• Home » terrorist

terrorist

పాక్‌లో సరికొత్త ‘ఉగ్ర’ ఫ్యాక్టరీ!

పాక్‌లో సరికొత్త ‘ఉగ్ర’ ఫ్యాక్టరీ!

పాక్‌ నుంచి వస్తున్న ఉగ్రవాదులు కొద్దిరోజులుగా జమ్మూకశ్మీర్లో స్థానికేతరులను, సైన్యాన్ని టార్గెట్‌ చేస్తున్నారు.

1-19 మధ్య ఎయిరిండియా విమానం ఎక్కొద్దు!

1-19 మధ్య ఎయిరిండియా విమానం ఎక్కొద్దు!

ఖలిస్థాన్‌ ఉగ్రవాది, సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) వ్యవస్థాపకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూన్‌ భారత్‌కు తాజాగా మరో హెచ్చరిక చేశాడు.

కశ్మీర్‌లో ఉగ్రదాడి

కశ్మీర్‌లో ఉగ్రదాడి

జమ్మూ-కశ్మీర్‌లో ఆదివారం సాయంత్రం ఉగ్రవాదులు మళ్లీ తెగబడ్డారు. గందేర్‌బల్‌ జిల్లాలోని గగన్‌గిర్‌ వద్ద ఓ ప్రయివేటు కంపెనీ సిబ్బంది ఉంటున్న స్థావరం కాల్పులు జరిపారు.

కొనసాగుతున్న బాంబు బెదిరింపులు

కొనసాగుతున్న బాంబు బెదిరింపులు

విమానాలకు బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. ఆదివారం దాదాపు 24 విమానాలకు బెదిరింపులు వచ్చాయి.

ISIS: చిన్నారులను చంపి, కూరగా వండి.. ఐసిస్ దురాగతాలు

ISIS: చిన్నారులను చంపి, కూరగా వండి.. ఐసిస్ దురాగతాలు

ఐసిస్ ఉగ్రవాద సంస్థ దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఐసిస్(ISIS) చేతిలో బందీలుగా మారిన శిశువులను చంపి వారి మాంసంతో కూర వండేవారట. అనంతరం ఆ కూరను అక్కడ బందీలుగా ఉన్న వారికి వడ్డించేవారట.

పన్నూ హత్యకు భారతీయుల కుట్ర

పన్నూ హత్యకు భారతీయుల కుట్ర

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ పన్నూ హత్యకు భారత్‌కు చెందిన పరిశోధన, విశ్లేషణ విభాగం (రా) మాజీ అధికారి వికాస్‌ యాదవ్‌ కుట్ర పన్నారని, అతనే ప్రథమ నిందితుడు అని అమెరికా న్యాయశాఖ తాజాగా అభియోగాలు మోపింది.

మూడు విమానాలకు బాంబు బెదిరింపులు

మూడు విమానాలకు బాంబు బెదిరింపులు

ముంబయి నుంచి బయలుదేరే మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవారం బాంబు బెదిరింపు రావడంతో భద్రతాపరమైన తనిఖీలు చేయాల్సి వచ్చింది.

Burkina Faso: ఘోరం.. 600 మందిని నిలువునా కాల్చేశారు

Burkina Faso: ఘోరం.. 600 మందిని నిలువునా కాల్చేశారు

పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో (Burkina Faso)లో అత్యంత పాశవిక ఘటన జరిగింది. బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు కిరాతకానికి పాల్పడ్డారు. గంటల వ్యవధిలోనే 600 మందికిపైగా పొట్టనపెట్టుకున్నారు.

సిరియాపై అమెరికా దాడులు

సిరియాపై అమెరికా దాడులు

ఓవైపు హెజ్బొల్లా, హమాస్‌లతో ఇజ్రాయెల్‌ భీకర యుద్ధం చేస్తుండగా.. మరోవైపు పశ్చిమాసియాలోని సిరియాపైన అమెరికా విరుచుకుపడింది.

హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లా మృతి

హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లా మృతి

ఇరాన్‌ మద్దతుతో.. లెబనాన్‌ భూభాగం పైనుంచి ఇజ్రాయెల్‌పై భీకర క్షిపణి దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్ర సంస్థకు పెద్ద దెబ్బ తగిలింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి