• Home » TPCC Chief

TPCC Chief

Mahesh On HCU lands: హెచ్‌సీయూ భూముల వ్యవహారం.. వారిపై టీపీసీసీ చీఫ్ ఫైర్

Mahesh On HCU lands: హెచ్‌సీయూ భూముల వ్యవహారం.. వారిపై టీపీసీసీ చీఫ్ ఫైర్

Mahesh On HCU lands: హెచ్‌సీయూ భూముల్లో మైహోం భవనాలు కట్టారని... అప్పుడు బీజేపీ ఎందుకు మాట్లాడలేదని మహేష్ గౌడ్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అక్కడ రోడ్లు వేశారని చెప్పుకొచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ బినామీలకు భూములు ఇచ్చేపుడు వన్య ప్రాణులు కనపడలేదా అని నిలదీశారు.

TPCC: గాంధీభవన్‌లో ఇకపై కనిపించని ఫ్లెక్సీలు, బ్యానర్లు

TPCC: గాంధీభవన్‌లో ఇకపై కనిపించని ఫ్లెక్సీలు, బ్యానర్లు

TPCC: తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ రానున్నారు. ఆ పదవిలో నియమితులైన తర్వాత ఆమె తొలిసారిగా హైదరాబాద్ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

Congress: కాంగ్రెస్ నేతలకు  టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విందు..

Congress: కాంగ్రెస్ నేతలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విందు..

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుధవారం కాంగ్రెస్ నేతలకు తాజ్ దక్కన్ హోటల్‌లో విందు ఇస్తున్నారు. ఆయన టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టి 100 రోజులు దాటిన సందర్భంగా డిన్నర్ పార్టీ ఇస్తున్నారు.

TG Politics: కాంగ్రెస్‌లోకి త్వరలో కారు పార్టీ ఎమ్మెల్యేలు

TG Politics: కాంగ్రెస్‌లోకి త్వరలో కారు పార్టీ ఎమ్మెల్యేలు

తెలంగాణలో మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి విేళ..పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే తనకు, సీఎం రేవంత్ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయన్నారు.

 Congress: వికారాబాద్ దాడిలో మొదటి ముద్దాయి కేటీఆర్: టీపీసీసీ చీఫ్

Congress: వికారాబాద్ దాడిలో మొదటి ముద్దాయి కేటీఆర్: టీపీసీసీ చీఫ్

కలెక్టర్‌పై దాడి చేసినవారు ఎవరైనాసరే వదిలేది లేదని.. 90 శాతం మంది రైతులు ఫార్మా కంపెనీ కోసం అంగీకరిస్తే.. సంబంధం లేని వ్యక్తులు దాడి చేశారని, ఇది కుట్రలో భాగంగానే దాడి జరిగిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాజకీయాల కోసం కేటీఆర్ చిల్ల వేషాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

BJP vs Congress: సీఎం రేవంత్ రెడ్డి మార్పుపై స్పందించిన టీపీసీసీ చీఫ్.. కొత్త సీఎంపై ఏమన్నారంటే

BJP vs Congress: సీఎం రేవంత్ రెడ్డి మార్పుపై స్పందించిన టీపీసీసీ చీఫ్.. కొత్త సీఎంపై ఏమన్నారంటే

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటెందన్నారు. ప్రస్తుతం సీఎం ఉండగా కొత్త సీఎం అనే ప్రస్తావన ఎందుకు వస్తుందన్నారు. అసలు మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ విషయాలు ఎలా తెలుస్తాయన్నారు. ఈ నెల 6 లేదా 7 వ తేదిన కుల గణనపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ..

TPCC: పారదర్శకంగా కుల గణన చేస్తాం: మహేశ్ కుమార్ గౌడ్

TPCC: పారదర్శకంగా కుల గణన చేస్తాం: మహేశ్ కుమార్ గౌడ్

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుల గణన(Caste Census )విషయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

Congress: ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలేవి.. బీజేపీకి టీపీసీసీ అధ్యక్షుడి సూటి ప్రశ్న

Congress: ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలేవి.. బీజేపీకి టీపీసీసీ అధ్యక్షుడి సూటి ప్రశ్న

కేంద్రంలోని బీజేపీ(BJP) సర్కార్ తాము అధికారంలోకి రాగానే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మాట తప్పిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) విమర్శించారు.

Mahesh Kumar: టీపీసీసీ చీఫ్ సరికొత్త నిర్ణయం.. ఇకపై వారానికి రెండు సార్లు

Mahesh Kumar: టీపీసీసీ చీఫ్ సరికొత్త నిర్ణయం.. ఇకపై వారానికి రెండు సార్లు

Telangana: రాష్ట్ర మంత్రులకు సంబంధించి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వారానికి రెండు రోజులు మంత్రులు గాంధీభవన్‌కు వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఆ మేరకు విధి విధానాలను, మంత్రుల షెడ్యూల్‌ను రూపొందించాలని గాంధీ భవన్ సిబ్బందికి టీపీసీసీ చీఫ్ ఆదేశాలు జారీ చేశారు.

TPCC President Mahesh Kumar Goud : పటేల్‌కు.. బీజేపీకి ఏంటి సంబంధం?

TPCC President Mahesh Kumar Goud : పటేల్‌కు.. బీజేపీకి ఏంటి సంబంధం?

‘‘స్వాతంత్ర్యానంతరం దేశంలోని అన్ని సంస్థానాలను విలీనం చేసే బాధ్యతను తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ.. తనకు అత్యంత సన్నిహితుడైన అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌కు అప్పగించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి