Home » Thota chandrasekhar
స్వాతంత్రం వచ్చి 77 ఏళ్లు అయినా ఏపిలో అక్షరాస్యత, త్రాగునీరు, సాగునీరు, ఉపాధి సమస్యలు ఉన్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం (BRS Formation Day) రోజున ప్రగతి భవన్లో తెలంగాణ సీఎం కేసీఆర్ (TS CM KCR) అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది...
గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎందుకు వదులుకుందని బీఆర్ఎస్ (BRS) ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (Thota chandrasekhar) ప్రశ్నించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణపై ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షులు తోట చంద్రశేఖర్ స్పందించారు.
ఏపీ రాజధాని (AP Capital) మారదు.. అమరావతిలోనే (Amaravati) ఉంటుంది.. మాటిస్తున్నా.. వైసీపీ (YSRCP) అధికారంలోకి రాగానే ఒక్క రాజధానినే కనివినీ ఎరుగని రీతిలో కడతాం.. ఇదీ 2019 ఎన్నికల ముందు సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) చెప్పిన మాట...