• Home » terrorist

terrorist

పన్నూ హత్యకు భారతీయుల కుట్ర

పన్నూ హత్యకు భారతీయుల కుట్ర

ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్‌ పన్నూ హత్యకు భారత్‌కు చెందిన పరిశోధన, విశ్లేషణ విభాగం (రా) మాజీ అధికారి వికాస్‌ యాదవ్‌ కుట్ర పన్నారని, అతనే ప్రథమ నిందితుడు అని అమెరికా న్యాయశాఖ తాజాగా అభియోగాలు మోపింది.

మూడు విమానాలకు బాంబు బెదిరింపులు

మూడు విమానాలకు బాంబు బెదిరింపులు

ముంబయి నుంచి బయలుదేరే మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవారం బాంబు బెదిరింపు రావడంతో భద్రతాపరమైన తనిఖీలు చేయాల్సి వచ్చింది.

Burkina Faso: ఘోరం.. 600 మందిని నిలువునా కాల్చేశారు

Burkina Faso: ఘోరం.. 600 మందిని నిలువునా కాల్చేశారు

పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసో (Burkina Faso)లో అత్యంత పాశవిక ఘటన జరిగింది. బర్సాలోగో పట్టణంలో ఉగ్రవాదులు కిరాతకానికి పాల్పడ్డారు. గంటల వ్యవధిలోనే 600 మందికిపైగా పొట్టనపెట్టుకున్నారు.

సిరియాపై అమెరికా దాడులు

సిరియాపై అమెరికా దాడులు

ఓవైపు హెజ్బొల్లా, హమాస్‌లతో ఇజ్రాయెల్‌ భీకర యుద్ధం చేస్తుండగా.. మరోవైపు పశ్చిమాసియాలోని సిరియాపైన అమెరికా విరుచుకుపడింది.

హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లా మృతి

హిజ్బుల్లా చీఫ్‌ నస్రల్లా మృతి

ఇరాన్‌ మద్దతుతో.. లెబనాన్‌ భూభాగం పైనుంచి ఇజ్రాయెల్‌పై భీకర క్షిపణి దాడులు చేస్తున్న హిజ్బుల్లా ఉగ్ర సంస్థకు పెద్ద దెబ్బ తగిలింది.

మానవత్వంతోనే విజయం..  యుద్ధాలతో కాదు

మానవత్వంతోనే విజయం.. యుద్ధాలతో కాదు

న్యూయార్క్‌, సెప్టెంబరు 23: సమష్టి శక్తి, మానవత్వంతోనే విజయం సాధ్యమని.. యుద్ధాలతో కాదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. భారత్‌ ఇదే సిద్ధాంతాన్ని విశ్వసిస్తుందని వివరించారు.

సైదాబాద్‌లో.. మళ్లీ ఉగ్రమూలాలు

సైదాబాద్‌లో.. మళ్లీ ఉగ్రమూలాలు

సైదాబాద్‌లో మళ్లీ ఉగ్రమూలాలు బయటపడ్డాయి. ఒకప్పుడు దేశం లో ఎక్కడ ఉగ్రవాద ఘటన చోటుచేసుకున్నా.. సైదాబాద్‌తో లింకులు ఉంటాయనే అపవాదు ఉండేది. అప్పట్లో గుజరాత్‌ హోం మంత్రి హరేన్‌పాండ్య హత్య కేసుకు కూడా ఇక్కడి ఓ హోటల్‌లో కుట్ర జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.

Ravneet Singh: రాహుల్‌పై కేంద్ర మంత్రి టెర్రరిస్టు వ్యాఖ్యలు... కాంగ్రెస్ ఫైర్

Ravneet Singh: రాహుల్‌పై కేంద్ర మంత్రి టెర్రరిస్టు వ్యాఖ్యలు... కాంగ్రెస్ ఫైర్

సిక్కు వర్గాలను ఉద్దేశించి అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టూ ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ అసలు భారతీయుడే కాదని అన్నారు.

 Delhi : రైలు ప్రమాదాలకు ఉగ్ర కుట్ర?

Delhi : రైలు ప్రమాదాలకు ఉగ్ర కుట్ర?

రాజస్థాన్‌,ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో రైళ్లను పట్టాలు తప్పించడమే లక్ష్యంగా చోటుచేసుకున్న ఘటనలు కలకలం సృష్టించాయి. ఇది ఉగ్రవాదుల కుట్రేనని అనుమానిస్తున్నారు. మంగళవారం రాజస్థాన్‌లోని అజ్మేర్‌ జిల్లాలోని పశ్చిమ రవాణా కారిడార్‌లో లోడుతో వెళ్తున్న గూడ్స్‌ రైలును పట్టాలు తప్పించే యత్నం జరిగింది.

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల కాల్చివేత

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల కాల్చివేత

జమ్మూకశ్మీర్‌లో రెండు చోట్ల జరిగిన ఎన్‌కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. గురువారం కుప్వారా, మచ్చల్‌ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి