• Home » terrorist

terrorist

Jaish video: ఫిల్మ్ పోస్టర్‌తో జైషే వీడియో... షేర్ చేయొద్దంటూ పోలీసులు వార్నింగ్

Jaish video: ఫిల్మ్ పోస్టర్‌తో జైషే వీడియో... షేర్ చేయొద్దంటూ పోలీసులు వార్నింగ్

బాలీవుడ్ చిత్రం 'ఫాంటమ్' పోస్టర్‌తో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సోమవారంనాడు విడుదల చేసిన ఓ ఆడియోపై జమ్మూకశ్మీర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ వీడియోను ఎవరూ షేర్ చేయవద్దంటూ ప్రజలకు అదేశాలు జారీ చేశారు.

Pak terrorists: భారత్ సరిహద్దుల్లో పాక్ 'ఉగ్ర' పన్నాగం, సైన్యం దగ్గరుండి మరీ...

Pak terrorists: భారత్ సరిహద్దుల్లో పాక్ 'ఉగ్ర' పన్నాగం, సైన్యం దగ్గరుండి మరీ...

శ్రీనగర్ : భారత్ సరిహద్దుల్లో దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) రెచ్చిపోతోంది. ఎల్ఓసీ (Loc) వెంబడి భారత భూభాగంలోకి దగ్గరుండి మరీ సాయుధ ఉగ్రవాదులను పంపిస్తోంది. వీరికి పాక్ సైనికులు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా వెలుగుచూశాయి.

Terrorism: సరిహద్దు ఉగ్రవాద శిబిరాలకు పాక్ నిధులు.. యాక్టివ్ టెర్రరిస్ట్ క్యాంపుల లిస్ట్ విడుదల

Terrorism: సరిహద్దు ఉగ్రవాద శిబిరాలకు పాక్ నిధులు.. యాక్టివ్ టెర్రరిస్ట్ క్యాంపుల లిస్ట్ విడుదల

పీఓకే సరిహద్దులో ఈ మధ్య కాలంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. అయితే ఉగ్రవాద శిబిరాల జాబితాను సిద్ధం చేస్తున్న తరుణంలో భారత ఆర్మీ విచారణలో కీలక విషయాలు బయటకి వచ్చాయి. సరిహద్దులో ఉన్న టెర్రరిస్టు శిబిరాలకు పాకిస్థాన్ ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్నట్లు తేలింది.

Delhi : ఎల్‌వోసీ వద్ద ముగ్గురు పాక్‌ ఉగ్రవాదుల కాల్చివేత

Delhi : ఎల్‌వోసీ వద్ద ముగ్గురు పాక్‌ ఉగ్రవాదుల కాల్చివేత

భారతదేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భారత దళాలు కాల్చి చంపాయి. ఆదివారం సైనిక దళాలు ....

 Imphal : మణిపూర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాను మృతి

Imphal : మణిపూర్‌లో సీఆర్పీఎఫ్‌ జవాను మృతి

మణిపూర్‌లో జిరిబం జిల్లాలోని మాంగ్‌బంగ్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం భద్రతా బలగాలపై జరిగిన దాడిలో ఓ సీఆర్పీఎ్‌ఫ(సెంట్రల్‌ రిజర్వ్‌డ్‌ పోలీస్‌ ఫోర్స్‌) జవాన్‌ మృతి చెందారు.

Jammu and Kashmir: చొరబాటు యత్నాన్ని  భగ్నం చేసిన ఆర్మీ... ముగ్గురు టెర్రరిస్టుల కాల్చివేత

Jammu and Kashmir: చొరబాటు యత్నాన్ని భగ్నం చేసిన ఆర్మీ... ముగ్గురు టెర్రరిస్టుల కాల్చివేత

జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి టెర్రరిస్టుల చొరబాటు యత్నాన్ని భారత ఆర్మీ ఆదివారంనాడు భగ్నం చేసింది. ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టింది. ఘటనా స్థలి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకుంది.

Terrorists attack: ఆర్మీ వాహనాలపై టెర్రరిస్టుల దాడి.. రెండ్రోజుల్లో ఇది రెండోసారి

Terrorists attack: ఆర్మీ వాహనాలపై టెర్రరిస్టుల దాడి.. రెండ్రోజుల్లో ఇది రెండోసారి

జమ్మూకశ్మీర్‌లోని కతువా జిల్లా భర్నోటా గ్రామంలో మరోసారి టెర్రరిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఇండియన్ ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని సోమవారంనాడు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు సమర్ధవంతంగా వీటిని తిప్పికొట్టాయి.

Official Sources : కశ్మీర్‌లో నలుగురు  ఉగ్రవాదుల హతం

Official Sources : కశ్మీర్‌లో నలుగురు ఉగ్రవాదుల హతం

కశ్మీర్‌లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుల్‌గాం జిల్లా ఫ్రిసాల్‌ చిన్నిగాం వద్ద జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు...

Punjab : పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల సంచారం.. హై అలెర్ట్‌

Punjab : పఠాన్‌కోట్‌లో ఉగ్రవాదుల సంచారం.. హై అలెర్ట్‌

భారత వాయుసేన కీలక స్థావరం ఉన్న పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌ జిల్లాలో భారీ ఆయుధాలతో ఇద్దరు ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు గుర్తించడంతో బుధవారం హైఅలెర్ట్‌ ప్రకటించారు.

National : రష్యాలో ఉగ్రదాడి

National : రష్యాలో ఉగ్రదాడి

రష్యాలో ఉగ్రవాదులు అధునాతన ఆయుధాలతో విరుచుకుపడ్డారు. ముసుగులు ధరించిన దుండగులు ఆదివారం రాత్రి ఉత్తర కాకసస్‌ రీజియన్‌లోని డాగెస్థాన్‌ నగరంలో రెండు చర్చిలు, యూదులకు చెందిన ఐదు ప్రార్థన మందిరాలు, ఒక పోలీసు పోస్టు లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి