• Home » Thanneeru Harish Rao

Thanneeru Harish Rao

Lok Sabha Elections 2024: తెలంగాణకు రేవంత్ రెడ్డి శనిలా పట్టాడు:  హరీశ్‌రావు

Lok Sabha Elections 2024: తెలంగాణకు రేవంత్ రెడ్డి శనిలా పట్టాడు: హరీశ్‌రావు

తెలంగాణకు సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) శనిలా పట్టారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు(Harish Rao) ఆరోపించారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటట్రామి రెడ్డికి మద్దతుగా గుమ్మడిదల మండల కేంద్రంలో రోడ్ షోలో నిర్వహించారు. ఈ రోడ్ షోలో హరీష్‌రావు, పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

Lok Sabha Elections 2024: ఆణిముత్యం, స్వాతిముత్యాలకు బుద్ధి చెప్పాలి: సీఎం రేవంత్‌రెడ్డి

Lok Sabha Elections 2024: ఆణిముత్యం, స్వాతిముత్యాలకు బుద్ధి చెప్పాలి: సీఎం రేవంత్‌రెడ్డి

45 ఏళ్లుగా మామ(కేసీఆర్), అల్లుడు(హరీశ్‌రావు) శనిలాగా, పాపాల బైరవుల్లా ఉమ్మడి మెదక్ ప్రజలను పీక్కుతుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు.

 Lok Sabha Elections 2024: ఆ రిజర్వేషన్లను రద్దు చేస్తాం.. రఘునందన్ కీలక వ్యాఖ్యలు

Lok Sabha Elections 2024: ఆ రిజర్వేషన్లను రద్దు చేస్తాం.. రఘునందన్ కీలక వ్యాఖ్యలు

మొన్న సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) మాట్లాడిన మాటలను కాంగ్రెస్ నేతలు మార్పింగ్ చేశారని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. గజ్వేల్ పట్టణంలో బుధవారం ఓ ఫంక్షన్ హల్లో బీజేపీ ఓబీసీ సామజిక సమ్మేళనం జరిగింది. ఈ సమావేశానికి రఘునందన్ రావు, బీజేపీ కీలక నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

 Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి:హరీశ్‌రావు

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పాలనలో ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయి:హరీశ్‌రావు

కాంగ్రెస్ (Congress) పాలనలో ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు (Harish Rao) అన్నారు. 28మంది ఆటో కార్మికులు చనిపోతే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చిమాకుట్టినట్లు కూడా లేదన్నారు. కనీసం వారి కుటుంబాలను కూడా పరామర్శించలేదని చెప్పారు.

Lok Sabha Elections 2024: అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ గద్దెనెక్కింది: హరీశ్‌రావు

Lok Sabha Elections 2024: అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ గద్దెనెక్కింది: హరీశ్‌రావు

అరచేతిలో వైకుంఠం చూపి కాంగ్రెస్ (Congress) గద్దెనెక్కిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. 10 ఏళ్లు కేంద్రంలో బీజేపీ ఉందని.. దేశానికి ఏం చేసిందని ప్రశ్నించారు. పెట్రోల్ ధర, నిత్యావసర సరుకుల ధరలు అమాంతంగా పెంచిందని మండిపడ్డారు.

Lok Sabha Elections 2024: మిగతా రాష్ట్రాల్లోగా సీఎంలను మార్చం.. సీఎం రేవంత్‌కు రఘునందన్ రావు స్ట్రాంగ్ కౌంటర్

Lok Sabha Elections 2024: మిగతా రాష్ట్రాల్లోగా సీఎంలను మార్చం.. సీఎం రేవంత్‌కు రఘునందన్ రావు స్ట్రాంగ్ కౌంటర్

లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ రెండు పార్టీల్లోని నేతలు ఒకరిపై ఒకరు ప్రతివిమర్శలు గుప్పించుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం మెదక్‌లో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రచారంలో బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు‌ (Raghunandan Rao)పై రేవంత్ తీవ్ర ఆరోపణలు చేశారు.

TG Elections: రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు..   హరీశ్‌రావు సంచలన ఆరోపణలు

TG Elections: రేవంత్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.. హరీశ్‌రావు సంచలన ఆరోపణలు

కాంగ్రెస్ (Congress) అంటేనే కరువు, కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. సోమవారం నాడు కొండాపూర్‌లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో హరీష్ రావు సమావేశం అయ్యారు.

Harishrao: అబద్ధాలు ఆడడంలో రేవంత్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి

Harishrao: అబద్ధాలు ఆడడంలో రేవంత్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి

అబద్ధాలు ఆడడంలో సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy)కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harishrao) ఆరోపించారు.

TG Elections: అవినీతి పరులు  ఎవరైనా బీజేపీ వదిలిపెట్టదు.. రఘునందన్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్

TG Elections: అవినీతి పరులు ఎవరైనా బీజేపీ వదిలిపెట్టదు.. రఘునందన్‌రావు స్ట్రాంగ్ వార్నింగ్

అవినీతి పరులు ఎవరైనా బీజేపీ వదిలిపెట్టదని మెదక్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్‌రావు (Raghunandan Rao) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మెదక్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ భారీ ర్యాలీ తీశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు హాజరయ్యారు.

Harish Rao: లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి

Harish Rao: లోక్‌సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి

లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రచారానికి వస్తే బుద్ధి చెప్పడానికి మహిళలు, చీపుర్లు, చాటలతో సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) హెచ్చరించారు. గురువారం నాడ బెజ్జెంకిలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచారంలో భాగంగా హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి