• Home » Tirumala Laddu

Tirumala Laddu

Minister S. Savita : తిరుమలలో ప్రసాదాల నాణ్యత పెరిగింది

Minister S. Savita : తిరుమలలో ప్రసాదాల నాణ్యత పెరిగింది

‘తిరుమల శ్రీవారి లడ్డూప్రసాదంతో పాటు అన్నప్రసాదాల నాణ్యత పెరిగింది.

SIT Investigates : ‘కల్తీ నెయ్యి’పై మరింత కదలిక

SIT Investigates : ‘కల్తీ నెయ్యి’పై మరింత కదలిక

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అయిందన్న ఆరోపణలపై దర్యాప్తు కోసం సుప్రీం కోర్టు నియమించిన సిట్‌ బృందం చకచకా విచారణ కొనసాగిస్తోంది.

కల్తీ నెయ్యిని ఎప్పుడు గుర్తించారు?

కల్తీ నెయ్యిని ఎప్పుడు గుర్తించారు?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణలపై విచారణకు సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక సభ్యులు తిరుపతిలో మకాం వేశారు.

తిరుమల బూందీ పోటులో సిట్ తనిఖీలు

తిరుమల బూందీ పోటులో సిట్ తనిఖీలు

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం దర్యాప్తును సిట్ వేగవంతం చేసింది. అందులోభాగంగా గురువారం లడ్డూ తయారీ కేంద్రమైన పోటులో సిట్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డూ తయారీ, నెయ్యి వినియోగంపై సిబ్బంది నుంచి వివరాలు సేకరించారు.

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై బిగ్ అప్డేట్..

Tirumala Laddu: తిరుమల లడ్డూ వివాదంపై బిగ్ అప్డేట్..

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ వ్యవహారం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ లడ్డూ వివాదంపై బిగ్ అప్డేట్ వచ్చింది.

Civil Court: లడ్డూలపై పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు తొలగించాలి

Civil Court: లడ్డూలపై పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు తొలగించాలి

రామ మందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య పంపిన తిరుమల లడ్డూల్లో జంతువుల కొవ్వు పదార్థాలు కలిశాయంటూ ఏపీ డిప్యూటీ సీఎం కె.పవన్‌కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యల కారణంగా హిందువుల మనోభావాలు

Raghunandan Rao: లడ్డూ వివాదానికి సిట్‌ ముగింపునివ్వాలి

Raghunandan Rao: లడ్డూ వివాదానికి సిట్‌ ముగింపునివ్వాలి

శ్రీవారి ప్రసాదం విషయంలో జరుగుతున్న గందరగోళానికి సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిట్‌ బృందం ముగింపునివ్వాలని బీజేపీ మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు కోరారు.

Tirumala Laddu: కక్కుర్తితో కల్తీ!

Tirumala Laddu: కక్కుర్తితో కల్తీ!

కల్తీ అని నిర్ధారించిన నెయ్యి వాడలేదు కాబట్టి.. లడ్డూ పవిత్రత దెబ్బతినలేదని ఒకరి బుకాయింపు! ‘సిట్టూ లేదు... బిట్టూ లేదు. అసలు నెయ్యిలో కల్తీనే జరగలేదు’ అని ఇంకొకరి దబాయింపు! మరి... శ్రీవైష్ణవి డెయిరీ, ఏఆర్‌ డెయిరీల నుంచి దాదాపు ఏడాదిపాటు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి స్వచ్ఛమైనదేనా?

CM Chandrababu : నాణ్యతలో రాజీపడం

CM Chandrababu : నాణ్యతలో రాజీపడం

తిరుమల వేంకటేశ్వరస్వామి ప్రసాదాల నాణ్యతలో రాజీ పడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ముడిసరుకుల కొనుగోళ్ల విషయంలో అధికారులు అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు.

Tirumala Laddu: సుప్రీంకోర్టు చెప్పినా.. లడ్డూ వివాదంపై రాజకీయమే.. తీరు మార్చుకోని వైసీపీ

Tirumala Laddu: సుప్రీంకోర్టు చెప్పినా.. లడ్డూ వివాదంపై రాజకీయమే.. తీరు మార్చుకోని వైసీపీ

కల్తీ జరిగిందా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించింది. దీనిపై రాజకీయం చేయవద్దని అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది. అయినప్పటికీ వైసీపీ మాత్రం తన తీరును మార్చుకోవడంలేదనే చర్చ జరుగుతోంది. సుప్రీం గత విచారణలోనూ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి