• Home » Tirumala Laddu Controversy

Tirumala Laddu Controversy

YS Jagan: తిరుమల ఎఫెక్ట్ వైసీపీపై పడకూడదని జగన్ కొత్త డ్రామా..

YS Jagan: తిరుమల ఎఫెక్ట్ వైసీపీపై పడకూడదని జగన్ కొత్త డ్రామా..

తిరుమల లడ్డూ పవిత్రతకు భంగం వాటిల్లేలా చేసిన వైసీపీ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కొత్త డ్రామాలకు తెరతీసింది. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

Himachal Pradesh: హోటళ్లలో యజమానుల పేర్లు ప్రదర్శించాలి

Himachal Pradesh: హోటళ్లలో యజమానుల పేర్లు ప్రదర్శించాలి

తిరుపతి వెంకన్న ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు తమదైన శైలిలో స్పందిస్తున్నాయి. ఇప్పటికే ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ప్రసాదానికి వినియోగిస్తున్న నెయ్యి నాణ్యతను పరీక్షించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Tirumala Laddu Issue: వైసీపీ నేతల్లో వణుకు.. సిట్‫పై  దుష్ప్రచారం వెనుక భారీ కుట్ర ఉందా

Tirumala Laddu Issue: వైసీపీ నేతల్లో వణుకు.. సిట్‫పై దుష్ప్రచారం వెనుక భారీ కుట్ర ఉందా

లడ్డూ వివాదం బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు భిన్న స్వరాలను వినిపిస్తూ వచ్చారు. మొదట కల్తీ జరగలేదని చెప్పిన నేతలు.. ఆ తర్వాత కల్తీ జరిగిన నెయ్యిని ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని చెప్పుకొచ్చారు. ఆ తరువాత కల్తీ జరిగిన నెయ్యిని..

Tirumala Laddu: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం

Tirumala Laddu: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం

Andhrapradesh: టీటీడీ నిబంధనలను ఉల్లంఘించి నెయ్యి సప్లై చేసినందుకు ఏఆర్ డైరీపై టీటీడీ మార్కెటింగ్ విభాగం ప్రొక్యూర్ మెంట్ జీఎం మురళికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10 లక్షల కేజీలు నెయ్యి సప్లైకి ఏఆర్ డైరీకీ ఈ ఏడాది మే 15వ తేదీన ఆర్డర్స్ ఇచ్చామని.. జూన్ 12, 20, 25వ తేదీతో పాటు జూలై 6వ తేదీన 4 ట్యాంకర్ల...

Puri Jagannath Temple: తిరుపతి లడ్డూ వివాదం: ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం

Puri Jagannath Temple: తిరుపతి లడ్డూ వివాదం: ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు పలు నివేదికలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. పూరీ జగన్నాథుడికి నైవధ్యంగా సమర్పించే పదార్థాల్లో వినియోగించే నెయ్యి నాణ్యతను పరీక్షించాలని నిర్ణయించింది.

Tirumala Laddu Row: ఆసక్తికర పరిణామం.. తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు వెళ్లిన కేఏ పాల్

Tirumala Laddu Row: ఆసక్తికర పరిణామం.. తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టుకు వెళ్లిన కేఏ పాల్

లడ్డూ వ్యవహారంలో బుధవారం మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తిరుమల లడ్డు వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

Jaggareddy: లడ్డు వివాదం వెనక ఉంది బీజేపీనా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jaggareddy: లడ్డు వివాదం వెనక ఉంది బీజేపీనా.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Telangana: తిరుమల లడ్డు వివాదం వెనక బీజేపీ కుట్ర ఉందంటూ జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డు కల్తీ అయిందన్న వివాదంలో వాస్తవాలు ఏమిటి, జరిగింది ఏంటి అన్న విషయాలు మాత్రమే చర్చిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయన్నారు.

అవిముక్తేశ్వరానంద్‌  : ప్రధాని, రాష్ట్రపతి హిందువులు కాదు!

అవిముక్తేశ్వరానంద్‌ : ప్రధాని, రాష్ట్రపతి హిందువులు కాదు!

నిర్మాణమే పూర్తి కాని అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ పూజలు ఏమిటని ప్రశ్నించి అప్పట్లో మోదీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టిన జ్యోతిర్‌మఠ్‌ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్‌ సరస్వతి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan-Karthi: కార్తీ సారీ.. స్పందించిన పవన్ కల్యాణ్..

Pawan Kalyan-Karthi: కార్తీ సారీ.. స్పందించిన పవన్ కల్యాణ్..

తిరుమల లడ్డూ విషయంలో సినీ నటుడు కార్తీ సారీ చెబుతూ చేసిన ట్వీట్‌పై ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. కార్తీని అభినందిస్తూ మరో ట్వీట్ చేశారు. సంప్రదాయాల పట్ల కార్తీ చూపిన గౌరవాన్ని, వేగవంతమైన ప్రతిస్పందనకు అభినందనలు తెలిపారు. అంతేకాదు..

AP GOVT: తిరుమల లడ్డూ వివాదం.. సిట్ నియామకం

AP GOVT: తిరుమల లడ్డూ వివాదం.. సిట్ నియామకం

తిరుమలలో కొలువు తీరిన కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో ఈ అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి