• Home » Telangana Politics

Telangana Politics

Telangana: కేటీఆర్ విమర్శలు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్..!

Telangana: కేటీఆర్ విమర్శలు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(KTR) బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేటీఆర్‌కు కండకావరమెక్కి తన గురించి మాట్లాడుతున్నాడంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. కరీంనగర్‌లో(Karimnagar) మీడియాతో మాట్లాడిన ఆయన..

Big Breaking: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేతలు..

Big Breaking: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేతలు..

Brs Leaders Joined in BJP: పార్లమెంట్ ఎన్నికల(Lok Sabha Elections 2024) వేళ బీఆర్ఎస్(BRS) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు బీజేపీ(BJP)లో చేరారు. బీఆర్ఎస్ పని ఖతం అయిపోయిందని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలవడం ఖాయం అన్నారు ఎంపీ లక్ష్మణ్.

Telangana: బీఆర్ఎస్‌కు మరోషాక్ తప్పదా? కీలక నేత పార్టీని వీడనున్నారా?

Telangana: బీఆర్ఎస్‌కు మరోషాక్ తప్పదా? కీలక నేత పార్టీని వీడనున్నారా?

Nalgonda News: మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత బలమైన, శక్తివంతమైన పార్టీగా వెలుగొందిన బీఆర్ఎస్ పార్టీ(BRS) పరిస్థితి ఇప్పుడు అత్యంత ధీనంగా మారిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) ఓటమి తరువాత ఆ పార్టీలోని ముఖ్య నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, కీలక నేతలు పార్టీని వీడగా.. మిగిలిన నేతలు సైతం బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..

Congress First List: కాంగ్రెస్ ఎంపీల తొలి జాబితా విడుదల.. తెలంగాణలో అభ్యర్థులు వీరే..

Congress First List: కాంగ్రెస్ ఎంపీల తొలి జాబితా విడుదల.. తెలంగాణలో అభ్యర్థులు వీరే..

Congress MP's First List: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ(Congress) స్పీడ్ పెంచింది. 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను(Congres First List) విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, హరియాణ, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపుర్‌ రాష్ట్రాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ(Telangana)లో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా..

Telangana: తెలంగాణలో బీజేపీ నయా స్కెచ్.. ఇక దబిడి దిబిడేనా..?!

Telangana: తెలంగాణలో బీజేపీ నయా స్కెచ్.. ఇక దబిడి దిబిడేనా..?!

Lok Sabha Elections 2024: ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 370 సీట్లు లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకెళ్తోంది బీజేపీ(BJP). ఏ ఒక్క రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే పనిలో ఉంది పార్టీ అధిష్టానం. తాజాగా దక్షిది రాష్ట్రాలకు గేట్‌వేగా భావిస్తున్న తెలంగాణ(Telangana)పై స్పెషల్ ఫోకస్ పెట్టింది కమలదళం. రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలుపొందే లక్ష్యంతో పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్‌కి తెరలేపింది.

Telangana: కేసీఆర్‌తో మల్లారెడ్డి కీలక భేటీ.. పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చేశారట..!

Telangana: కేసీఆర్‌తో మల్లారెడ్డి కీలక భేటీ.. పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చేశారట..!

Hyderabad News: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో(KCR) ఆ పార్టీ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి(Malla Reddy) భేటీ అయ్యారు. వీరి భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీ మార్పు అంశం, మల్కాజిగిరి(Malkajgiri) టికెట్ కేటాయింపు, రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవనాల కూల్చివేత సహా పలు అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

Malla Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. కాంగ్రెస్‌లోకి మల్లారెడ్డి..!

Malla Reddy: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. కాంగ్రెస్‌లోకి మల్లారెడ్డి..!

Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ఊహించని పరిణామం చోటుచేసుకోనుందా..? అతి త్వరలోనే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Malla Reddy) ‘కారు’ దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారా..? తన కుమారుడిని మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నారా..? అంటే తాజా పరిస్థితులను బట్టి చూస్తే ఇవన్నీ అక్షరాలా నిజమే అనిపిస్తోంది..

Telangana: పడితే రెస్ట్ తీసుకోకుండా తిడుతున్నాడు.. కేసీఆర్‌పై సీఎం ఫైర్..

Telangana: పడితే రెస్ట్ తీసుకోకుండా తిడుతున్నాడు.. కేసీఆర్‌పై సీఎం ఫైర్..

Congress Praja Deevena Sabha: పాలమూరు వేదికగా పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). కాంగ్రెస్(Congress) అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్‌రెడ్డిని గెలిపించండని కోరారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్..

Congress Praja Deevena Sabha: పాలమూరు వేదికగా కాంగ్రెస్ ప్రజాదీవెన సభ

Congress Praja Deevena Sabha: పాలమూరు వేదికగా కాంగ్రెస్ ప్రజాదీవెన సభ

Congress Praja Deevena Sabha: పాలమూరు గడ్డ మీద నుంచి పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). బుధవారం నాడు కాంగ్రెస్(Congress) ఆధ్వర్యంలో పాలమూరులో ప్రజాదీవెన సభ చేపట్టింది. ఈ సభా వేదికగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. కాగా, కాంగ్రస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత జిల్లాలో..

Breaking: ఆర్ఎస్‌పీ ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌లో మరో వికెట్ ఔట్..!

Breaking: ఆర్ఎస్‌పీ ఎఫెక్ట్.. బీఆర్ఎస్‌లో మరో వికెట్ ఔట్..!

Telangana Politics: తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్(BRS) పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు బీఆర్ఎస్‌ను వీడగా.. ఇప్పుడు మరో కీలక నేత పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప(Koneru Konappa) పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో కోనప్పపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) పోటీ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి