Home » TRAI
దేశంలో 2జీ సేవలను ఉపయోగించే పేద, మధ్య తరగతి వినియోగదారులకు గుడ్ న్యూస్ రాబోతుంది. ఈ క్రమంలో ఇకపై అవసరం లేని డేటా సేవలకు రీఛార్జ్ ఉండబోదు. ఈ విషయంపై ట్రాయ్ టెలికాం సంస్థలకు కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) స్పామ్ కాల్లు, సందేశాలను అరికట్టడంలో విఫలమైనందుకు ప్రముఖ టెలికాం కంపెనీలపై భారీ జరిమానాలు విధించింది. ఇందులో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా (Vi), BSNL వంటి కంపెనీలు కూడా ఉన్నాయి.
ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్లింక్ సేవలు ఇండియాలో త్వరలో మొదలుకానున్నాయి. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల ఉపగ్రహ ఇంటర్నెట్ ప్రొవైడర్లకు అవసరమైన స్పెక్ట్రమ్ను ఎలా కేటాయిస్తారనే విషయాన్ని పేర్కొన్నారు.
టెలికం రెగ్యులేటరీ అథారిటీ(ట్రాయ్) డిసెంబరు 1 నుంచి కొత్త నిబంధనను అమల్లోకి తెస్తోంది.
దేశంలో కోట్లాది మంది మొబైల్ ఫోన్ వినియోగదారులు ప్రతిరోజు వస్తున్న స్పామ్ కాల్స్తో ఇబ్బంది పడుతున్నారు. చాలా సార్లు ఈ ఫేక్ కాల్స్ వల్ల అనేక మంది భారీగా నష్టపోవాల్సి వస్తుంది. అయితే మీ స్మార్ట్ ఫోన్లోని కొన్ని సెట్టింగ్లను మార్చుకుంటే ఈ స్పామ్ కాల్స్ సమస్య నుంచి తప్పించుకోవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ చుద్దాం.
మీరు ప్రస్తుతం మీ మొబైల్ నెట్వర్క్ గురించి విసిగిపోయి మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం చూస్తున్నారు. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే TRAI ఇటీవల పోర్ట్ విషయంలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ వివరాల గురించి ఇప్పుడు చుద్దాం.
దేశంలో రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా నెట్వర్క్లకు అనేక మంది యూజర్లు షాకిచ్చారు. జులై నుంచి పెంచిన రేట్లు అమలైన నేపథ్యంలో లక్షలాది మంది వినియోగదారులు ఈ నెట్వర్క్ల నుంచి బీఎస్ఎన్ఎల్కు మారారు.
దేశవ్యాప్తంగా స్పామ్ కాల్ సమస్యలను అరికట్టడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT), టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అనేక చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే కోటికి పైగా నకిలీ మొబైల్ కనెక్షన్లు డిస్కనెక్ట్ చేయబడ్డాయి. అనుమానాస్పద కాల్లు, సందేశాలను పంపించే అనేక ఫేక్ నంబర్లను పౌర కేంద్రీకృత ప్లాట్ఫాం సంచార్ సాథి తొలగించింది.
స్పామ్ కాల్స్ విషయంలో ట్రాయ్ తీసుకొస్తున్న కొత్త నిబంధనతో వినియోగదారులు ఇబ్బందుల్లో పడేటట్లు కనిపిస్తోంది. ఎందుకంటే TRAI కొత్త రూల్ ప్రకారం నకిలీ కాల్లు, సందేశాలను ఫిల్టర్ చేయనున్నారు. ఈ పథకం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది.
ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతున్న స్పామ్ కాల్స్, సైబర్ నేరాలను దృష్టిలో పెట్టుకుని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఓ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొస్తోంది. వినియోగదారుల సమస్యలకు చెక్ పెట్టేందుకు నిబంధనలను కఠినతరం చేయబోతోంది.