• Home » Tirumala Laddu

Tirumala Laddu

CM Chandrababu: ఆనాడు వైఎస్.. తర్వాత జగన్.. సీఎం చంద్రబాబు నిప్పులు

CM Chandrababu: ఆనాడు వైఎస్.. తర్వాత జగన్.. సీఎం చంద్రబాబు నిప్పులు

రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను జగన్ మార్చారని ఏపీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు . దివంగ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఏడు కొండలను 2కొండలు అంటేనే ఎంతో పోరాటం చేశామని చెప్పారు. తనకు వ్యక్తిగతంగానూ తిరుమల శ్రీవారంటే చిన్నప్పటి నుంచీ ఎంతో నమ్మకమని సీఎం చంద్రబాబు తెలిపారు.

Tirumala Laddu Issue: తిరుపతి లడ్డూను వైసీపీ ప్రభుత్వం  అపవిత్రం చేసింది: బుచ్చిరాం ప్రసాద్

Tirumala Laddu Issue: తిరుపతి లడ్డూను వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసింది: బుచ్చిరాం ప్రసాద్

పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి కన్వీనర్ బుచ్చిరాం ప్రసాద్ ఆరోపణలు చేశారు. జగన్ ఐదేళ్లలో ఒక్కసారైనా సతీసమేతంగా తిరుమలకు వెళ్లారా? అని ప్రశ్నించారు. జగన్ భ్రష్టు పట్టించిన వ్యవస్థలను బాగు చేసే పనిలో చంద్రబాబు ఉన్నారని తెలిపారు.

YS Jagan: పీఎస్‌లో వైఎస్ ‌జగన్‌పై ఫిర్యాదు

YS Jagan: పీఎస్‌లో వైఎస్ ‌జగన్‌పై ఫిర్యాదు

గత జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కోవ్వు వాడినట్లు నిర్థారణ కావడంతో.. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌, గత టీటీడీ చైర్మన్‌తోపాటు పాలక మండలి సభ్యులపై హైదరాబాద్‌లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో హైకోర్టు న్యాయవాది ఫిర్యాదు చేశారు.

Tirumala Laddu Issue: నిజాన్ని నిగ్గు తేల్చండి.. ప్రధానికి జగన్ లేఖ

Tirumala Laddu Issue: నిజాన్ని నిగ్గు తేల్చండి.. ప్రధానికి జగన్ లేఖ

తిరుమల లడ్డూ విషయంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని లేఖలో జగన్ పేర్కొన్నారు. శ్రీవారి లడ్డూ అంశాన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని జగన్ పేర్కొన్నారు. ఏదైనా పొరపాటు జరిగిఉంటే విచారణ చేయించి ..

 AP News: టీటీడీ ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలిస్తున్న ప్రభుత్వం

AP News: టీటీడీ ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికను పరిశీలిస్తున్న ప్రభుత్వం

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంపై పూర్తి స్థాయి విచారణ నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. కోట్లాది మంది భక్తుల మనో భావాలతో ముడిపడిన అంశం కావడంతో సీబీఐ విచారణకు ఆదేశించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Tirupati: తిరుమల..  లడ్డూకు భారీగా పెరిగిన డిమాండ్..

Tirupati: తిరుమల.. లడ్డూకు భారీగా పెరిగిన డిమాండ్..

తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం మహాశాంతి యాగాని నిర్వహించేందుకు టీటీడీ అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంలోని యాగ శాలలో అర్చకులు హోమం నిర్వహించనున్నారు. రేపటి రోజున రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో.. సోమవారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమాన్ని నిర్వహించనున్నారు.

TTD: నాణ్యమైన నెయ్యి అందిస్తాం..

TTD: నాణ్యమైన నెయ్యి అందిస్తాం..

తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రసాదం లడ్డూ తయారీకి అవసరమైన నెయ్యితో పాటు, ఇతర పాల ఉత్పత్తులను విజయ డెయిరీ తరఫున సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ పేర్కొంది.

 Srivari Laddu  శ్రీవారి లడ్డూ కల్తీపై నేతల ఆందోళనలు

Srivari Laddu శ్రీవారి లడ్డూ కల్తీపై నేతల ఆందోళనలు

శ్రీవారి భక్తులు పవిత్ర ప్రసాదంగా భావించే లడ్డూను అపవిత్రం చేశారంటూ తిరుపతిలో శనివారం ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు ఆందోళనలు చేపట్టారు.హిందువుల మనోభావాలను దెబ్బతీసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినదించారు.

 Tirumala Laddu: సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో నివేదిక.. ఏం ఉందంటే..

Tirumala Laddu: సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో నివేదిక.. ఏం ఉందంటే..

తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో అని చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. లడ్డూ తయారీలో కల్తీ పదార్థాల వాడకం అంశంపై సీఎంకు టీటీడీ ఈవో శ్యామలరావు నివేదిక ఇచ్చారు. ఈవో ఇచ్చిన ప్రాథమిక నివేదికపై సమావేశంలో సీఎం చంద్రబాబు చర్చించారు.

Pawan Kalyan: తిరుమల ఘటనపై పవన్ సంచలన నిర్ణయం.. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సిద్ధం

Pawan Kalyan: తిరుమల ఘటనపై పవన్ సంచలన నిర్ణయం.. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సిద్ధం

ఏడుకొండలవాడు కొలువైన క్షేత్రం తిరుమలలో ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో అపవిత్ర పదార్థాలు వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి