Home » Tirumala Tirupathi
CM Chandrababu: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమల ప్రక్షాళనపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగానే మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Tirumala Darshan Tickets: తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాలా, అర్చన, అష్టదళపాదపద్మారాధన సేవల జూన్ నెల లక్కీడిప్ కోటాను టీటీడీ మంగళవారం ఉదయం పది గంటలకు అధికారిక వెబ్సైట్ ద్వారా విడుదల చేయనుంది.
Tirumala Temple Security: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బట్టబయలైంది. తిరుమలలో ధర్నాలు, ఆందోళనలు నిషేధం అయ్యినప్పటికీ ఏకంగా ఆలయం వద్దే కొంతమంది ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేఖలు రాశారు. ‘దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుంది.
తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత సంచారం మరోసారి కలకలం సృష్టించింది.
తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఈనెల 17న విచారణకు హాజరు కావాలని జిల్లా ఉన్నతాధికారులకు నోటీసులు జారీ అయినట్లు తెలిసింది.
తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనాలకు ఇప్పుడు తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖల తాకిడి మొదలవ్వడంతో టీటీడీ మల్లగుల్లాలు పడుతోంది.
Alert for Tirumala Devotees: తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లాలని భావించే వారికి అలర్ట్. దర్శనానికి సంబంధించి టీటీడీ అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆన్లైన్లో శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను విడుదల చేసింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తున్న విషయం తెలిసిందే. అక్కడ శ్రీవారి సేవకు సంబంధించిన టోకెన్లు జారీ చేస్తారు. అయితే ఈ టోకెన్ల జారీలో తాజాగా భారీ మోసం వెలుగు చూసింది. వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని..రూ.300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టిక్కెట్లు కొనుగోలు చేశామని చెబుతూ దళారులు శ్రీవారి భక్తులను బురిడీ కొట్టించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణ కోసం టీటీడీ పనులు మొదలుపెట్టింది.