• Home » Tirumala Laddu Controversy

Tirumala Laddu Controversy

Anagani Sathyaprasad: జగన్‌ది మానవత్వం కాదు.. కృరత్వం. .. మంత్రి అనగాని వ్యంగ్యాస్త్రాలు

Anagani Sathyaprasad: జగన్‌ది మానవత్వం కాదు.. కృరత్వం. .. మంత్రి అనగాని వ్యంగ్యాస్త్రాలు

భక్తుల మనోభావాలు గౌరవించి జగన్‌ను డిక్లరేషన్ ఇవ్వమంటే దేశం, హిందూయిజం మీద దాడి చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. తన మతం మానవత్వం అని చెప్పుకుంటున్న జగన్‌ది కృరత్వమని విమర్శించారు. జగన్‌ది మానవత్వం కాదు.. కృరత్వమని ఎద్దేవా చేశారు. కల్తీ లడ్డు వ్యవహారంలో జరిగిన తప్పు ఒప్పుకోలేక, క్షమాపణ చెప్పలేక జగన్ వంకర మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

Pawan Kalyan: ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం తిరుమలకు పవన్

Pawan Kalyan: ప్రాయశ్చిత్త దీక్ష విరమణ కోసం తిరుమలకు పవన్

Andhrapradesh: ప్రాయశ్చిత్త దీక్ష విరమణ సందర్భంగా తిరుమలకు పవన్ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు తిరుమల్లోనే ఉండనున్నారు. రేపు సాయంత్రం అలిపిరి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేయనున్నారు. రాత్రి నడక మార్గం గుండా తిరుమలకు పవన్ చేరుకోనున్నారు.

Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..

Tirumala: తిరుమల వెంకన్న దర్శనానికి టికెట్ లేదా.. అయినా ఇలా చేస్తే వెంటనే దర్శించుకోవచ్చు..

అప్పటికప్పుడు తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలని పించించది. ఫ్యామిలీతో కలిసి వెళ్లితే ఆ కలియుగ దైవం వెంకన్నను దర్శించుకోగలమా? అంటూ పలువురు భక్తులు సందేహం వ్యక్తం చేస్తారు. అలాంటి వారి కోసం టీటీడీ చర్యలు చేపట్టింది.

Protest: ఢిల్లీలో తెలుగు విద్యార్థులు ఆందోళన.. అప్రమత్తమైన పోలీసులు..

Protest: ఢిల్లీలో తెలుగు విద్యార్థులు ఆందోళన.. అప్రమత్తమైన పోలీసులు..

తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చేశారంటూ గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సహా గత టీటీడీ పాలకమండలిపైనా పెద్దఎత్తున భక్తులు మండిపడుతున్నారు.

Gudivada Amarnath: తిరుమల లడ్డూను కూటమి నేతలు  రాజకీయం చేస్తున్నారు

Gudivada Amarnath: తిరుమల లడ్డూను కూటమి నేతలు రాజకీయం చేస్తున్నారు

తిరుమల లడ్డూ విషయంపై సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. లిక్కర్ షాపులు రద్దు చేస్తూ...ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తిరుపతిలో అత్యధికంగా మద్యం షాపులు కేటాయించడాన్ని ఏమనుకోవాలి? అని గుడివాడ అమర్నాథ్ నిలదీశారు.

Tirumala: కోనేటి రాయుడి సేవలో ఒకరోజు.. టికెట్ ఎంతంటే..

Tirumala: కోనేటి రాయుడి సేవలో ఒకరోజు.. టికెట్ ఎంతంటే..

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామికి కోట్లాది మంది భక్తులున్నారు. ఆయన్ని దర్శించుకొనేందుకు తిరుమల కొండకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తారు. ఆ కలియుగ దైవాన్ని రెప్ప పాటే దర్శించుకుంటే చాలనుకుంటూ భక్త జనం కోటి ఆశలతో తిరుమలకు వస్తారు.

Minister Dola: జగన్ డిక్లరేషన్ ఇవ్వలేకే తిరుమల పర్యటన రద్దు: మంత్రి డోలా..

Minister Dola: జగన్ డిక్లరేషన్ ఇవ్వలేకే తిరుమల పర్యటన రద్దు: మంత్రి డోలా..

తిరుమల పర్యటన రద్దు చేసుకున్న మాజీ సీఎం జగన్‌పై ఏపీ సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే వైసీపీ అధినేత జగన్ పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి ఆరోపించారు.

SIT: టీటీడీ లడ్డూ వివాదం.. తిరుపతికి సిట్.. విచారణ షురూ

SIT: టీటీడీ లడ్డూ వివాదం.. తిరుపతికి సిట్.. విచారణ షురూ

Andhrapradesh: సిట్ అధిపతి ఐజీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమల వెళ్లనున్నారు. ఇప్పటికే విశాఖ డీఐజీ గోపినాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు తిరుపతికి చేరుకున్నారు. వందే భారత్ రైలులో ఇద్దరు డీఎస్పీలు సీతారామారావు, శివనారాయణ స్వామి, ఉమా మహేశ్వర్ (విజయవాడ), సూర్యనారాయణలు సీఐ సత్యనారాయణ (అన్నమయ్య జిల్లా) తిరుపతికి చేరుకున్నారు.

TG News: తిరుమల  లడ్డూ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దు: చామల కిరణ్ కుమార్ రెడ్డి

TG News: తిరుమల లడ్డూ వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దు: చామల కిరణ్ కుమార్ రెడ్డి

తిరుమల లడ్డూ వివాదంపై ప్రతి ఒక్కరూ స్పందిస్తున్నారు. ఈ వివాదంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ వివాదాన్ని రాజకీయం చేయొద్దని అన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Srinivas Varma: అదే వాస్తవం.. టీటీడీ లడ్డూ వివాదంపై కేంద్రమంత్రి

Srinivas Varma: అదే వాస్తవం.. టీటీడీ లడ్డూ వివాదంపై కేంద్రమంత్రి

Andhrapradesh: వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుపతి ప్రతిష్ఠ దిగజారిందని కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. గతంలో దేవలయాలపై దాడులు జరిగితే ఒక్కరిపైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రామ తీర్ధంలో రాముడి తల తీశారని.. అంతర్వేదిలో రథం దగ్దం చేశారన్నారు. కొవ్వు పదార్ధాలు కలిసిన నెయ్యిని దిగుమతి చేసుకున్నారన్నది వాస్తవమని స్పష్టం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి