• Home » Telugu Desam Party

Telugu Desam Party

TG Bharath: నాపై దుష్ప్రచారం.. సాక్షి మీడియాపై కేసు వేస్తా

TG Bharath: నాపై దుష్ప్రచారం.. సాక్షి మీడియాపై కేసు వేస్తా

Minister TG Bharath: సాక్షి మీడియాపై మంత్రి టీజీ భరత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై సాక్షి మీడియా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ విషయంలో సాక్షిపై కేసు వేస్తానని మంత్రి టీజీ భరత్ హెచ్చరించారు.

Megastar Chiranjeevi:  సీఎం చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్

Megastar Chiranjeevi: సీఎం చంద్రబాబుకు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెస్

Megastar Chiranjeevi: ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. అరుదైన నాయకుడు మీరని చంద్రబాబు ప్రశంసించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

CM Chandrababu: చంద్రబాబు పుట్టినరోజు.. వినూత్నంగా కుప్పం ప్రజల  శుభాకాంక్షలు

CM Chandrababu: చంద్రబాబు పుట్టినరోజు.. వినూత్నంగా కుప్పం ప్రజల శుభాకాంక్షలు

చిత్తూరు జిల్లా కుప్పంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టిన రోజు సందర్భంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.

Chandrababu: విజన్ 2020 నుంచి విజన్ 2047 వరకు.. అప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు అమరావతి

Chandrababu: విజన్ 2020 నుంచి విజన్ 2047 వరకు.. అప్పుడు హైటెక్ సిటీ ఇప్పుడు అమరావతి

హైదరాబాద్‌లో హైటెక్ సిటీని కేవలం 13 నెలల్లో నిర్మించాలని సంకల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ పనిని అనుకున్న సమయంలో పూర్తి చేయించగలిగారు. ప్రజాల శ్రేయస్సే లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని విజన్ 2020 పేరుతో ఇరవై ఏళ్ల భవిష్యత్తుకు ప్రణాళికను సిద్ధం చేశారు.

TDP: టీడీపీ ఆఫీసుపై రాళ్ల దాడి.. కిటికీ అద్దాలు ధ్వంసం

TDP: టీడీపీ ఆఫీసుపై రాళ్ల దాడి.. కిటికీ అద్దాలు ధ్వంసం

ఎన్టీఆర్ జిల్లా నందిగామ రైతుపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొంతమంది దుండగులు దాడి చేశారు. కార్యాలయంలో ఎవరూ లేని సమయంలో రాళ్లు విసిరారు. దీంతో కిటీకీ అద్దాలు ధ్వంసమయ్యాయి.

AP NEWS: చంద్రబాబు ఆలోచనా విధానంలో మార్పు రావాలి: వడ్డే శోభానాద్రీశ్వరరావు

AP NEWS: చంద్రబాబు ఆలోచనా విధానంలో మార్పు రావాలి: వడ్డే శోభానాద్రీశ్వరరావు

Vadde Sobhanadriswara Rao: ఏపీ సీఎం చంద్రబాబు ఆలోచనా విధానంలో మార్పు రావాలని మాజీ ఎంపీ వడ్డే శోభానాద్రీశ్వరరావు అన్నారు. ఏ పని ఎప్పుడనే ప్రాధాన్యతలో మార్పు రావాలని చెప్పారు. చంద్రబాబు మళ్లీ పాత ధోరణిలోనే కొనసాగుతున్నారని, కార్పొరేట్‌లకు పెద్దపీట వేస్తున్నారని వడ్డే శోభానాద్రీశ్వరరావు ఆరోపించారు.

Somireddy: దమ్ముంటే కాకాణిని అప్పగించండి.. వైసీపీ నేతలకు సోమిరెడ్డి సవాల్

Somireddy: దమ్ముంటే కాకాణిని అప్పగించండి.. వైసీపీ నేతలకు సోమిరెడ్డి సవాల్

Somireddy Chandramohan Reddy:మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో దాక్కున్న మెహుల్ చోక్సీ లాంటి నిందితులు సైతం పోలీసులకు చిక్కుతున్నారని.. కానీ కాకాణి మాత్రం వారిని మించినవారని విమర్శించారు.

 CM Chandrababu: ఏపీలో సుపరిపాలన అందిస్తాం

CM Chandrababu: ఏపీలో సుపరిపాలన అందిస్తాం

CM Chandrababu: . సమాజంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వారు పేదలను ఆదుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. స్వర్ణాంద్ర ప్రదేశ్ సాధన కోసం తాము కృషి చేస్తున్నామని అన్నారు. ప్రపంచంలోని చాలా దేశాల్లో తెలుగు వారు ఉన్నారని సీఎం చంద్రబాబు చెప్పారు.

 Yanamala Ramakrishna: ట్రంప్ సుంకాలు ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తాయి

Yanamala Ramakrishna: ట్రంప్ సుంకాలు ఆర్థిక వృద్ధిని దెబ్బతీస్తాయి

Yanamala Ramakrishna: ట్రంప్ సుంకాలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపిస్తోందని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రభుత్వంపై అప్పుల భారం, వ్యక్తిగత రుణాలు ఈనాటి ఆర్థిక పరిస్థితిని మరింత కుంగదీస్తున్నాయని చెప్పారు.

TDP Leaders Clash:  టీడీపీలో వర్గవిభేదాలు.. మంత్రి సమక్ష్యంలోనే ఘర్షణ

TDP Leaders Clash: టీడీపీలో వర్గవిభేదాలు.. మంత్రి సమక్ష్యంలోనే ఘర్షణ

TDP Leaders Clash: అన్నమయ్య జిల్లా టీడీపీలో రెండు వర్గాల మధ్య గత కొంతకాలంగా వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ఇవాళ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఎదుటనే ఢీ అంటే ఢీ అని కొట్టుకునే వరకు ఇరువర్గాల నేతలు వెళ్లారు. రెండు వర్గాలకు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ వారు మాత్రం వినకపోయే సరికి మంత్రి కూడా చేతులు ఎత్తేశారు. ఈ వివాదాన్ని టీడీపీ హై కమాండ్ దృష్టికి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి