• Home » TPCC Chief

TPCC Chief

T.Congress: కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారా?.. అయితే ఇది చేయాల్సిందే

T.Congress: కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారా?.. అయితే ఇది చేయాల్సిందే

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేయాలనుకునే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను టీపీసీసీ స్వీకరించనుంది.

Revanth Reddy: రేవంత్ రెడ్డికి సెక్యూరిటీని తొలగించారా..? గన్‌మెన్లే డుమ్మా కొట్టారా..?

Revanth Reddy: రేవంత్ రెడ్డికి సెక్యూరిటీని తొలగించారా..? గన్‌మెన్లే డుమ్మా కొట్టారా..?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి భద్రతా సిబ్బంది లేకుండానే ప్రజల్లోకి వెళుతున్నట్లు తెలిసింది. బుధవారం నుంచి రేవంత్‌కు భద్రతగా గన్‌మెన్లు వెళ్లడం లేదని సమాచారం. గాంధీభవన్‌లో నిర్వహించిన సమావేశంలో మహబూబ్‌నగర్‌ పోలీసుల్ని ఉద్దేశించి రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘రెడ్‌ డైరీలో మీ పేర్లు రాసి పెడతా. 100 రోజుల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి గుడ్డలిప్పదీస్తాం. అసలు మిత్తితోని చెల్లిస్తాం’’ అని రేవంత్ చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగిన సంగతి తెలిసిందే.

Revanth Reddy: బీఆర్ఎస్ ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. పాత పేపర్ క్లిప్పింగ్ చూపించి మరీ...

Revanth Reddy: బీఆర్ఎస్ ఉచిత విద్యుత్‌పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. పాత పేపర్ క్లిప్పింగ్ చూపించి మరీ...

24 గంటల ఉచిత విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం సంవత్సరానికి రూ.16,500 కోట్ల ఖర్చు చూపిస్తోంది. కానీ 24 గంటలు ఇవ్వకుండా 8 నుంచి 11 గంటలే ఇస్తున్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కో విధంగా విద్యుత్ ఇస్తున్నారు. ఆ లెక్కల రూ.8 వేల కోట్ల చిల్లర మాత్రమే విద్యుత్ కొనుగోలుకు ఖర్చవుతుంది. ప్రతి సంవత్సరం రూ.16 వేల కోట్లు ప్రభుత్వం ఖర్చులు చూపింది. మరి దాదాపు రూ.8 వేల కోట్లు ఎక్కడికి పోతున్నాయని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Gutha Sukhenderreddy: సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ముందా రేవంత్.. గుత్తా సూటి ప్రశ్న

Gutha Sukhenderreddy: సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ముందా రేవంత్.. గుత్తా సూటి ప్రశ్న

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణలో విద్యుత్‌పై అసత్య ప్రచారం మానుకోవాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హితవుపలికారు.

Harishrao: పార్టీ మారినా మనిషి మారలేదు.. మనసూ కరగ లేదు.. రేవంత్‌పై హరీష్ ఘాటు వ్యాఖ్యలు

Harishrao: పార్టీ మారినా మనిషి మారలేదు.. మనసూ కరగ లేదు.. రేవంత్‌పై హరీష్ ఘాటు వ్యాఖ్యలు

ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Jagadish Reddy: తెలంగాణలో చంద్రబాబు వారుసుల నాయకత్వం.. రేవంత్‌పై జగదీష్‌ ఫైర్

Jagadish Reddy: తెలంగాణలో చంద్రబాబు వారుసుల నాయకత్వం.. రేవంత్‌పై జగదీష్‌ ఫైర్

రాష్ట్రంలో ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.

Revanth Reddy: బీజేపీ, బీఆర్ఎస్‌లను జన బలంతో కొట్టాలి..

Revanth Reddy: బీజేపీ, బీఆర్ఎస్‌లను జన బలంతో కొట్టాలి..

హైదరాబాద్: ఎన్నికల్లో వచ్చిన మార్పులు, సాంకేతికతను బీజేపీ, బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోందని.. దీన్ని కాంగ్రెస్ అధిగమించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

TPCC Chief: మంత్రి కేటీఆర్‌ ఢిల్లీ టూర్ ఎందుకో చెప్పిన రేవంత్

TPCC Chief: మంత్రి కేటీఆర్‌ ఢిల్లీ టూర్ ఎందుకో చెప్పిన రేవంత్

ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ కుర్చీ కదులుతుందనే కేటీఆర్ ఢిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారన్నారు. కేటీఆర్ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదని.. కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ టూర్ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Revanth Reddy : పొంగులేటి ఇంటికి వెళ్లనున్న టీపీసీసీ చీఫ్ రేవంత్.. అందుకేనా?

Revanth Reddy : పొంగులేటి ఇంటికి వెళ్లనున్న టీపీసీసీ చీఫ్ రేవంత్.. అందుకేనా?

బీఆర్‌ఎస్‌ బహిష్కృతనేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసంలో భేటీ అయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లోకి పొంగులేటి దాదాపు ఖరారు కావడంతో పలు అంశాలపై చర్చించనున్నారు. పొంగులేటి తో పాటు ఎవరెవరు పార్టీలో చేరబోతున్నారు అనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ అమెరికా నుంచి వచ్చిన తరువాత పొంగులేటి చేరిక ఉండే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డి భేటీ తరువాత అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

TPCC Chief: 111 జీవో రద్దు వెనక లక్షల కోట్ల స్కాం... కేసీఆర్‌పై విరుచుకుపడ్డ రేవంత్

TPCC Chief: 111 జీవో రద్దు వెనక లక్షల కోట్ల స్కాం... కేసీఆర్‌పై విరుచుకుపడ్డ రేవంత్

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో బినామీ యాక్టు పర్ఫెక్ట్‌గా అమలవుతోందన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి