• Home » Train Accident

Train Accident

ఫిష్‌ ప్లేట్లు తొలగించి రైలు ప్రమాదానికి కుట్ర

ఫిష్‌ ప్లేట్లు తొలగించి రైలు ప్రమాదానికి కుట్ర

గుజరాత్‌లో రైలును పట్టాలు తప్పించేందుకు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ప్రయత్నం లైన్‌మ్యాన్‌ అప్రమత్తత కారణంగా విఫలమయింది.

 Delhi : రైలు ప్రమాదాలకు ఉగ్ర కుట్ర?

Delhi : రైలు ప్రమాదాలకు ఉగ్ర కుట్ర?

రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైళ్లను పట్టాలు తప్పించడమే లక్ష్యంగా చోటుచేసుకున్న ఘటనలు కలకలం సృష్టించాయి. ఇది ఉగ్రవాదుల కుట్రేనని అనుమానిస్తున్నారు. మంగళవారం రాజస్థాన్‌లోని అజ్మేర్‌ జిల్లాలోని పశ్చిమ రవాణా కారిడార్‌లో లోడుతో వెళ్తున్న గూడ్స్‌ రైలును పట్టాలు తప్పించే యత్నం జరిగింది.

రైలును పట్టాలు తప్పించేందుకు ట్రాక్‌పై సిలిండర్‌

రైలును పట్టాలు తప్పించేందుకు ట్రాక్‌పై సిలిండర్‌

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కాళింది ఎక్స్‌ప్రె స్‌కు పెను ప్రమాదం తప్పింది. ప్రయాగ్‌రాజ్‌ నుంచి హరియాణాలోని భివాని వెళ్తున్న ఈ రైలు ఆదివారం రాత్రి శివరాజ్‌పూర్‌ సమీపంలో పట్టాలపై గ్యాస్‌ సిలిండర్‌ను అతి వేగంగా ఢీ కొట్టింది.

రెండుగా విడిపోయిన మగధ్‌ ఎక్స్‌ప్రెస్‌

రెండుగా విడిపోయిన మగధ్‌ ఎక్స్‌ప్రెస్‌

న్యూఢిల్లీ నుంచి బిహార్‌లోని ఇస్లాంపూర్‌కు వెళ్తున్న మగధ్‌ ఎక్స్‌ప్రెస్‌ రెండుగా విడిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

Bihar: మగధ్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Bihar: మగధ్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

బిహార్‌లో మగధ్ ఎక్స్‌ప్రెస్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. బాక్సర్ జిల్లాలోని ట్వినిగంజ్ - రఘునాథ్‌పూర్ స్టేషన్ల మధ్య న్యూఢిల్లీ నుంచి ఇస్లాంపూర్ వెళ్తున్న మగధ్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు భాగాలుగా విడిపోయింది.

Train Accident: మధ్యప్రదేశ్‌లో పట్టాలు తప్పిన రైలు..

Train Accident: మధ్యప్రదేశ్‌లో పట్టాలు తప్పిన రైలు..

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో(Jabalpur) శనివారం తెల్లవారుజామున సోమనాథ్ ఎక్స్‌ప్రెస్ రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం(Train Accident) స్టేషన్‌కు 150 మీటర్ల దూరంలో ఉదయం 5.50 గంటలకు జరిగింది.

చంద్రబాబుకు తప్పిన పెనుముప్పు

చంద్రబాబుకు తప్పిన పెనుముప్పు

సీఎం చంద్రబాబు పెను ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు గురువారం ఆయన విజయవాడలోని మధురానగర్‌, దేవీనగర్‌ ప్రాంతాలకు వెళ్లారు.

Medchal: రైలు పట్టాలపై ఘోరం..

Medchal: రైలు పట్టాలపై ఘోరం..

పట్టాలపై దూరంగా రైలు వస్తోంది. విధి నిర్వహణలో ఉన్న ఓ ట్రాక్‌మెన్‌ పట్టాల సమీపంలో పెరిగిన గడ్డిని తొలగిస్తున్నాడు. ఆ ట్రాక్‌మెన్‌ చిన్న కూతురు.. నాన్నా అంటూ.. తండ్రి కోసం పరిగెడుతూ పట్టాలు దాటుతోంది.

Jammu-Jodhpur Express: ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపు.. ప్రయాణికులను దింపి ముమ్మర తనిఖీలు

Jammu-Jodhpur Express: ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపు.. ప్రయాణికులను దింపి ముమ్మర తనిఖీలు

జార్ఖండ్‌లో ముంబయి- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి.

Opposition Parties: ఈ ప్రభుత్వానికి సిగ్గని మాత్రం అనిపించడం లేదు

Opposition Parties: ఈ ప్రభుత్వానికి సిగ్గని మాత్రం అనిపించడం లేదు

జార్ఖండ్‌లో రైలు ప్రమాదం కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతోపాటు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై విపక్ష పార్టీలు కాస్తా ఘాటుగా స్పందించాయి. ఆ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లక్ష్యంగా చేసుకుని ఆ యా పార్టీలోని కీలక నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి