Home » Telangana News
Lok Sabha Election Polling 2024: తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 17 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా.. అన్ని స్థానాలకు ఈ 4వ విడతలోనే పోలింగ్ జరుగుతోంది. ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా చేరుకుంటున్నారు. ఎండలు, వర్షం భయం కారణంగా.. త్వరగా ఓటేస్తే మంచిదని అభిప్రాయపడుతున్న జనాలు.. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారు.
ప్రజాస్వామ్య ప్రక్రియలో అత్యంత కీలకమైన ఓటింగ్ డేను నగరవాసి హాలీడేగా భావిస్తున్నాడు. పోలింగ్ బూత్ మొహమే చూడని వారి కోసం పలు సంస్థలు ఆఫర్లను ప్రకటించాయి. ట్రావెల్ మొదలు ఆస్పత్రుల వరకూ, హోటల్స్ మొదలు అమ్యూజ్మెంట్ పార్క్ల వరకూ పలు సంస్థలు ఆఫర్లు అందిస్తున్నాయి. పోలింగ్కు ఒక్క రోజే ఉండటంతో మరికొన్ని సంస్థలు చివరి నిమిషంలో..
ఆ తల్లిది గుండెనా? పాషాణమా? అభం శుభం తెలియని 14 ఏళ్ల కూతుర్ని వ్యభిచారంలోకి దించింది. ‘ఆ పాడుపని’ నేను చేయలేనమ్మా అని వేడుకున్నా చిత్రహింసలు పెట్టింది. జట్టు కత్తిరించి.. కర్రతో ఇష్టంవచ్చినట్లు కొట్టింది. ఏడుస్తున్నా కనికరించకుండా బాలికతో వ్యభిచారం చేయించింది. ఇలా ఆ రాకాసి చెరలో చిన్నారి ఏకంగా రెండేళ్లు నరకం చూసింది. జూబ్లీహిల్స్లో నివాసం ఉంటూ..
Election Commission of India: ఓటు వేయడం ఓటరుగా(Voter) ప్రతి ఒక్కరి బాధ్యత. మీరు వేసే ఓటే దేశ, రాష్ట్ర భవిష్యత్ను నిర్ణయిస్తుంది. మంచి నాయకుడిని ఎన్నుకుని.. దేశ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింపజేయండి. ప్రస్తుతం ఏపీ(Andhra Pradesh), తెలంగాణ(Telangana) రాష్ట్రాల్లో కలిపి ..
తెలంగాణ(Telangana) వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం(Election Campaign) ముగిసింది. సాయంత్రం 6 గంటల తర్వాత ప్రచార కార్యక్రమాలన్నింటిపై నిషేధం అమల్లోకి వచ్చింది. రోడ్ షోలు, సమావేశాలు, సోషల్ మీడియా ప్రచారాలు, పత్రికా ప్రకటనలు అన్నీ క్లోజ్ అయ్యాయి. బల్క్ ఎస్ఎంఎస్ లపై ఈసీ(Election Commission of India) నిఘా పెట్టింది.
సార్వత్రిక ఎన్నికల్లో(Lok Sabha Polls 2024) భాగంగా నాలుగో విడత పోలింగ్కు సంబంధించి ప్రచారపర్వం ముగిసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం(Andhra Pradesh) ముగియడంతో.. రాష్ట్రం అంతా ప్రశాంతంగా మారింది. అధికార వైసీపీ ఒకవైపు..
కేంద్ర రాజకీయాల గులాబీ దళపతి కేసీఆర్(KCR) ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను(BRS) 14 సీట్లలో గెలిపిస్తే దేశంలో తెలంగాణ(Telangana) తడాఖా చూపిస్తానని అన్నారు కేసీఆర్. శనివారం నాడు ప్రెస్మీట్లో మాట్లాడిన కేసీఆర్.. దేశ రాజకీయాలపై..
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి(MallaReddy) ఏం చేసినా సంచలనమే. తెలంగాణ రాజకీయాల్లోనే(Telangana Politics) ఆయనొక స్పెషల్. రాజకీయ నేతలందు ఆయన వేరయా అన్నట్లు ఉంటుంది మల్లారెడ్డి శైలి. తాజాగా ఎన్నికల ప్రచారంలో(Election Campaign) పాల్గొన్న మల్లారెడ్డి.. నవ్వులు పూయించారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) హాట్ కామెంట్స్ చేశారు. వర్ధన్నపేటలో బీఆర్ఎస్(BRS) కార్యకర్తల సమావేశానికి హాజరైన ఆయన.. రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట(Wardhanapet) నియోజకవర్గం జనరల్ కాబోతోందని..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఉచిత బస్సు ప్రయాణం పథకం’ మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా మారింది కానీ.. బస్సు డ్రైవర్లకు మాత్రం లేనిపోని ఇబ్బందులు తెచ్చిపెడుతోంది! టిక్కెట్టు లేని ప్రయాణం..