• Home » Tirumala Laddu

Tirumala Laddu

Tirumala: ఈ భ్రష్టత్వానికి బాధ్యత ఎవరిది జగన్‌?

Tirumala: ఈ భ్రష్టత్వానికి బాధ్యత ఎవరిది జగన్‌?

నిజానికి, జగన్‌ పాలనలో టీటీడీ ద్వారా జరిగిన అక్రమాల పుట్టలో.. ‘లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి’ అన్నది ఒక అంశమే. లోతుగా దర్యాప్తు జరిపితే విస్తుపోయే వాస్తవాలెన్నో వెలికివస్తాయి. ఒక్క టీటీడీయే కాదు.. రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలలో జరుగుతున్న లోటుపాట్లను సమీక్షించాలి. ముఖ్యంగా, దేవాదాయ శాఖపై దృష్టి పెట్టి భక్తులకు మరిన్ని సేవలు అందేవిధంగా మార్పులు తేవాలి. దేవాలయాలపై వచ్చే ఆదాయాన్ని దేవాలయాల అభివృద్ధికే ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకోవాలి.

ల్యాబ్‌ల బాటలో ఆలయాలు!

ల్యాబ్‌ల బాటలో ఆలయాలు!

: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవస్థానాల్లోనూ అలజడి మొదలైంది.

 Supreme Court: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంలో విచారణ ఎప్పుడంటే..

Supreme Court: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంలో విచారణ ఎప్పుడంటే..

తిరుమల లడ్డూ (Tirumal Laddu) వివాదంపై సుప్రీంకోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Former Chairman YV Subbareddy), సుబ్రహణ్యస్వామి వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు.

MP Raghunandan Rao: ఏపీ మాజీ సీఎం జగన్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు..

MP Raghunandan Rao: ఏపీ మాజీ సీఎం జగన్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు..

తిరుమలకు తాను వెళ్తానంటే బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. వైసీపీ అధినేతను బీజేపీ నేతలు ఎవ్వరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆయన అన్నారు.

YS Jagan: నా మతం మానవత్వం.. వైఎస్ జగన్ సంచలనం

YS Jagan: నా మతం మానవత్వం.. వైఎస్ జగన్ సంచలనం

నా మతం మానవత్వం అని.. డిక్లరేషన్‌లో ఏం రాసుకుంటారో రాసుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కూటమిలోని బీజేపీ చూస్తూ ఏందుకు ఊరుకుంటుందని ప్రశ్నించారు.

YS Jagan: ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది: జగన్

YS Jagan: ఏపీలో రాక్షస రాజ్యం నడుస్తోంది: జగన్

తిరుమల పర్యటన రద్దు చేసుకున్న అనంతరం వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు.

CM Chandrababu: తిరుమలకు వెళ్లేవారు ఆ నిబంధనలు పాటించాల్సిందే: సీఎం చంద్రబాబు..

CM Chandrababu: తిరుమలకు వెళ్లేవారు ఆ నిబంధనలు పాటించాల్సిందే: సీఎం చంద్రబాబు..

తిరుమల(Tirumala) శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) స్పష్టం చేశారు.

Tirumala Laddu: నోటికి శూలాలు గుచ్చుకొని..

Tirumala Laddu: నోటికి శూలాలు గుచ్చుకొని..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ తిరుమల పర్యటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. జగన్ డిక్లరేషన్ ఇస్తేనే శ్రీవారిని దర్శించుకోవాలని పలువురు రాజకీయ నేతలు డిమాండ్ చేశారు. జగన్ తిరుమల రావొద్దని హిందు సంఘాలు, కొందరు భక్తులు తేల్చి చెప్పారు.

Tirumala: జగన్ పర్యటనపై వివాదం.. నోరుమెదపని వైసీపీ

Tirumala: జగన్ పర్యటనపై వివాదం.. నోరుమెదపని వైసీపీ

తిరుమల లడ్డూ వివాదంలో జగన్ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ శ్రీవారి భక్తులు విమర్శిస్తున్నారు. గత ఐదేళ్లుగా సీఎం హోదాలో జగన్ తిరుమల ప్రతిష్టను దిగజార్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తుల నిరసనల మధ్య జగన్ తిరుమల పర్యటన షెడ్యూల్‌ను..

YS Jagan - Tirumala: వైఎస్ జగన్ తిరుమల షెడ్యూల్ ఇదే..

YS Jagan - Tirumala: వైఎస్ జగన్ తిరుమల షెడ్యూల్ ఇదే..

YS Jagan Tirumala Tour Schedule: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుక్రవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో తిరుమలలో పర్యటించనున్నారు. జగన్ షెడ్యూల్ వివరాలను వైసీపీ ప్రకటించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి