• Home » Telugu Desam Party

Telugu Desam Party

TDP Mahanadu 2025: టీడీపీ హై కమాండ్ కీలక ఆదేశాలు.. ఎందుకంటే..

TDP Mahanadu 2025: టీడీపీ హై కమాండ్ కీలక ఆదేశాలు.. ఎందుకంటే..

TDP Mahanadu 2025: కడప జిల్లాలో మే27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనుంది. ఈ క్రమంలో ఏపీలోని ఆయా నియోజకవర్గాల్లో కూడా మహానాడు నిర్వహించాలని టీడీపీ హై కమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు.

Minister Narayana: ఆ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది

Minister Narayana: ఆ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది

Minister Narayana: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఏపీకి చాలా నష్టం చేశారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అస్తవ్యస్థంగా పనులు చేశారని మంత్రి నారాయణ విమర్శించారు.

Kolikapudi Srinivas: కేశినేని నాని ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు..

Kolikapudi Srinivas: కేశినేని నాని ఆర్థిక నేరాలకు పాల్పడ్డారు..

Kolikapudi Srinivas: కేశినేని నానిపై తెలుగుదేశం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లు రాజకీయ పదవిని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించారు. రెండుసార్లు టికెట్ ఇచ్చినా కేశినేని నాని టీడీపీకి వెన్నుపోటు పొడిచారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మండిపడ్డారు.

 Kesineni Sivanath: ధైర్యం లేని జగన్‌ తొత్తులంటూ.. ఓ రేంజ్‌లో ఎంపీ శివనాథ్ మాస్ వార్నింగ్

Kesineni Sivanath: ధైర్యం లేని జగన్‌ తొత్తులంటూ.. ఓ రేంజ్‌లో ఎంపీ శివనాథ్ మాస్ వార్నింగ్

Kesineni Sivanath: మాజీ ఎంపీ కేశినేని నానిపై ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాను ఎదుర్కొనే దమ్ము నానికి లేదని విమర్శించారు. తన జోలికి వస్తే చూస్తూ ఊరుకోనని కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు.

AP NEWS:  ఉత్కంఠగా హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం

AP NEWS: ఉత్కంఠగా హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం

Hindupuram News: హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్ జబీవుల్లాపై అవిశ్వాసాన్ని సోమవారం ప్రవేశపెట్టనున్నారు. ఈ అవిశ్వాసం తీవ్ర ఉత్కంఠగా మారింది. దీంతో హిందూపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

MLA Kotamreddy Sridhar Reddy: పాకిస్తాన్‌కి గట్టిగా సమాధానం చెబుతాం

MLA Kotamreddy Sridhar Reddy: పాకిస్తాన్‌కి గట్టిగా సమాధానం చెబుతాం

MLA Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ అమంచర్ల పార్కు భవిష్యత్ తరాలకు గుర్తుండేలా భారత్ సిందూర్ యంఎస్ఏంఈ పార్క్‌గా పేరు పెట్టామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది తెలిపారు. యంఎస్ఎంఈ పార్కు పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భవిష్యత్‌లో మరింత విస్తరిస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది అన్నారు.

MLA Pullarao: ఆ యాక్ట్ అమలైతే ఏపీ పరిస్థితి ఘోరంగా  ఉండేది

MLA Pullarao: ఆ యాక్ట్ అమలైతే ఏపీ పరిస్థితి ఘోరంగా ఉండేది

MLA Prathipati Pullarao: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఏపీకి తీరని నష్టం చేశారని విమర్శించారు.

Kesineni Chinni: 24 గంటల సమయమిస్తా నిరూపించండి.. జగన్ బ్యాచ్‌కు  కేశినేని చిన్ని మాస్ సవాల్

Kesineni Chinni: 24 గంటల సమయమిస్తా నిరూపించండి.. జగన్ బ్యాచ్‌కు కేశినేని చిన్ని మాస్ సవాల్

Kesineni Chinni: మాజీ ఎంపీ కేశినేని నానిపై టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబంలో ఐదు, ఆరు కంపెనీలు ఉన్నాయని తెలిపారు. అన్నీ లీగల్‌గానే ఉన్నాయని స్పష్టం చేశారు. విజయవాడ పాలేరుకు చాలా కంపెనీలు ఉన్నాయని, వాటి నిగ్గు కూడా తేల్చాలని కేశినాని నానిపై కేశినేని శివనాథ్ ఆరోపణలు చేశారు.

TDP: ఆపరేషన్ సిందూర్‌కు టీడీపీ పూర్తి మద్దతు

TDP: ఆపరేషన్ సిందూర్‌కు టీడీపీ పూర్తి మద్దతు

TDP Supports ON Operation Sindoor: ఆపరేషన్ సిందూర్‌కు టీడీపీ పూర్తి మద్దతు తెలిపింది. ఈ మేరకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలు భారత బలగాలకు అభినందనలు తెలిపారు. పాకిస్తాన్‌పై ప్రధాని మోదీ తీసుకున్న చర్యలు అభినందనీయమని టీడీపీ నేతలు కొనియాడారు.

Tangirala Soumya: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విన్నూత ఆలోచన

Tangirala Soumya: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విన్నూత ఆలోచన

Tangirala Soumya: పదోతరగతిలో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు విమాన ప్రయాణాన్ని ప్రభుత్వ విప్, నందిగామ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కల్పించనున్నారు. ఎమ్మెల్యే నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి