• Home » Telangana Politics

Telangana Politics

MLC Kavitha: కవిత్ అరెస్ట్.. కేటీఆర్‌పై పోలీసులకు ఈడీ ఫిర్యాదు

MLC Kavitha: కవిత్ అరెస్ట్.. కేటీఆర్‌పై పోలీసులకు ఈడీ ఫిర్యాదు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత అరెస్ట్ అనంతరం కీలక పరిణామం చోటుచేసుకుంది. కవిత సోదరుడు, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై బంజారాహిల్స్ పోలీసులకు ఈడీ అధికారులు ఫిర్యాదు చేశారు.

Telangana: ఫోన్ ట్యాపింగ్.. సంచలన విషయాలు వెల్లడించిన ప్రణీత్ రావు..!

Telangana: ఫోన్ ట్యాపింగ్.. సంచలన విషయాలు వెల్లడించిన ప్రణీత్ రావు..!

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ)లో ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నాయకులు, ప్రముఖుల ఫోన్‌లను తాను ట్యాపింగ్‌ చేసినట్లు విచారణలో మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు ఒప్పుకొన్నట్లు తెలుస్తోంది.

CM Revanth Reddy: వడివడిగా ప్రజాపాలన.. 100 రోజుల్లో సంచలన నిర్ణయాలు..

CM Revanth Reddy: వడివడిగా ప్రజాపాలన.. 100 రోజుల్లో సంచలన నిర్ణయాలు..

రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రజాపాలన దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో గ్యారంటీని అమలు చేస్తూ శుక్రవారంతో వంద రోజుల పాలనను పూర్తి చేసుకోబోతుంది.

Telangana: ‘ఎందుకు ఆగం ఆగం అవుతున్నవ్’.. ఆరూరి రమేష్‌కు కేసీఆర్ హితబోధ..

Telangana: ‘ఎందుకు ఆగం ఆగం అవుతున్నవ్’.. ఆరూరి రమేష్‌కు కేసీఆర్ హితబోధ..

అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు(KCR) కొత్త కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా పార్టీని వీడిపోతున్న నేతలను కంట్రోల్ చేయడం గులాబీ దళపతికి ఇబ్బందిగా పరిణమిస్తోంది. పార్టీ మారుతారంటూ వార్త అందడమే ఆలస్యం.. ఆ నేతలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు కేసీఆర్. తాజాగా వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌(Aroori Ramesh) బీఆర్ఎస్‌(BRS)ను వీడి.. బీజేపీ(BJP)లో చేరుతారంటూ వార్తలు వచ్చాయి.

TS Politics: రెండు మూడ్రోజుల్లో వస్తా.. కేసీఆర్ కీలక ప్రకటన!

TS Politics: రెండు మూడ్రోజుల్లో వస్తా.. కేసీఆర్ కీలక ప్రకటన!

KCR Kadanabheri Sabha: కాళేశ్వరం, రైతులు పడుతున్న గోస, గత కొన్నిరోజులుగా సీఎం రేవంత్ రెడ్డి మొదలుకుని నేతలల వరకూ చేస్తున్న విమర్శలపై కేసీఆర్ స్పందించారు. కరీంనగర్ వేదికగా జరిగిన ‘కదనభేరి’ భారీ బహిరంగ సభలో గులాబీ బాస్ రియాక్ట్ అయ్యారు...

BRS vs BJP: బీజేపీలోకి ఆయనను తీసుకోవద్దు.. బండి సంజయ్ తీవ్ర వ్యతిరేకత!

BRS vs BJP: బీజేపీలోకి ఆయనను తీసుకోవద్దు.. బండి సంజయ్ తీవ్ర వ్యతిరేకత!

Lok Sabha Elections 2024: అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కాదు.. పార్లమెంట్ ఎన్నికల(Lok Sabha Elections) సమయంలోనూ నేతల కప్పదాట్లు సహజంగా మారిపోయాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన బీఆర్ఎస్ పార్టీ(BRS Party) నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోతున్నారు. ఇతర పార్టీలవైపు చూస్తున్నారు. తాజాగా గులాబీ పార్టీకి..

Telangana: కేటీఆర్ విమర్శలు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్..!

Telangana: కేటీఆర్ విమర్శలు.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన బండి సంజయ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(KTR) బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేటీఆర్‌కు కండకావరమెక్కి తన గురించి మాట్లాడుతున్నాడంటూ ఘాటైన పదజాలంతో విరుచుకుపడ్డారు. కరీంనగర్‌లో(Karimnagar) మీడియాతో మాట్లాడిన ఆయన..

Big Breaking: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేతలు..

Big Breaking: బీఆర్ఎస్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలక నేతలు..

Brs Leaders Joined in BJP: పార్లమెంట్ ఎన్నికల(Lok Sabha Elections 2024) వేళ బీఆర్ఎస్(BRS) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన నలుగురు కీలక నేతలు బీజేపీ(BJP)లో చేరారు. బీఆర్ఎస్ పని ఖతం అయిపోయిందని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలవడం ఖాయం అన్నారు ఎంపీ లక్ష్మణ్.

Telangana: బీఆర్ఎస్‌కు మరోషాక్ తప్పదా? కీలక నేత పార్టీని వీడనున్నారా?

Telangana: బీఆర్ఎస్‌కు మరోషాక్ తప్పదా? కీలక నేత పార్టీని వీడనున్నారా?

Nalgonda News: మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత బలమైన, శక్తివంతమైన పార్టీగా వెలుగొందిన బీఆర్ఎస్ పార్టీ(BRS) పరిస్థితి ఇప్పుడు అత్యంత ధీనంగా మారిపోతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) ఓటమి తరువాత ఆ పార్టీలోని ముఖ్య నేతలంతా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, కీలక నేతలు పార్టీని వీడగా.. మిగిలిన నేతలు సైతం బీఆర్ఎస్‌ను వీడేందుకు సిద్ధమవుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం..

Congress First List: కాంగ్రెస్ ఎంపీల తొలి జాబితా విడుదల.. తెలంగాణలో అభ్యర్థులు వీరే..

Congress First List: కాంగ్రెస్ ఎంపీల తొలి జాబితా విడుదల.. తెలంగాణలో అభ్యర్థులు వీరే..

Congress MP's First List: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ(Congress) స్పీడ్ పెంచింది. 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను(Congres First List) విడుదల చేసింది. కర్ణాటక, కేరళ, హరియాణ, త్రిపుర, సిక్కిం, మేఘాలయ, మణిపుర్‌ రాష్ట్రాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ(Telangana)లో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి