• Home » Thanneeru Harish Rao

Thanneeru Harish Rao

Harish Rao: అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హరీశ్‌రావు విసుర్లు

Harish Rao: అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. హరీశ్‌రావు విసుర్లు

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) 6 గ్యారంటీలు ఇస్తామని ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. సోమవారం నాడు జిల్లాలోని కోస్గిలో పర్యటించారు. ఈ సందర్భంగా నేతలకు లోక్‌సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.

TG Politics: కాంగ్రెస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం.. హరీశ్‌రావు హాట్ కామెంట్స్

TG Politics: కాంగ్రెస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం.. హరీశ్‌రావు హాట్ కామెంట్స్

కాంగ్రెస్ (Congress), బీజేపీ పార్టీల మధ్య తమ అధికారం కాపాడుకోవటం కోసం రహస్య ఒప్పందం చేసుకున్నాయని మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌రావు (Harishrao) అన్నారు. ఆదివారం నాడు అందోలు మండలం తాడ్‌దాన్‌పల్లిలో ఈ నెల 16వ తేదీన బీఆర్ ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సభా స్థలిని హరీష్ రావు, జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పరిశీలించారు.

Harish Rao: రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నారా.. హరీశ్ రావు ఫైర్..

Harish Rao: రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నారా.. హరీశ్ రావు ఫైర్..

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నారా అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

Harish Rao: కాంగ్రెస్‌పై ప్రజలకు కోపం వచ్చింది.. అలా చేశారంటే మాత్రం ఇక అంతే..

Harish Rao: కాంగ్రెస్‌పై ప్రజలకు కోపం వచ్చింది.. అలా చేశారంటే మాత్రం ఇక అంతే..

Telangana: తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కొండ భూదేవి గార్డెన్‌లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సిద్దిపేట పట్టణ కార్యకర్తల సమావేశంలో హరీష్ పాల్గొని ప్రసంగించారు. ‘‘మనం పదేళ్లు పాలించినం... వాళ్ళు వచ్చి నాలుగు నెలలు కాలేదు.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది’’ అని అన్నారు. సిద్దిపేటలో సగం కట్టిన వెటర్నరీ కాలేజీని రద్దు చేసి కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TG Politics: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి.. సీఎం రేవంత్‌పై హరీష్ ఆగ్రహం

TG Politics: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి.. సీఎం రేవంత్‌పై హరీష్ ఆగ్రహం

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ (Congress)కి గట్టిగా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. గురువారం నాడు చిన్నకోడూరు మండలం పెద్ద కోడూర్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్ రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్ రాంరెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ పాల్గొన్నారు.

Harishrao: కాంగ్రెస్‌పై చీటింగ్ కేసు పెట్టాలి... సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్

Harishrao: కాంగ్రెస్‌పై చీటింగ్ కేసు పెట్టాలి... సీఎం రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్

కాంగ్రెస్ పార్టీపై చీటింగ్ కేసు పెట్టాలని మాజీ మంత్రి హరీష్‌రావు(Harishrao) అన్నారు. సోమవారం నాడు నర్సాపూర్‌లో నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో హరీష్‌రావు, ఎమ్మెల్యే సునీత రెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.

Harish Rao: పొద్దు తిరుగుడు పంటపై సీఎంకు హరీష్ లేఖ

Harish Rao: పొద్దు తిరుగుడు పంటపై సీఎంకు హరీష్ లేఖ

Telangana: పొద్దు తిరుగుడు పంటకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌ రావు బహిరంగ లేఖ రాశారు. పొద్దు తిరుగుడు పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 20,829 ఎకరాల్లో ఈసారి రైతులు పొద్దు తిరుగుడు పువ్వు పంట పండించారని.. ఈ పంటకు మార్కెట్లో కనీస మద్దతు ధర లభించడం లేదని తాను ఈ ఏడాది ఫిబ్రవరి 22న ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వర‌రావు స్పందించి 6,760 మద్దతు ధర చెల్లించి పొద్దు తిరుగుడు పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.

Harish Rao: కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు  నిద్ర పట్టడం లేదు

Harish Rao: కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదు

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. శనివారం నాడు జహీరాబాద్ లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్‌రావు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

BRS: నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలు

BRS: నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతు దీక్షలు

రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిన వేళ.. చాలా చోట్ల పొట్ట దశకు వచ్చిన పొలాలు ఎండిపోతున్నాయి. దీంతో రైతన్నల దిగులును తగ్గించి వారిలో భరోసా నింపడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. గత ఆదివారం నుంచి ఆయన రైతుల వద్దకు వెళుతున్నారు. నేరుగా రైతుల వద్దకు వెళ్లి, వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంటోనే ఆయన నేడు రైతు దీక్షలకు పిలుపునిచ్చారు.

Harish Rao: 5వ తేదీ వచ్చిన జీతాలు ఇంకా ఇవ్వలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఆగ్రహం

Harish Rao: 5వ తేదీ వచ్చిన జీతాలు ఇంకా ఇవ్వలేదు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీశ్‌రావు ఆగ్రహం

ఉపాధ్యాయులకు , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు , కాంట్రాక్ట్ లెక్చరర్లకు 5వ తేదీ గడుస్తున్న ప్రభుత్వం ఇంకా ఎందుకు జీతాలు ఇవ్వలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు(Harish Rao) ప్రశ్నించారు. శుక్రవారం నాడు గజ్వేల్ పట్టణంలోని మదీనా మస్జిద్‌లో బీఆర్ఎస్ తరపున ఇఫ్తార్ విందు ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి