• Home » Tragedy

Tragedy

Tragedy: ఈతకు వెళ్లి ముగురు యువకుల గల్లంతు

Tragedy: ఈతకు వెళ్లి ముగురు యువకుల గల్లంతు

Tragedy: అప్పటివరకు స్నేహితులతో సరదగా క్రికెట్‌ ఆడిన ముగ్గురు యువకులు నిజాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌లో ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. ఎల్లారెడ్డి మండలంలోని సోమార్‌పేట గ్రామానికి చెందిన హర్షవర్ధన్‌, నవీన్‌, మధుకర్‌గౌడ్‌ బ్యాక్‌ వాటర్‌లో గల్లంతయ్యారు.

Accident: జాతర ప్రయాణంలో విషాదం

Accident: జాతర ప్రయాణంలో విషాదం

ముందు వెళుతున్న ఆటోను అధిగమించే క్రమంలో రెండు ద్విచక్ర వాహనాలను లారీ ఢీకొన్న ప్రమాదంలో తల్లి, కుమారుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Tragedy: మద్యం మత్తులో నల్లవాగులో పడి ఇద్దరు వ్యక్తుల మృతి..

Tragedy: మద్యం మత్తులో నల్లవాగులో పడి ఇద్దరు వ్యక్తుల మృతి..

ఎన్టీఆర్ జిల్లా: నందిగామ మండలం, చందాపురంలో విషాదం చోటు చేసుకుంది. చందాపురం, నల్లవాగు చప్తా రైలింగ్ వద్ద ఇద్దరు వ్యక్తులు కూర్చొని మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో వంతెనపై నుండి నీటిలో పడి మృతి చెందారు. మృతులు చందాపురంకు చెందిన సత్యం, జయరాజుగా గుర్తించారు.

Hathras Stampede: భోలే బాబా అరెస్ట్‌పై పోలీసుల సంచలన ప్రకటన..!

Hathras Stampede: భోలే బాబా అరెస్ట్‌పై పోలీసుల సంచలన ప్రకటన..!

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్ (Hathras) జిల్లా పుల్‌రయీ గ్రామంలో జరిగిన సత్సంగ్ తొక్కిసలాటలో 121మంది మృతికి కారణమైన సంఘటనకు సంబంధించి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.

Harthas incident: మృతదేహాలు చూసి తట్టుకోలేక పోయాడు.. పాపం..

Harthas incident: మృతదేహాలు చూసి తట్టుకోలేక పోయాడు.. పాపం..

విధి నిర్వహాణలో భాగంగా ఎటా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వెళ్లిన కానిస్టేబుల్ రవిని హార్ట్ అటాక్ రూపంలో మృత్యువు కబళించింది. ఈ ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ జిల్లాలో బోలే బాబా సత్సంగ్‌ నేపథ్యంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.

Hatras stampede: భోలే బాబా సత్సంగం ముగింపులో తొక్కిసలాట...ఎవరీ బాబా?

Hatras stampede: భోలే బాబా సత్సంగం ముగింపులో తొక్కిసలాట...ఎవరీ బాబా?

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా రతీఖాన్‌పూర్‌లో మంగళవారం నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమం విషాదాంతమైంది. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 107కు చేరింది. భోలో బాబాగా పిలుచుకునే నారాయణ సకార్ హరి సత్సంగంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్న సందర్భంగా ఈ తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

National News: పిల్లల పెళ్లిల్లు ఎవరు చేస్తారు.. టాక్సీ డ్రైవర్ కుటుంబం ఆవేదన..

National News: పిల్లల పెళ్లిల్లు ఎవరు చేస్తారు.. టాక్సీ డ్రైవర్ కుటుంబం ఆవేదన..

భారీ వర్షాల కారణంగా ఢిల్లీ విమానశ్రయం టెర్మినల్-1 పైకప్పు కూలిపోవడంతో ఓ టాక్సీ డ్రైవర్ రమేష్ కుమార్ మృతి చెందాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారులు. రమేష్‌పైనే తన కుటుంబం ఆధారపడి జీవిస్తోంది. విమానశ్రయంలో జరిగిన ప్రమాదంలో రమేష్ మృతి చెందడంతో..

Tamilnadu Hooch tragedy: తమిళనాడులో ఘోర విషాదం.. కల్తీసారా తాగి 10 మంది మృతి

Tamilnadu Hooch tragedy: తమిళనాడులో ఘోర విషాదం.. కల్తీసారా తాగి 10 మంది మృతి

తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. కల్లకురిచి జిల్లాలో కల్తీ సారా తాగి 10 మంది మృతి చెందారు. నలభై మందికి పైగా అస్వస్థతకు గురికావడంతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై సీబీసీఐడీ విచారణకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశించారు.

AP News: లే నాన్నా.. ఒళ్లు అంతా చల్లబడిపోయిందిరా.. మూడు కుటుంబాల్లో విషాదం నింపిన ఘటన

AP News: లే నాన్నా.. ఒళ్లు అంతా చల్లబడిపోయిందిరా.. మూడు కుటుంబాల్లో విషాదం నింపిన ఘటన

విజయవాడ: కృష్ణానదిలో దిగి ముగ్గురు విద్యార్థులు ‌మృతి చెందారు. అయితే మృతదేహాలను తరలింపుకు పోలీసులు ముందుకు రాలేదు. పరిధిలు పేరుతో పట్టించుకోక పోవడంతో విద్యార్థులు కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విషాదం: జిమ్ పైకప్పు కూలి 11 మంది మృతి.. ప్రమాదానికి గల కారణమేటంటే..?

విషాదం: జిమ్ పైకప్పు కూలి 11 మంది మృతి.. ప్రమాదానికి గల కారణమేటంటే..?

చైనాలోని ప్రావిన్స్ హీలాంగ్‌జియాంగ్‌లో గల కింగార్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. జిమ్ పైకప్పు కూలి ఏకంగా 11 మంది చనిపోయారు. ప్రమాద సమయంలో జిమ్‌లో 19 మంది ఉండగా.. 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. చనిపోయిన వారిలో ఎక్కువగా చిన్న పిల్లలే ఉన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి