• Home » Telangana Politics

Telangana Politics

BJP: తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు.. త్వరలో ప్రధాని మోదీ, అమిత్ షా పర్యటన

BJP: తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు.. త్వరలో ప్రధాని మోదీ, అమిత్ షా పర్యటన

లోక్‌సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధించడమే ధ్యేయంగా బీజేపీ(BJP) అగ్రనాయకత్వం తెలంగాణలో పర్యటించనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేసిన బీజేపీ.. నామినేషన్లు ముగిసిన వెంటనే మరింత వేగం పెంచనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఏప్రిల్ 27న హైదరాబాద్‌కు రానున్నారు.

Telangana: కిడ్నాప్‌ చేసి 35 ఎకరాల రిజిస్ట్రేషన్‌

Telangana: కిడ్నాప్‌ చేసి 35 ఎకరాల రిజిస్ట్రేషన్‌

గత ప్రభుత్వ హయాంలో కొందరు పోలీసులు(Telangana Police) గూండాలుగా వ్యవహరించిన ఉదంతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు(Radha Kishan Rao).. ఓ హెల్త్‌కేర్‌ సంస్థ యజమాని నుంచి బలవంతంగా ఇతరుల పేరిట షేర్లను మార్పిడీ చేయించగా.. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) తలకొండపల్లి మండలంలో..

Telangana: ఎక్సైజ్‌ బదిలీల్లో అక్రమాలపై మంత్రి జూపల్లి సీరియస్‌

Telangana: ఎక్సైజ్‌ బదిలీల్లో అక్రమాలపై మంత్రి జూపల్లి సీరియస్‌

ఎక్సైజ్‌ శాఖలో(Excise Department) బదిలీల్లో జరిగిన అక్రమాలపై ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) సీరియస్‌ అయ్యారు. బదిలీల సందర్భంలో కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission of India) ఆదేశాలను ఎందుకు పాటించలేదని ఎక్సైజ్‌ కమిషనర్‌ శ్రీధర్‌ను..

SLBC Project: మళ్లీ పట్టాలపైకి ఎస్‌ఎల్‌బీసీ

SLBC Project: మళ్లీ పట్టాలపైకి ఎస్‌ఎల్‌బీసీ

శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ)(SLBC) టన్నెల్‌ ప్రాజెక్టు(Tunnel Project) పనులను వచ్చే నెల నుంచి పట్టాల మీదికి ఎక్కించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఔట్‌లెట్‌ వైపు ఉన్న టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ (టీబీఎం)లో(TBM) బేరింగులు పాడైపోవడంతో..

JanaJathara: నారాయణపేట ‘జనజాతర’లో రేవంత్ అదిరిపోయే స్పీచ్!

JanaJathara: నారాయణపేట ‘జనజాతర’లో రేవంత్ అదిరిపోయే స్పీచ్!

నారాయణపేటలో కాంగ్రెస్‌ జనజాతర (Jana Jathara) భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభలో ఎటుచూసినా జనాలే కనిపిస్తున్నారు. సభలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో 15 ఎంపీ సీట్లలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ముదిరాజ్‌ బిడ్డను మంత్రిగా చేస్తానని మాటిచ్చారు. మాదిగల వర్గీకరణ జరగాల్సిందే.. వారికి న్యాయం జరగాల్సిందేనని భవిష్యత్‌లో మాదిగలకు మరిన్ని పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు..

Lok Sabha Polls: హైదరాబాద్‌లో ఎన్నికల సందడి కనిపించలేదేం!

Lok Sabha Polls: హైదరాబాద్‌లో ఎన్నికల సందడి కనిపించలేదేం!

సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల సమయం కూడా లేదు. అయినా అయినా గ్రేటర్‌లో లోక్‌సభ ఎన్నికల సందడి అంతంతమాత్రంగానే కొనసాగుతోంది. అభ్యర్థులు ఇప్పటివరకు కూడా పూరి స్థాయి పర్యటనలకు సైతం శ్రీకారం చుట్టలేకపోతున్నారు..

Telangana: అప్పులు తక్కువ.. చెల్లింపులు ఎక్కువ!

Telangana: అప్పులు తక్కువ.. చెల్లింపులు ఎక్కువ!

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి రేవంత్‌రెడ్డి సర్కారు ప్రయత్నిస్తోంది. అస్తవ్యస్తంగా మారిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పాటు వడ్డీలను చెల్లించేందుకు ఆర్థిక క్రమశిక్షణను

Telangana: హైదరాబాద్‌పై కమలం ఫోకస్.. పెద్ద ప్లానే వేశారుగా..!

Telangana: హైదరాబాద్‌పై కమలం ఫోకస్.. పెద్ద ప్లానే వేశారుగా..!

పాత బస్తీకి(Hyderabad Old City) చెందిన మైనార్టీ కీలక నేతకు బీజేపీ(BJP) గాలం వేసినట్లు తెలిసింది. సికింద్రాబాద్‌(Secunderabad), హైదరాబాద్‌(Hyderabad) గెలుపులో దోహదపడే అవకాశం ఉండడంతో ఆయనను చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. అసెంబ్లీ(Telangana Assembly) ఎన్నికల్లో కాంగ్రెస్‌(Congress) తరఫున పలుమార్లు పోటీ చేసిన ఆ నేత స్వల్ప ఓట్లతో..

Delhi Liquor Scam: కవిత దందాలను బయటపెట్టిన సీబీఐ.. వామ్మో ఇలా చేశారా!?

Delhi Liquor Scam: కవిత దందాలను బయటపెట్టిన సీబీఐ.. వామ్మో ఇలా చేశారా!?

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) పాత్ర ఏంటో క్షుణ్ణంగా వెల్లడించింది సీబీఐ(CBI). ఈ కుంభకోణంలో విస్తుగొలిపే మరిన్ని నిజాలను బహిర్గతం చేసింది సీబీఐ. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి(Sharath Chandra Reddy).. కవిత జాగృతి సంస్థకు ..

Lok Sabha Elections: తెలంగాణ పోలీసుల నయా ప్లాన్.. వాట్సాప్‌తో..

Lok Sabha Elections: తెలంగాణ పోలీసుల నయా ప్లాన్.. వాట్సాప్‌తో..

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో(Lok Sabha Elections 2024) రాష్ట్రంలోకి డబ్బు, మద్యం అక్రమ రవాణా కట్టడికి తెలంగాణ పోలీసులు(Telangana Police) కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. సరిహద్దు జిల్లాల కమిషనర్లు, ఎస్పీలు.. పొరుగు రాష్ట్రాల సరిహద్దు జిల్లా పోలీసు అధికారులు, కేంద్ర బలగాల అధికారులతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి