• Home » Telangana News

Telangana News

TG news: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..

TG news: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..

జక్రాన్‌పల్లి(Jakranpally) మండలం అర్గుల్(Argul) గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ధరణిలో భూమి నమోదు కాకపోవడం, అప్పులబాధతో యువరైతు రాజేశ్(Farmer Rajesh) ఆత్మహత్య చేసుకున్నారు.

Hyderabad: న్యాయ‌వాదుల‌పై పోలీసుల దాడిని ఖండిస్తూ లాయ‌ర్ల నిర‌స‌న‌

Hyderabad: న్యాయ‌వాదుల‌పై పోలీసుల దాడిని ఖండిస్తూ లాయ‌ర్ల నిర‌స‌న‌

న్యాయ‌వాదుల‌పై పోలీసుల దాడుల‌ను ఖండిస్తూ DRT (డెబిట్స్ రిక‌వ‌రీ ట్రిబ్యున‌ల్‌) వ‌ద్ద లాయర్లు బుధ‌వారం నిర‌స‌న తెలిపారు. ఓ కేసు విష‌యంలో మాట్లాడేందుకు పోలీస్ స్టేష‌న్ కు వెళ్లిన ఇద్దరు న్యాయ‌వాదుల‌పై పోలీసులు దురుసుగా ప్రవర్తించి దాడి చేశార‌ని జ‌న‌గామ బార్ అసోసియేష‌న్ ఆరోపించిన విష‌యం తెలిసిందే.

Telangana: నీటిపారుదల రంగంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

Telangana: నీటిపారుదల రంగంపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నీటి పారుదల శాఖ మంత్రి కుమార్ రెడ్డి చైర్మన్‌గా కేబినెట్‌ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ, జల వనరులు, నది అభివృద్ధి&గంగా పునరుజ్జీవన శాఖ, జాతీయ ఫ్రేమ్‌వర్క్‌ను స్వీకరించడం, మంత్రిత్వ శాఖ ద్వారా నిర్వహణ కోసం..

CM Revanth Reddy: చార్లెస్ స్క్వబ్ హెడ్ ఆఫీస్‌ను సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

CM Revanth Reddy: చార్లెస్ స్క్వబ్ హెడ్ ఆఫీస్‌ను సందర్శించనున్న సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు కంపెనీలతో వరస భేటీలు నిర్వహిస్తూ ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. పర్యటనలో భాగంగా ఇవాళ(బుధవారం) చార్లెస్ స్క్వబ్ హెడ్ ఆఫీస్‌ను రేవంత్ రెడ్డి, టీమ్ సందర్శించనున్నారు.

Crime News: శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత..

Crime News: శంషాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత..

శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఎస్ఓటీ పోలీసులు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పెద్ద అంబర్పేట్ మీదుగా గచ్చిబౌలి వైపు కంటైనర్‌లో తరలిస్తున్న దాదాపు 800కిలోల గంజాయిని పట్టుకున్నారు. కంటైనర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Crime News: హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్.. ఆటోలో ఎక్కించుకుపోయిన అగంతకుడు

Crime News: హైదరాబాద్‌లో చిన్నారి కిడ్నాప్.. ఆటోలో ఎక్కించుకుపోయిన అగంతకుడు

అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధి కట్టెలమండిలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆడుకుంటున్న బాలికను ఓ అగంతకుడు ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

TG News: తెలంగాణ ఎక్సైజ్ శాఖలో అక్రమాలు.. కాగ్ నివేదికలో సంచలన విషయాలు..

TG News: తెలంగాణ ఎక్సైజ్ శాఖలో అక్రమాలు.. కాగ్ నివేదికలో సంచలన విషయాలు..

తెలంగాణ ఎక్సైజ్‌శాఖకు పన్ను చెల్లింపు విషయంలో రూ.77 కోట్ల అక్రమాలు జరిగినట్లు కాగ్ తన నివేదికలో వెల్లడించింది. అవకతవకలు అన్నీ 2017-22మధ్య జరిగినట్లు తనిఖీల్లో గుర్తించామని తెలిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పని తీరుపై కాగ్ మండిపడింది.

Telangana: వామ్మో ఇంత బంగారమా? ఎలా తీసుకెళ్తున్నారో మీరే చూడండి..!

Telangana: వామ్మో ఇంత బంగారమా? ఎలా తీసుకెళ్తున్నారో మీరే చూడండి..!

Telangana Police Caught Gold: కేటుగాళ్లు రోజుకింత రాటుదేలుతున్నారు. పోలీసులను మస్కా కొట్టించి మరీ స్మగ్లింగ్ చేస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా చట్ట వ్యతిరేక పనులు చేసేస్తున్నారు. కానీ, అన్ని రోజులూ వారివే కాదు కదా! తాజా ఘటనలో అదే జరిగింది. ఖాకీల తెలివి ముందు.. ఈ కేటుగాళ్లు బేజారయ్యారు. ఇంకేముంది..

Telangana: ‘రేవంతన్నా.. అంతా దేవుడికి తెలుసు’.. కార్తీక్ రెడ్డి సంచలన ట్వీట్

Telangana: ‘రేవంతన్నా.. అంతా దేవుడికి తెలుసు’.. కార్తీక్ రెడ్డి సంచలన ట్వీట్

అసెంబ్లీలో తన తల్లి సబితా ఇంద్రారెడ్డికి జరిగిన అవమానంపై పట్లొల్ల కార్తీక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అన్నా అనుకుంటూనే సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఎవరిది మోసం? ఎవరు బాధపడ్డారంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. అండగా ఉంటానని చెప్పి తనను మోసం చేశారని..

Rahul Gandhi: తెలంగాణలో రైతు రుణమాఫీ.. రాహుల్ గాంధీ కీలక కామెంట్స్..

Rahul Gandhi: తెలంగాణలో రైతు రుణమాఫీ.. రాహుల్ గాంధీ కీలక కామెంట్స్..

Rahul Gandhi: తెలంగాణలో ప్రస్తుతం రైతు రుణాల మాఫీ పండుగ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. తెలంగాణలో రైతుల పంట రుణాలను మాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి