• Home » terrorist

terrorist

Delhi : ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు

Delhi : ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు

ఉగ్రవాదంపై ఉమ్మడిపోరుకు, ఇరుదేశాల సరిహద్దుల్లో శాంతిస్థాపనకు భారత్‌, బంగ్లాదేశ్‌ పరస్పరం అంగీకరించాయి. ఆయుధాల ఉత్పత్తి, రక్షణ సహకారం, బంగ్లాదేశ్‌ సాయుధ బలగాల ఆధునీకరణకు బంగ్లాకు సహకరించేందుకు...

 Canada : ఉగ్రవాది నిజ్జర్‌కు కెనడా నివాళి

Canada : ఉగ్రవాది నిజ్జర్‌కు కెనడా నివాళి

ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ మరణించి ఏడాది పూర్తయిన సందర్భంగా కెనడా పార్లమెంటు అతనికి నివాళి అర్పించింది. మంగళవారం పార్లమెంటులో సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు.

Reasi Terror Attack: బస్సుపై ఉగ్రదాడి.. అందరినీ చంపేయాలన్న కసి వారిలో..

Reasi Terror Attack: బస్సుపై ఉగ్రదాడి.. అందరినీ చంపేయాలన్న కసి వారిలో..

జమ్ముకశ్మీర్‌లోని రియాసీ జిల్లాలో ఓ యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. శివఖోరి ఆలయం నుంచి కట్రాలోని...

United Nations: మానవాళిపైనే ఇజ్రాయెల్‌ దాడులు

United Nations: మానవాళిపైనే ఇజ్రాయెల్‌ దాడులు

మహిళలపై లైంగిక అకృత్యాలతో హమాస్‌ ఉగ్రవాదులు రాక్షసత్వం చాటుకుంటే.. గాజాలో పురుషులు, బాలురే టార్గెట్‌గా ఇజ్రాయెల్‌ సేనలు మానవత్వంపైనే దాడి చేశాయని, పాలస్తీనా సంపూర్ణ వినాశనానికి ప్రయత్నించాయని.. ఐక్యరాజ్యసమితి పేర్కొంది! ఇరువర్గాలూ యుద్ధనేరాలకు పాల్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

PM Modi: ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపండి

PM Modi: ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపండి

జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. అక్కడ వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో గురువారం ఆయన జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోభాల్‌, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాల మోహరింపు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కూడా మాట్లాడినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి.

Mercy Petition: ఎర్రకోటపై దాడి కేసు.. ఉగ్రవాది క్షమాభిక్ష పిటిషన్‌ని కొట్టేసిన రాష్ట్రపతి

Mercy Petition: ఎర్రకోటపై దాడి కేసు.. ఉగ్రవాది క్షమాభిక్ష పిటిషన్‌ని కొట్టేసిన రాష్ట్రపతి

ఢిల్లీలోని ఎర్రకోటపై 24 ఏళ్ల కిందట ఉగ్రదాడులు జరిగిన విషయం విదితమే. అయితే ఈ కేసులో దోషిగా నిర్ధారణ అయిన పాకిస్థాన్ ఉగ్రవాది(Pakistan Terrorist) మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ రాష్ట్రపతి ముందు క్షమాభిక్ష పిటిషన్(Mercy Petition) దాఖలు చేశాడు.

Terrorists Attack: కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడి..ఆర్మీ బేస్‌పై కాల్పులు, ఒకరు మృతి

Terrorists Attack: కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రదాడి..ఆర్మీ బేస్‌పై కాల్పులు, ఒకరు మృతి

జమ్మూ కశ్మీర్‌(Jammu and Kashmir)లో ఉగ్రవాదులు మళ్లీ దాడికి(Terrorists Attack) పాల్పడ్డారు. దోడా జిల్లా(Doda district)లోని ఆర్మీకి చెందిన టెంపరరీ ఆపరేటింగ్ బేస్ (TOB)పై దాడి చేసి కాల్పులు ప్రారంభించారు.

Reasi Terror Attack: బస్సుపై ఉగ్రదాడి కేసులో విస్తుగొలిపే నిజాలు.. అసెంబ్లీ ఎన్నికలపైనా కన్ను!

Reasi Terror Attack: బస్సుపై ఉగ్రదాడి కేసులో విస్తుగొలిపే నిజాలు.. అసెంబ్లీ ఎన్నికలపైనా కన్ను!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్ము ఉగ్రదాడి వ్యవహారంలో తాజాగా ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. మూడు నెలల క్రితమే.. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని

Jammu & Kashmir:యాత్రికుల బస్సుపై కాల్పులు పాక్‌ ఉగ్రవాదుల పనే!

Jammu & Kashmir:యాత్రికుల బస్సుపై కాల్పులు పాక్‌ ఉగ్రవాదుల పనే!

జమ్మూ-కశ్మీర్‌లోని రియాసీ జిల్లా తెర్యాత్‌ వద్ద యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిగిన సంఘటనలో పాకిస్థాన్‌ ఉగ్రవాదుల ప్రమేయం ఉందని పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. కనీసం ముగ్గురు విదేశీ ఉగ్రవాదులు ఇందులో పాల్గొని ఉంటారని అంచనా వేస్తున్నారు.

jammu kashmir: యాత్రికుల బస్సుపై ఉగ్ర దాడి..

jammu kashmir: యాత్రికుల బస్సుపై ఉగ్ర దాడి..

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. యాత్రికులతో వెళ్తున్న బస్సుపై కాల్పులకు తెగబడ్డారు. రియాసీ జిల్లాలోని శివ్‌ ఖోడీ ఆలయాన్ని సందర్శించుకున్న యాత్రికులు కాట్రాకు వెళ్తుండగా ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో పోని ప్రాంతంలోని తెర్యాత్‌ గామ్రం వద్ద ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి