• Home » Tirumala Laddu

Tirumala Laddu

Viral Video: ఇది చుశారా.. తిరుపతి లడ్డూలో పొగాకు గుట్కా కవర్

Viral Video: ఇది చుశారా.. తిరుపతి లడ్డూలో పొగాకు గుట్కా కవర్

తిరుపతి లడ్డూ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. ఇటీవల తిరుపతి ఆలయానికి వెళ్లి అక్కడ కొనుగోలు చేసిన లడ్డూలో గుట్కా ప్యాకెట్ ఉన్నట్లు ఓ మహిళా భక్తురాలు విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Telangana temples: తెలంగాణ ఆలయాల్లో నెయ్యి నాణ్యతపై నజర్‌

Telangana temples: తెలంగాణ ఆలయాల్లో నెయ్యి నాణ్యతపై నజర్‌

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం తీవ్ర దుమారం రేపుతోంది.

Devineni Uma: వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారు

Devineni Uma: వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారు

వైసీపీ హయాంలో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఆరోపించారు. టికెట్లు అమ్మి రసీదులు ఇచ్చిన లెక్కలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ గొల్లపూడి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

Madhavi Latha: పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలకు మాధవిలత గట్టి కౌంటర్

Madhavi Latha: పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలకు మాధవిలత గట్టి కౌంటర్

వేంకటేశ్వరుని ప్రసాదాన్ని కల్తీ చేయడం మహా పాపమని బీజేపీ నాయకురాలు మాధవిలత అన్నారు. ధర్మాన్ని తాను పాటిస్తూ శ్రీవారి నామస్మరణ చేస్తూ వైష్ణవ దేవాలయాన్ని దర్శించుకుంటానని చెప్పారు. ఈనెల 26 వరకు తిరుమలకు చేరుకుంటానని అన్నారు. అలిపిరి నుంచి కొండపైకి కాలినడకన వెళ్లి తన వినతిపత్రాన్ని శ్రీవారికి అందజేస్తానని మాధవిలత పేర్కొన్నారు.

YAMINI SADINENI: లడ్డూలో అపవిత్ర పదార్థాలు కలిపారు.. యామిని సంచలన వ్యాఖ్యలు

YAMINI SADINENI: లడ్డూలో అపవిత్ర పదార్థాలు కలిపారు.. యామిని సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ప్రభుత్వంలో 200కు పైగా ఆలయాలు ధ్వంసం చేశారని బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని ఆరోపించారు. అంతర్వేదిలో రథం దగ్ధమైనప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించామని అన్నారు. జగన్ ప్రభుత్వం ఆలయాల ధ్వసంపై ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Vasantha Venkata Krishna Prasad: జగన్  నిర్వాకం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి

Vasantha Venkata Krishna Prasad: జగన్ నిర్వాకం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి

ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రజలకు సీఎం చంద్రబాబు ఉత్తమ పాలన అందించారని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ తెలిపారు. వరదల్లో చనిపోయిన బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున చేయూతనిచ్చారని అన్నారు

Tirumal Laddu: లడ్డూ వివాదంలో వైసీపీ నేతల కంగారు.. కవరింగ్ కోసం యత్నాలు..

Tirumal Laddu: లడ్డూ వివాదంలో వైసీపీ నేతల కంగారు.. కవరింగ్ కోసం యత్నాలు..

ఓ వైపు కల్తీ నెయ్యి వ్యవహారంలో వాస్తవాలు బయటపెట్టే ప్రయత్నం జరుగుతుండగా.. వైసీపీ నేతలు విచిత్ర ప్రకటనలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత రెండు రోజులుగా వైసీపీ నాయకులు లడ్డూ వివాదంపై రకరకాల ప్రకటనలు..

Tirumala Laddu issue: లడ్డూ వివాదంలో కేంద్రం సీరియస్.. ఆ కంపెనీకి నోటీసులు..

Tirumala Laddu issue: లడ్డూ వివాదంలో కేంద్రం సీరియస్.. ఆ కంపెనీకి నోటీసులు..

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో తిరుమలకు నెయ్యి సరఫరా చేసే నాలుగు కంపెనీలకు చెందిన నమూనాలు సేకరించింది.

Parthasarathi: వారిని వెంటనే అరెస్ట్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది

Parthasarathi: వారిని వెంటనే అరెస్ట్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది

తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని రిపోర్టులో వచ్చిన తర్వాత విచారణ పేరుతో కాలయాపన చేయకుండా కల్తీ చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని భక్తులు కోరుతున్నారని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఆయన స్పూర్తితో తాను కూడా రేపటి నుంచి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ప్రకటించారు.

Bhumana Karunakar Reddy Video: టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Bhumana Karunakar Reddy Video: టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తిరుమల లడ్డూ కల్తీపై వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను మాత్రం ఎలాంటి తప్పు చేయలేదని.. ఎలాంటి విచారణకైనా సిద్ధమని కరుణాకర్ రెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి