• Home » Tirumala Tirupathi

Tirumala Tirupathi

Fire Incident: తిరుమల లడ్డూ కౌంటర్‌లో స్వల్ప అగ్నిప్రమాదం

Fire Incident: తిరుమల లడ్డూ కౌంటర్‌లో స్వల్ప అగ్నిప్రమాదం

తిరుమల లడ్డూకౌంటర్‌లో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది.

Tirumala : ఆ కాంట్రాక్ట్‌ ఉద్యోగి  చేతివాటం రూ.46లక్షలు!

Tirumala : ఆ కాంట్రాక్ట్‌ ఉద్యోగి చేతివాటం రూ.46లక్షలు!

తిరుమల పరకామణి దొంగతనం కేసులో కొత్త విషయాలు వెలుగుచూశాయి.

TTD Officials : ముఖ్యమంత్రి ముందే మాటకు మాట

TTD Officials : ముఖ్యమంత్రి ముందే మాటకు మాట

అది... స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమీక్ష. టీటీడీ చరిత్రలోనే పెను విషాదం చోటు చేసుకున్న సందర్భం. ఇలాంటి సమయంలో టీటీడీ చైర్మన్‌, ఈవో సంయమనం కోల్పోయారు.

Vaikuntha Ekadashi : తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు

Vaikuntha Ekadashi : తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం అర్థరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.

Tirupati : తొక్కిసలాట మృతుల్లో నలుగురు ‘విశాఖవాసులు’

Tirupati : తొక్కిసలాట మృతుల్లో నలుగురు ‘విశాఖవాసులు’

తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన నలుగురు దుర్మరణం చెందారు. వారిలో ముగ్గురు మహిళలు విశాఖపట్నానికి చెందినవారు కాగా మరొకరు...

Investigation : సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ

Investigation : సీసీ కెమెరాలు పరిశీలించి విచారణ

తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఏదైనా కుట్రకోణం ఉందా అనే దృష్టితో కూడా విచారణ జరిపిస్తామని రాష్ట్ర హోంమంత్రి అనిత చెప్పారు.

CM Chandrababu : బాధ్యత లేదా?

CM Chandrababu : బాధ్యత లేదా?

వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాట ఘటనలో అధికారుల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘

MS Raju: తిరుపతి ఘటన వెనుక ఆ పార్టీ.. ఎంఎస్ రాజు సంచలన ఆరోపణలు

MS Raju: తిరుపతి ఘటన వెనుక ఆ పార్టీ.. ఎంఎస్ రాజు సంచలన ఆరోపణలు

MS Raju: శవ రాజకీయం చేయడం వైసీపీకి ముందు నుంచి అలవాటు అని టీటీడీ బోర్డు మెంబర్ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆరోపించారు. అనవసర ప్రచారాలను భక్తులు నమ్మొద్దని అన్నారు. ప్రమాదవశాత్తూ జరిగిన సంఘటనలను వైసీపీ రాజకీయాలకు వాడుకుంటోందని ఎంఎస్ రాజు ఆక్షేపించారు

CM Chandrababu: తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

CM Chandrababu: తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (గురువారం) ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM Chandrababu: భక్తులు భారీగా వస్తారని తెలిసి ఇలా ఉంటారా.. అధికారులపై సీఎం చంద్రబాబు ఫైర్

CM Chandrababu: భక్తులు భారీగా వస్తారని తెలిసి ఇలా ఉంటారా.. అధికారులపై సీఎం చంద్రబాబు ఫైర్

CM Chandrababu: తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు భారీగా తరలివస్తారని తెలిసి ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి