• Home » Tirumala Laddu Controversy

Tirumala Laddu Controversy

Tirumala Controversy: తిరుమలపై కేఏ పాల్ సంచలన డిమాండ్..

Tirumala Controversy: తిరుమలపై కేఏ పాల్ సంచలన డిమాండ్..

'తిరుమలను ప్రత్యేక దేశంగా చేయండి'.. మీరు విన్నది నిజమే. ఎవరో సాదాసీదా వ్యక్తి ఈ డిమాండ్‌ను తెరపైకి తేలేదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ నాయకుడే ఈ అంశాన్ని లేవనెత్తారు. ఆయన మరెవరో కాదు. ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్(KA Paul).

Tirumala Laddi Issue: తిరుపతి లడ్డూ వివాదం.. యూపీ ఆలయాల్లో కీలక మార్పులు..

Tirumala Laddi Issue: తిరుపతి లడ్డూ వివాదం.. యూపీ ఆలయాల్లో కీలక మార్పులు..

ప్రయాగ్‌రాజ్‌లోని ఆలోప్ శంకరీ దేవి, బడే హనుమాన్, మంకమేశ్వర్‌తో సహా సంగమ్ నగరంలోని పలు ప్రముఖ దేవాలయాలు ప్రసాదాల విషయంలో పలు ఆంక్షలను ప్రకటించాయి. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రముఖ లలితా దేవి ఆలయంలో..

తిరుమల కల్తీలో బయటపడుతున్న కొత్త ట్విస్టులు

తిరుమల కల్తీలో బయటపడుతున్న కొత్త ట్విస్టులు

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఎన్‌డీడీబీ నివేదిక స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గత జగన్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు శ్రీవారి ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి సరఫరా చేసే సంస్థ తిరుమలకు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉంది.

YS Jagan: జగన్ తిరుమల దర్శనంపై కొనసాగుతున్న ఉత్కంఠ..

YS Jagan: జగన్ తిరుమల దర్శనంపై కొనసాగుతున్న ఉత్కంఠ..

ఎవరైనా అన్యమతస్తులు తిరుమల దర్శనానికి వస్తే స్వామి వారిపై తమకు విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. హైందవ మతాన్ని పాటిస్తున్నవారైతే నేరుగా దర్శనం చేసుకోవచ్చు. గత ఐదేళ్లలో సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి అనేకసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రభుత్వంలో ఉండటంతో ..

Pawan Vs Prakash Raj: డిప్యూటీ సీఎం పవన్ టార్గెట్‌గా ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్

Pawan Vs Prakash Raj: డిప్యూటీ సీఎం పవన్ టార్గెట్‌గా ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్

తిరుమల లడ్డూ వ్యవహారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ - నటుడు ప్రకాశ్ రాజ్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ప్రకాశ్ రాజ్ ఈ రోజు (గురువారం) మరో ట్వీట్ చేశారు.

Kollu Ravindra: నోటికొచ్చినట్లు వాగితే.. పళ్లురాలిపోతాయ్.. జాగ్రత్త అంటూ పేర్నినానిపై ఫైర్

Kollu Ravindra: నోటికొచ్చినట్లు వాగితే.. పళ్లురాలిపోతాయ్.. జాగ్రత్త అంటూ పేర్నినానిపై ఫైర్

Andhrapradesh: కలుగులో ఉన్న ఎలుకలు మళ్లీ బయటకి వచ్చాయంటూ మంత్రి కొల్లురవీంద్ర వ్యాఖ్యలు చేశారు. రవాణా శాఖ మంత్రిగా పని చేసి బందరు బస్టాండ్ అభివృద్ధి చేయలేదన్నారు. ఇప్పుడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారని.. పళ్లు రాలిపోతాయంటూ హెచ్చరించారు.

Madhavilatha: శ్రీవారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా మాధవీలత ఏం చేశారంటే..

Madhavilatha: శ్రీవారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా మాధవీలత ఏం చేశారంటే..

Andhrapradesh: హిందువులు పవిత్రంగా స్వీకరించే శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారంటే అది అత్యాచారం కిందకే వస్తుందంటూ మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా వెంకటేశ్వరస్వామికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా తిరుమలకు వెళ్లాలని ఆమె నిర్ణయించారు.

Tirumala Laddu: తెలంగాణ దేవాదాయ శాఖ అలర్ట్.. అన్ని ఆలయాల్లో

Tirumala Laddu: తెలంగాణ దేవాదాయ శాఖ అలర్ట్.. అన్ని ఆలయాల్లో

Telangana: రాష్ట్రంలో పలు ప్రధాన ఆలయాల్లోని లడ్డూల నాణ్యతపై టెస్టులు చేపట్టింది. ప్రముఖ దేవాలయాల్లోని నెయ్యి, ఇతర పదార్థాల శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపించారు. అన్ని టెంపుల్స్‌లో తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Vijayasai Reddy: వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఇదేనా.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్లో అర్థం అదేనా

Vijayasai Reddy: వైసీపీ ప్రభుత్వంలో జరిగింది ఇదేనా.. విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్లో అర్థం అదేనా

తిరుపతి లడ్డూ వివాదంపై దేశ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్న వేళ.. నిజాలు నిగ్గు తేల్చుందుకు సీనియర్ ఐపీఎస్ అధికారులతో కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. నిజాయితీ గల అధికారులకు ఆ కమిటీలో చోటు కల్పించింది. దీంతో తమ తప్పులు ఎక్కడ బయటకు వస్తాయోననే ఆందోళనతోనే వైసీపీ నేతలు సిట్‪పై ఆరోపణలు..

YSRCP: బెంగళూరు నుంచి వచ్చారు.. మరో కుట్రకు తెరలేపారు

YSRCP: బెంగళూరు నుంచి వచ్చారు.. మరో కుట్రకు తెరలేపారు

వైసీపీ ప్రభుత్వ హయాంలో టెండర్లు పొందిన ఏఆర్ డెయిరీ కల్తీ నెయ్యి సరఫరా చేస్తుందనే విషయం స్పష్టమైంది. గతంలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో టీటీడీకి కల్తీ నెయ్యి ట్యాంకర్లు పంపిస్తే వాటిని వెనక్కి పంపించామని వైసీపీ నాయకులే చెబుతున్నారు. గతంలోనే కల్తీ నెయ్యి పంపిస్తే.. ఆ సంస్థను..

తాజా వార్తలు

మరిన్ని చదవండి