Home » Trending News
ఆంధ్రా తోటపురి మామిడి రైతులకు పెద్ద ఉపశమనం లభించింది. 2025–26 సంవత్సరానికి MIS కింద ధరల లోపం చెల్లింపు (PDP)ను కేంద్రం ఆమోదించించింది. కేంద్రం నిర్ణయంతో ఏపీలో 1.62 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి కొనుగోలుకు అవకాశం లభించినట్లైంది. మామిడి రైతులకు క్వింటాల్కు రూ.1,490.73లు చెల్లించనున్నారు.
చైనాలోని వుహాన్లో మొదలైన కోవిడ్ మహమ్మారి.. ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో అందరికీ తెలిసిందే. ఎంతో మంది ప్రాణాలు తీయడమే కాకుండా.. కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి ఎక్కడ ఏ వ్యాధి బయటపడినా..
హర్ష్రాజ్ సింగ్ గోహిల్ అనే 20 ఏళ్ల యువకుడు.. తన స్నేహితుడితో కలిసి కలియాబీడ్ ప్రాంతంలోని రద్దీగా ఉండే రోడ్డుపై కారు రేస్ స్టార్ట్ చేశాడు. హర్ష్రాజ్ సింగ్ క్రెటా కారులో వెళ్తుండగా.. అతడి స్నేహితుడు ఎరుపు రంగు బ్రెజ్జా కారులో రేస్కు సిద్ధమయ్యారు. అయితే ఈ క్రమంలో..
ఆపిల్, ఓపెన్ ఏఐ, గూగుల్ తదితర ప్రతిష్ఠాత్మక సంస్థల్లో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగులకు మెటా అత్యధిక జీతాలు ఆఫర్ చేస్తూ తమ సంస్థలోకి తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆపిల్ సంస్థలో సీనియర్ ఏఐ ఇంజనీర్గా పని చేసిన వ్యక్తి భారీ ప్యాకేజీ ఆఫర్ చేసింది..
బ్రిటన్లో 33 శాతం జన్యు వ్యాధుల కేసులకు పాకిస్థానీలే కారణమంటూ ఓ బ్రిటన్ వ్యక్తి పెట్టిన పోస్టుపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. జనాలు ఈ ఉదంతంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విద్వేషం వ్యాపింప చేయొద్దని హితవు పలుకుతున్నారు.
గురుగ్రామ్లో విషాద ఘటన చోటు చేసుకుంది. స్థానిక సుశాంత్ లోక్-ఫేజ్ 2లో నివాసం ఉంటున్న టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ను (25).. ఆమె తండ్రి కాల్చి చంపాడు. రాధిక యాదవ్కు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం అలవాటుగా ఉండేది. ఈ విషయంతో తండ్రీకూతుళ్లకు మధ్యలో గొడవ జరుగుతుండేది..
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఆలయానికి చేరుకున్నారు. ఆయనకు దేవస్థాన అర్చకులు, అధికారులు.. పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
అమరనాథ్ యాత్రకు వెళ్తున్న బస్సులకు ప్రమాదం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్ జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
India on Dalai Lama Successor: దలైలామా వారసుడి ఎంపిక విషయంలో చైనా (China)కు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. దలైలామా (Dalai Lama)కు మాత్రమే తన వారసుడిని ఎంచుకునే హక్కు ఉంటుందని గురువారం ఓ ప్రకటనలో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) స్పష్టం చేశారు.
దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా, తమ 2G హ్యాండ్సెట్ వినియోగదారుల కోసం నూతనంగా వీ గ్యారెంటీ కార్యక్రమాన్ని ఆరంభించింది. ఈ వినూత్న పథకం ద్వారా..