• Home » Train Accident

Train Accident

Medchal: రైలు పట్టాలపై ఘోరం..

Medchal: రైలు పట్టాలపై ఘోరం..

పట్టాలపై దూరంగా రైలు వస్తోంది. విధి నిర్వహణలో ఉన్న ఓ ట్రాక్‌మెన్‌ పట్టాల సమీపంలో పెరిగిన గడ్డిని తొలగిస్తున్నాడు. ఆ ట్రాక్‌మెన్‌ చిన్న కూతురు.. నాన్నా అంటూ.. తండ్రి కోసం పరిగెడుతూ పట్టాలు దాటుతోంది.

Jammu-Jodhpur Express: ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపు.. ప్రయాణికులను దింపి ముమ్మర తనిఖీలు

Jammu-Jodhpur Express: ఎక్స్‌ప్రెస్‌ రైలుకు బాంబు బెదిరింపు.. ప్రయాణికులను దింపి ముమ్మర తనిఖీలు

జార్ఖండ్‌లో ముంబయి- హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు మంగళవారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వరుస రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి.

Opposition Parties: ఈ ప్రభుత్వానికి సిగ్గని మాత్రం అనిపించడం లేదు

Opposition Parties: ఈ ప్రభుత్వానికి సిగ్గని మాత్రం అనిపించడం లేదు

జార్ఖండ్‌లో రైలు ప్రమాదం కారణంగా ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతోపాటు 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై విపక్ష పార్టీలు కాస్తా ఘాటుగా స్పందించాయి. ఆ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ లక్ష్యంగా చేసుకుని ఆ యా పార్టీలోని కీలక నేతలు విమర్శనాస్త్రాలు సంధించారు.

Jharkhand: పట్టాలు తప్పిన మరో ఎక్స్‌ప్రెస్ రైలు.. ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు

Jharkhand: పట్టాలు తప్పిన మరో ఎక్స్‌ప్రెస్ రైలు.. ఇద్దరు మృతి.. 20 మందికి గాయాలు

మరో ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. జార్ఖండ్‌లో సౌత్ ఈస్ట్ రైల్వే పరిధిలోని చక్రధర్‌పూర్ డివిజన్‌లో బడాబాంబూ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున ముంబయి - హౌరా ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. మొత్తం 12 బోగీల్లో 10 పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. వైద్య చికిత్స కోసం వారిని బబాబాంబూ ఆసుపత్రికి తరలించారని రైల్వే శాఖ వెల్లడించింది. అయితే మెరుగైన వైద్య చికిత్స కోసం వారందరిని చక్రధరపూర్‌కు పంపినట్లు తెలిపింది.

Train Accident: పట్టాలు తప్పిన ప్రయాణికుల ట్రైన్.. 140 మందికి గాయాలు..

Train Accident: పట్టాలు తప్పిన ప్రయాణికుల ట్రైన్.. 140 మందికి గాయాలు..

800 మందికి పైగా ప్రయాణికులు ఉన్న ట్రైన్ ఆకస్మాత్తుగా పట్టాలు(train accident) తప్పింది. ఓ ట్రక్కును రైలు ఢీకొనడంతో పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 140 మంది గాయపడ్డారని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు.

Train Accident: మరో రైలు ప్రమాదంలో ముగ్గురు మృతి, 34 మందికి గాయాలు.. కారణమిదేనా..

Train Accident: మరో రైలు ప్రమాదంలో ముగ్గురు మృతి, 34 మందికి గాయాలు.. కారణమిదేనా..

దేశంలో మరో ఘోర రైలు(train accident) ప్రమాదం చోటుచేసుకుంది. గత నెలలో జరిగిన కాంచన్ గంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటన మరువక ముందే తాజాగా మరొకటి జరిగింది. చండీగఢ్ నుంచి దిబ్రూఘర్ వెళ్తున్న దిబ్రూఘర్ ఎక్స్‌ప్రెస్ రైలు యూపీ(Uttar Pradesh)లోని గోండా(Gonda) జిల్లాలో గురువారం సాయంత్రం పట్టాలు తప్పింది.

Rail accident: పట్టాలు తప్పిన మరో రైలు..

Rail accident: పట్టాలు తప్పిన మరో రైలు..

సరిగ్గా నెల రోజుల వ్యవధిలో మరో రైలు ప్రమాదం.. పశ్చిమబెంగాల్‌లో గత నెలలో కాంచన్‌ జంగా ఎక్స్‌ప్రె్‌సను గూడ్స్‌ రైలు ఢీకొట్టిన ఘటనను మర్చిపోకముందే యూపీలోని గోండా జిల్లాలో రైలు పట్టాలు తప్పింది.

Dibrugarh Express accident: రైలు ప్రమాదానికి ముందు భారీ పేలుడు..!

Dibrugarh Express accident: రైలు ప్రమాదానికి ముందు భారీ పేలుడు..!

ఉత్తరప్రదేశ్‌లో చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్‌కి వెళ్తున్న చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం సాయంత్రం పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Train Accident: ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి 12 బోగీలు బోల్తా

Train Accident: ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి 12 బోగీలు బోల్తా

ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. గోండా జిల్లాలోని ఝిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రైలు పట్టాలు తప్పింది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్‌కి వెళ్తున్న చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్‌..

Kanchanjunga Express: సిగ్నల్‌ని తప్పుగా అర్థం చేసుకోవడంతోనే.. కాంచన్‌గంగా రైలు ప్రమాదంపై అధికారుల నివేదిక

Kanchanjunga Express: సిగ్నల్‌ని తప్పుగా అర్థం చేసుకోవడంతోనే.. కాంచన్‌గంగా రైలు ప్రమాదంపై అధికారుల నివేదిక

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో జూన్‌లో జరిగిన కాంచన్‌గంగా ఎక్స్‌ప్రెస్(Kanchanjunga Express) రైలు ప్రమాద ఘటనపై అధికారులు కీలక విషయాలు వెల్లడించారు. గూడ్స్ రైలులో ఉన్న డ్రైవర్ సిగ్నల్‌ను తప్పుగా అర్థం చేసుకోవడంతోనే ప్రమాదం జరిగిందని అధికారులు వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి