• Home » Tirumala Laddu

Tirumala Laddu

 Tirumala Laddu: సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో నివేదిక.. ఏం ఉందంటే..

Tirumala Laddu: సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో నివేదిక.. ఏం ఉందంటే..

తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో అని చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. లడ్డూ తయారీలో కల్తీ పదార్థాల వాడకం అంశంపై సీఎంకు టీటీడీ ఈవో శ్యామలరావు నివేదిక ఇచ్చారు. ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించారు.

Pawan Kalyan: తిరుమల ఘటనపై పవన్ సంచలన నిర్ణయం.. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సిద్ధం

Pawan Kalyan: తిరుమల ఘటనపై పవన్ సంచలన నిర్ణయం.. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సిద్ధం

ఏడుకొండలవాడు కొలువైన క్షేత్రం తిరుమలలో ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో అపవిత్ర పదార్థాలు వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Kishan Reddy: హిందూవుల మనోభావాలు దెబ్బతీశారు

Kishan Reddy: హిందూవుల మనోభావాలు దెబ్బతీశారు

తిరుమల లడ్డూను అపవిత్రం చేయడమంటే హిందువులు ముఖ్యంగా శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది క్షమార్హం ఎంత మాత్రం కాదని చెప్పారు.

Tirumala Laddu: సీబీఐతో విచారణ చేయించాలి.. గవర్నర్‌‌ను కోరిన వైఎస్ షర్మిల..

Tirumala Laddu: సీబీఐతో విచారణ చేయించాలి.. గవర్నర్‌‌ను కోరిన వైఎస్ షర్మిల..

కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. లడ్డూ వివాదంపై సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె..

Amul: తిరుమల లడ్డూ వివాదం.. సీన్‌లోకి అమూల్ ఎంట్రీ

Amul: తిరుమల లడ్డూ వివాదం.. సీన్‌లోకి అమూల్ ఎంట్రీ

తిరుమల శ్రీవారి మహాప్రసాదమైన లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిపారన్న ప్రచారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న వేళ.. ఈ సీన్‌లోకి అమూల్ కంపెనీ ప్రవేశించింది.

Vijaya Dairy : టీటీడీకి పాల ఉత్పత్తులు అందించేందుకు  రెడీ: సబ్యసాచి ఘోష్

Vijaya Dairy : టీటీడీకి పాల ఉత్పత్తులు అందించేందుకు రెడీ: సబ్యసాచి ఘోష్

తిరుపతిలో లడ్డూ వివాదంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులు స్పందిస్తున్నారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వ పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సబ్యసాచి ఘోష్ స్పందించారు. టీటీడీకి విజయ డైరీ నుంచి పాల ఉత్పత్తులు అందజేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

Tirumala: టీటీడీ కీలక నిర్ణయం.. మూడు రోజులు మహా శాంతి యాగం

Tirumala: టీటీడీ కీలక నిర్ణయం.. మూడు రోజులు మహా శాంతి యాగం

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి మహా ప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది.

Tirumala Laddu: ఏడుకొండలవాడే చెప్పించాడేమో.. చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Tirumala Laddu: ఏడుకొండలవాడే చెప్పించాడేమో.. చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్..

Tirumala Laddu: ఈవో టీటీడీనీ ప్రక్షాళన చేశారు కానీ.. ఇవన్నీ బయటకు వచ్చి చెప్పలేదన్నారు. ఇప్పుడు ఆ ఏడు కొండలవాడే తనతో లడ్డూ వ్యవహారంపై మాట్లాడించారేమో...

Ghee: స్వచ్చమైన నెయ్యిని ఎలా గుర్తించాలి.. తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వెనుక బయటపడిన నిజాలేంటి

Ghee: స్వచ్చమైన నెయ్యిని ఎలా గుర్తించాలి.. తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వెనుక బయటపడిన నిజాలేంటి

నెయ్యికి ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత ఉంది. స్వచ్చమైన నెయ్యి బోలెడు రోగాలను నయం చేస్తుంది.

Tirupati Laddu: తిరుమలలో స్వతంత్ర ధార్మిక హిందూ వ్యవస్థ ఏర్పాటు చేయాలి..  విశ్వహిందూ పరిషత్ డిమాండ్

Tirupati Laddu: తిరుమలలో స్వతంత్ర ధార్మిక హిందూ వ్యవస్థ ఏర్పాటు చేయాలి.. విశ్వహిందూ పరిషత్ డిమాండ్

తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం వ్యవహారంపై ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు స్పందించారు. దీనికి కారణమైన వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం జగన్‌పై విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి