BREAKING: అనిల్‌ అంబానీపై లుకౌట్‌ సర్క్యులర్‌ జారీ

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Tsunami Threat: మోగిన సునామీ సైరన్.. ఖాళీ అవుతున్న నగరాలు.. రోడ్లపై భారీ ట్రాఫిక్ జాం..

Tsunami Threat: మోగిన సునామీ సైరన్.. ఖాళీ అవుతున్న నగరాలు.. రోడ్లపై భారీ ట్రాఫిక్ జాం..

రష్యాలో ఉదయం సంభవించిన భూకంపం ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలను బెంబేలెత్తిస్తోంది. జపాన్, అమెరికా సహా పలు తీరప్రాంతాలకు ఇప్పటికే సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో ప్రజలు నగరాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. రోడ్లన్నీ వాహనాలతో కిక్కిరిసిపోవడంతో భారీ ట్రాఫిక్ జాం నెలకొంది.

Tsunami Effect: సునామీ దెబ్బకు తీరానికి భారీ తిమింగలాలు.. జపాన్‌ అణుశక్తి కేంద్రం ఖాళీ..

Tsunami Effect: సునామీ దెబ్బకు తీరానికి భారీ తిమింగలాలు.. జపాన్‌ అణుశక్తి కేంద్రం ఖాళీ..

రష్యాలో సంభవించిన భారీ భూకంపం జపాన్ సహా పసిఫిక్ మహాసముద్రం వెంబడి ఉన్న అనేక తీర దేశాలను బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే అమెరికా, జపాన్ వాతావరణ సంస్థలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి