• Home » Tirumala Laddu

Tirumala Laddu

Tirumala Laddu: పుణ్య క్షేత్రాల్లోని లడ్డూలకు పరీక్షలు

Tirumala Laddu: పుణ్య క్షేత్రాల్లోని లడ్డూలకు పరీక్షలు

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించడంతో.. దేశంలోని పలు ప్రముఖ పుణ్యక్షేత్రాు కొలువు తీరిన పట్టణాల్లో, నగరాల్లో లడ్డూలను కొనుగోలు చేసేందుకు ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

Tirupati Laddu: ప్రముఖ నటుడు రవికిషన్ సంచలన వ్యాఖ్యలు

Tirupati Laddu: ప్రముఖ నటుడు రవికిషన్ సంచలన వ్యాఖ్యలు

తిరుమల కొండపై కొలువు తీరిన శ్రీవెంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం జరిగినట్లు ఎన్‌డీడీబీ తన నివేదికలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తీవ్ర దుమారం రేగింది. అలాంటి వేళ తిరుపతి లడ్డూ విషయంలో గోరఖ్‌పూర్ ఎంపీ, ప్రముఖ నటుడు రవికిషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan: హీరో కార్తీకి పవన్ కల్యాణ్ వార్నింగ్

Pawan Kalyan: హీరో కార్తీకి పవన్ కల్యాణ్ వార్నింగ్

హీరో కార్తీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తిరుమల లడ్డూ గురించి కార్తీ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. లడ్డూ పవిత్రను దెబ్బతీసేలా కార్తీ మాట్లాడారని, తీరు మార్చుకోవాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Viral Video: ఇది చుశారా.. తిరుపతి లడ్డూలో పొగాకు గుట్కా కవర్

Viral Video: ఇది చుశారా.. తిరుపతి లడ్డూలో పొగాకు గుట్కా కవర్

తిరుపతి లడ్డూ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల తిరుపతి ఆలయానికి వెళ్లి అక్కడ కొనుగోలు చేసిన లడ్డూలో గుట్కా ప్యాకెట్ ఉన్నట్లు ఓ మహిళా భక్తురాలు విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Telangana temples: తెలంగాణ ఆలయాల్లో నెయ్యి నాణ్యతపై నజర్‌

Telangana temples: తెలంగాణ ఆలయాల్లో నెయ్యి నాణ్యతపై నజర్‌

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం తీవ్ర దుమారం రేపుతోంది.

Devineni Uma: వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారు

Devineni Uma: వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారు

వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఆరోపించారు. టికెట్లు అమ్మి రసీదులు ఇచ్చిన లెక్కలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ గొల్లపూడి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

Madhavi Latha: పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలకు మాధవిలత గట్టి కౌంటర్

Madhavi Latha: పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలకు మాధవిలత గట్టి కౌంటర్

వేంకటేశ్వరుని ప్రసాదాన్ని కల్తీ చేయడం మహా పాపమని బీజేపీ నాయకురాలు మాధవిలత అన్నారు. ధర్మాన్ని తాను పాటిస్తూ శ్రీవారి నామస్మరణ చేస్తూ వైష్ణవ దేవాలయాన్ని దర్శించుకుంటానని చెప్పారు. ఈనెల 26 వరకు తిరుమలకు చేరుకుంటానని అన్నారు. అలిపిరి నుంచి కొండపైకి కాలినడకన వెళ్లి తన వినతిపత్రాన్ని శ్రీవారికి అందజేస్తానని మాధవిలత పేర్కొన్నారు.

YAMINI SADINENI: లడ్డూలో అపవిత్ర పదార్థాలు కలిపారు.. యామిని సంచలన వ్యాఖ్యలు

YAMINI SADINENI: లడ్డూలో అపవిత్ర పదార్థాలు కలిపారు.. యామిని సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వంలో 200కు పైగా ఆలయాలు ధ్వంసం చేశారని బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని ఆరోపించారు. అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించామని అన్నారు. జగన్ ప్రభుత్వం ఆలయాల ధ్వసంపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vasantha Venkata Krishna Prasad: జగన్  నిర్వాకం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి

Vasantha Venkata Krishna Prasad: జగన్ నిర్వాకం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి

ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రజలకు సీఎం చంద్రబాబు ఉత్తమ పాలన అందించారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున చేయూతనిచ్చారని అన్నారు

Tirumal Laddu: లడ్డూ వివాదంలో వైసీపీ నేతల కంగారు.. కవరింగ్ కోసం యత్నాలు..

Tirumal Laddu: లడ్డూ వివాదంలో వైసీపీ నేతల కంగారు.. కవరింగ్ కోసం యత్నాలు..

ఓ వైపు కల్తీ నెయ్యి వ్యవహారంలో వాస్తవాలు బయటపెట్టే ప్రయత్నం జరుగుతుండగా.. వైసీపీ నేతలు విచిత్ర ప్రకటనలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు లడ్డూ వివాదంపై రకరకాల ప్రకటనలు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి