• Home » Telugu states

Telugu states

RK Kothapaluku: జగన్ బుర్రలో ‘బురద’!

RK Kothapaluku: జగన్ బుర్రలో ‘బురద’!

తెలంగాణలో ఖమ్మం జిల్లాను ముంచింది మున్నేరు.. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడను ముంచింది బుడమేరు. ఇటు మున్నేరు, అటు బుడమేరు అక్రమణలకు గురవడంతో పాటు ప్రణాళిక లేకుండా నిర్మాణాలకు అనుమతించడంతో భారీ వర్షం కురిసినప్పుడు వరద పోటెత్తి దిగువ ప్రాంతాల్లోని ప్రజలు ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల వరద తాకిడికి గురవుతున్నారు. వరదలు సంభవించినప్పుడు యథావిథిగా బురద రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి.

B.Venkat: కేంద్రం తక్షణమే వరద సాయం అందించాలి

B.Venkat: కేంద్రం తక్షణమే వరద సాయం అందించాలి

Telangana: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తక్షణ వరద సహాయం అందించాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి వెంకట్ డిమాండ్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... విపత్తు నిర్వహణ నిధులున్నా కేంద్రం వరద సాయం అందించడంలో అలసత్వం వహిస్తోందన్నారు. కేంద్ర బృందాలను వెంటనే తెలుగు రాష్ట్రాలకు పంపి నష్ట అంచనా వేసి సహాయం అందించాలని...

RK Kothapaluku: హైడ్రాకు రాహుల్‌ సైతం!

RK Kothapaluku: హైడ్రాకు రాహుల్‌ సైతం!

ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం– జనసేన–బీజేపీ కూటమికి చెందిన మంత్రులు, శాసనసభ్యులు, నాయకులకు ఒక సూచన.. కాదు ఒక హెచ్చరిక కూడా! నిన్నటి జగన్‌ అండ్‌ కో అరాచక పాలనను...

Chandrababu: 30 ఇయర్స్‌ బాబు!

Chandrababu: 30 ఇయర్స్‌ బాబు!

చంద్రబాబు మొదటిసారి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఆదివారాని(సెప్టెంబరు1)కి 30 ఏళ్లవుతున్నాయని టీడీ పీ నేతలు తెలిపారు.

Delhi : తెలుగు రాష్ట్రాల్లో.. ‘తాగేస్తున్నారు’!

Delhi : తెలుగు రాష్ట్రాల్లో.. ‘తాగేస్తున్నారు’!

‘మందుబాబులం.. మేము మందుబాబులం..’ అన్న మాట తెలుగునాట నిజమైంది. దేశవ్యాప్తంగా మద్యం వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి.

Central Govt: తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం కీలక సమావేశం

Central Govt: తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్రం కీలక సమావేశం

తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం (Central Govt) మరోసారి దృష్టి కేంద్రీకరించింది. ఈనెల 24న ఢిల్లీలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో కీలక సమావేశం జరగనుంది.

Satyakumar: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

Satyakumar: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు

Andhrapradesh: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీపై ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటి శుభ పరిణామమన్నారు. విభజన చట్టంలోని అంశాలు నీటి సమస్యలపై స్నేహపూర్వకంగా చర్చలు జరగాలన్నారు. రాజకీయాలకు తావు లేకుండా సమస్యల పరిష్కారానికి సీఎంలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.

KCR: రోజా ఇంట్లో చేపల పులుసు తిని..

KCR: రోజా ఇంట్లో చేపల పులుసు తిని..

రాష్ట్ర విభజన నేపథ్యంలో పరిష్కారం కానీ సమస్యలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి.. ఈ రోజు సాయంత్రం ప్రజాభవన్‌లో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హైదరాబాద్‌లో స్పందించారు.

Ramesh Naidu: జగన్, కేసీఆర్ ఒకరింటికి ఒకరెళ్లి చేపల పులుసు తిన్నారే తప్ప...

Ramesh Naidu: జగన్, కేసీఆర్ ఒకరింటికి ఒకరెళ్లి చేపల పులుసు తిన్నారే తప్ప...

Andhrapradesh: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవ్వడం సంతోషమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్, కేసీఆర్ ఒకరి ఇంటికి ఒకరు వెళ్లి చాపల పులుసు తిన్నారని.. సమస్యల పరిష్కారానికి ఏరోజు చిత్తశుద్ధితో పాటు పడలేదని విమర్శించారు.

Chalasani: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఎంతో చారిత్రాత్మకం...

Chalasani: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఎంతో చారిత్రాత్మకం...

Andhrapradesh: రేపు (శనివారం) జరగబోయే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఎంతో చారిత్రాత్మకమైనదని ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, నీటి, విద్యుత్ వాటాల సమస్య తగువులు లేకుండా సాగాలని కోరుకుంటున్నామన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి