• Home » Telangana Politics

Telangana Politics

Phone Tapping Case: సంచలనం.. ఫోన్ ట్యాపింగ్‌లో కీలక వ్యక్తుల పేర్లు..

Phone Tapping Case: సంచలనం.. ఫోన్ ట్యాపింగ్‌లో కీలక వ్యక్తుల పేర్లు..

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తులు పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించాడు. బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన అన్ని పనులు చేసినట్లు భుజంగరావు తన వాంగ్మూలంలో స్పష్టం చేశాడు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు స్పష్టం చేశాడు.

Telangana Politics: ఆ రెండు సీట్లపైనే ఉత్కంఠ.. ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతోనే..

Telangana Politics: ఆ రెండు సీట్లపైనే ఉత్కంఠ.. ఎవరు గెలిచినా తక్కువ మెజార్టీతోనే..

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాల కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనే ఉత్కంఠ రాజకీయపార్టీల్లో కొనసాగుతోంది. హైదరాబాద్ లోక్‌సభ స్థానం మినహిస్తే మిగిలిన 16 నియోజకవర్గాల్లో గెలుపుపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ ధీమాగా ఉన్నాయి.

 Mallu Bhatti Vikramarka: సన్న బియ్యానికే రూ.500 బోనస్ అనలేదు.. ఆందోళన అవసరం లేదు

Mallu Bhatti Vikramarka: సన్న బియ్యానికే రూ.500 బోనస్ అనలేదు.. ఆందోళన అవసరం లేదు

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందని ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) మల్లు భట్టి విక్రమార్క(mallu Bhatti Vikramarka) అన్నారు. ఈ క్రమంలో వరి కొనుగోళ్ల విషయంలో రైతులు(farmers) ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Lok Sabha Elections: అన్నా.. ఎవరు గెలుస్తరే..?

Lok Sabha Elections: అన్నా.. ఎవరు గెలుస్తరే..?

ప్రభుత్వ కార్యాలయాలు.., ప్రైవేట్‌ సంస్థలు.., నలుగురు ఎక్కడ కలిసినా ఒకటే చర్చ. అన్నా, ఎన్నికలు ఎలా జరిగాయి..? ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి..? ఏ నియోజకవర్గంలో ఎవరు గెలువబోతున్నారు..? ఏ పార్టీకి ఎన్ని స్థానాలొస్తాయి..? సాధారణ పౌరుల నుంచి ఉన్నతాధికారుల వరకు రాజకీయాలపై ఆసక్తి ఉన్న చాలామంది ఎన్నికల ఫలితాలపై ఆరా తీస్తున్నారు.

Telangana Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు.. తరలిరావాలని ఓటర్లకు పిలుపు

Telangana Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రులు.. తరలిరావాలని ఓటర్లకు పిలుపు

రాష్ట్ర వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల(Lok Sabha Elections 2024) పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మంత్రులు తమ నియోజకవర్గా్ల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

14 సీట్లు గెలిపించండి.. పీఎం రేసులో ఉంటా..: కేసీఆర్

14 సీట్లు గెలిపించండి.. పీఎం రేసులో ఉంటా..: కేసీఆర్

కేంద్ర రాజకీయాల గులాబీ దళపతి కేసీఆర్(KCR) ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను(BRS) 14 సీట్లలో గెలిపిస్తే దేశంలో తెలంగాణ(Telangana) తడాఖా చూపిస్తానని అన్నారు కేసీఆర్. శనివారం నాడు ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కేసీఆర్.. దేశ రాజకీయాలపై..

Telangana: మల్లన్నా మజాకా.. బర్రెలతో మల్లారెడ్డి ముచ్చట్లు.. వీడియో చూస్తే నవ్వాగదు..

Telangana: మల్లన్నా మజాకా.. బర్రెలతో మల్లారెడ్డి ముచ్చట్లు.. వీడియో చూస్తే నవ్వాగదు..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి(MallaReddy) ఏం చేసినా సంచలనమే. తెలంగాణ రాజకీయాల్లోనే(Telangana Politics) ఆయనొక స్పెషల్. రాజకీయ నేతలందు ఆయన వేరయా అన్నట్లు ఉంటుంది మల్లారెడ్డి శైలి. తాజాగా ఎన్నికల ప్రచారంలో(Election Campaign) పాల్గొన్న మల్లారెడ్డి.. నవ్వులు పూయించారు.

Telangana Politics: రేవంత్ రెడ్డి నా శిష్యుడే.. ఎర్రబెల్లి దయాకర్ హాట్ కామెంట్స్..

Telangana Politics: రేవంత్ రెడ్డి నా శిష్యుడే.. ఎర్రబెల్లి దయాకర్ హాట్ కామెంట్స్..

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) హాట్ కామెంట్స్ చేశారు. వర్ధన్నపేటలో బీఆర్ఎస్(BRS) కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన.. రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట(Wardhanapet) నియోజకవర్గం జనరల్ కాబోతోందని..

Congress Jana Jathara Sabha: నర్సాపూర్‌లో కాంగ్రెస్ జనజాతర సభ.. హాజరైన రాహుల్..

Congress Jana Jathara Sabha: నర్సాపూర్‌లో కాంగ్రెస్ జనజాతర సభ.. హాజరైన రాహుల్..

Congress Jana Jathara Sabha at Narsapur: నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌కు(Lok Sabha Polling 2024) మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ప్రధానా పార్టీలో ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. తెలంగాణలో(Telangana) ఏప్రిల్ 13న పోలింగ్ జరగనుండగా.. 11వ తేదీన సాయంత్రం నుంచి ప్రచారానికి తెరపడనుంది.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. తొలిసారి స్పందించిన ప్రభాకర్ రావు..

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. తొలిసారి స్పందించిన ప్రభాకర్ రావు..

ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు(SIB Ex Chief Prabhakar Rao) తొలిసారి ఈ కేసుపై స్పందించారు. తన వాదనలను అఫిడవిట్ ద్వారా వివరించారు ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు(Red Corner Notice) జారీ చేసే అంశంపై కోర్టులో వాదనలు జరిగాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి