• Home » Telangana News

Telangana News

Telangana: వారికి రుణాలివ్వండి.. బ్యాంకర్లతో ఉపముఖ్యమంత్రి..

Telangana: వారికి రుణాలివ్వండి.. బ్యాంకర్లతో ఉపముఖ్యమంత్రి..

ప్రజా భవన్‌లో జరిగిన బ్యాంకర్స్‌ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక కామెంట్స్ చేశారు. లెక్కలు కాదు ఆత్మ ఉండాలన్నారు. ఇప్పటి వరకు రూ. 18 వేల కోట్లు బ్యాంకులకు అందించామని.. రైతులకు మాత్రం నేటి వరకు రూ. 7,500 కోట్లు మాత్రమే చేరాయని అన్నారు.

Viral News: తెలంగాణ యాసలో పెళ్లి కార్డు.. నెటిజన్లు ఫిదా

Viral News: తెలంగాణ యాసలో పెళ్లి కార్డు.. నెటిజన్లు ఫిదా

వివాహాన్ని వినూత్నంగా జరుపుకోవాలని ఆరాటపడుతున్నాయి కొన్ని జంటలు. ఆ వినూత్నత వివాహ వేడుకల్లోనైనా ఉంటోంది లేదా వెడ్డింగ్ కార్డుల్లోనైనా ఉంటోంది. తాజాగా కరీంనగర్‌కి చెందిన ఓ యువకుడు తన పెళ్లి వెడ్డింగ్ కార్డుని వినూత్నంగా డిజైన్ చేయించాడు.

Telangana: క్షమించు తల్లీ.. కేటీఆర్ సంచలన ట్వీట్..!

Telangana: క్షమించు తల్లీ.. కేటీఆర్ సంచలన ట్వీట్..!

తన తండ్రిపై దాడిని తట్టుకోలేక బాలిక కుప్పకూలిపోయిన ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఎక్స్‌ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. బాలిక మృతికి సంతాపం ప్రకటించారు. ‘నిజంగా హృదయవిదారకమే! గూండాలు ఇంట్లోకి ప్రవేశించి...

Telangana: అర్థరాత్రి దాడి.. హరీష్ రావు కన్నెర్ర..!

Telangana: అర్థరాత్రి దాడి.. హరీష్ రావు కన్నెర్ర..!

కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ గూండాలు తమ కార్యకర్తలపై దాడులకు తెగపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అర్థరాత్రి సిద్ధిపేటలో జరిగిన ఘటనపై స్పందించిన హరీష్ రావు.. కాంగ్రెస్ నేతల తీరును తీవ్రంగా

IMD: తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలే.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

IMD: తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలే.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో మరికొన్నిరోజులు మోస్తరు వర్షాలు(Rains) కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. గురువారం నుంచి ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

సీతారామ ప్రాజెక్టును 2026కల్లా పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్

సీతారామ ప్రాజెక్టును 2026కల్లా పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్

సీతారామ ప్రాజెక్టును ఆగస్టు 15, 2026నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి కృష్ణా పరీవాహక ప్రాంతానికి నీళ్లు తరలించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని వారు ఉద్ఘాటించారు. ప్రాజెక్టు మూడు పంప్ హౌస్‌లు ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు.

Telangana: రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికైన తెలంగాణ హెడ్ కానిస్టేబుల్..

Telangana: రాష్ట్రపతి పురస్కారానికి ఎంపికైన తెలంగాణ హెడ్ కానిస్టేబుల్..

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 1,037 మంది పోలీసు సిబ్బంది, అగ్నిమాపక దళ సభ్యులు, హోంగార్డులు తదితరుల పేర్లను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం ప్రకటించింది.

Bhatti Vikramarka: విద్యార్థుల మృతిపై ఆరా తీసిన భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్..

Bhatti Vikramarka: విద్యార్థుల మృతిపై ఆరా తీసిన భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్..

మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. విద్యార్థులు గణాధిత్య, అనిరుధ్ మృతికి గల కారణాలను తోటి విద్యార్థులను అడిగి వారు తెలుసుకున్నారు. అలాగే అస్వస్థతకు గురైన నలుగురు చిన్నారుల పరిస్థితిపై పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

Hyderabad: కేంద్ర మంత్రితో దామోదర వర్చువల్ మీట్.. సీజనల్ వ్యాధులపై చర్చ

Hyderabad: కేంద్ర మంత్రితో దామోదర వర్చువల్ మీట్.. సీజనల్ వ్యాధులపై చర్చ

అసలే వర్షాకాలం కావడంతో రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. వ్యాధుల నివారణపై చర్చించడానికి కేంద్ర మంత్రితో రాష్ట్ర మంత్రి వర్చువల్‌గా సమావేశం అయ్యారు.

Ponnam Prabhakar: వారం రోజుల్లో రూ.2లక్షల వరకూ రైతు రుణమాఫీ చేస్తాం..

Ponnam Prabhakar: వారం రోజుల్లో రూ.2లక్షల వరకూ రైతు రుణమాఫీ చేస్తాం..

వారం రోజుల్లో రూ.2లక్షల వరకు రైతు రుణమాఫీ చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణ మాఫీ చేసి రైతులకు అండగా నిలిచారని మంత్రి కొనియాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి