• Home » Telangana News

Telangana News

Hyderabad : ఫ్లాట్ల విలువ 15-30% పెంపు!

Hyderabad : ఫ్లాట్ల విలువ 15-30% పెంపు!

రాష్ట్రంలో భూముల విలువలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయమై ఇప్పటికే స్పష్టతకు వచ్చిన సర్కారు.. ప్రాథమికంగా పెంచిన విలువల్లో శాస్త్రీయత ఉండేలా చూసేందుకు ఏజెన్సీ, అధికార బృందాల ద్వారా అధ్యయనాలు చేపట్టింది.

CM Revanth : 17 నుంచి ప్రజాపాలన

CM Revanth : 17 నుంచి ప్రజాపాలన

రాష్ట్రంలో సెప్టెంబరు 17 నుంచి పది రోజులపాటు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులు జారీ చేసేందుకు ఈసారి ప్రజాపాలన కార్యక్రమం చేపడతామని సీఎం చెప్పారు.

MLC Kavitha: వడ్డీతో సహా చెల్లిస్తా.. కవిత మాస్ వార్నింగ్..

MLC Kavitha: వడ్డీతో సహా చెల్లిస్తా.. కవిత మాస్ వార్నింగ్..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. తనను ఇబ్బంది పెట్టిన వారిని వదిలే ప్రసక్తే లేదంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

TG Politics: టీపీసీసీ చీఫ్ ఎంపికలో కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ.. కుల గణనను పక్కనపెట్టేందుకేనా..!

TG Politics: టీపీసీసీ చీఫ్ ఎంపికలో కాంగ్రెస్ కొత్త ఎత్తుగడ.. కుల గణనను పక్కనపెట్టేందుకేనా..!

కాంగ్రెస్ పీసీసీ చీఫ్‌గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారైందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. కాంగ్రెస్ వర్గాల్లో సైతం జోరుగా చర్చ జరుగుతోంది.

Krishnashtami Whishes: రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్, కేసీఆర్

Krishnashtami Whishes: రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన రేవంత్, కేసీఆర్

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ప్రజలందరికీ అందాలని వారు ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

Telangana: ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే : కూనంనేని

Telangana: ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే : కూనంనేని

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఆదివారం వరంగల్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.

Kishan Reddy: హైడ్రా పేరుతో హైడ్రామా.. కిషన్ రెడ్డి విమర్శలు

Kishan Reddy: హైడ్రా పేరుతో హైడ్రామా.. కిషన్ రెడ్డి విమర్శలు

రాష్ట్రంలో హైడ్రా(HYDRA) పేరుతో హైడ్రామా నడుస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శించారు. గతంలో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు కూల్చివేతలు చేస్తోందని ఆరోపించారు.

Exgratia: హోంగార్డు కుటుంబానికి 15 లక్షల ఎక్స్‌గ్రేషియా

Exgratia: హోంగార్డు కుటుంబానికి 15 లక్షల ఎక్స్‌గ్రేషియా

ఎన్నికల విధుల్లో అనారోగ్యంపాలై మృతి చెందిన హోంగార్డు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియా సొమ్మును విడుదల చేసింది

Kothagudem: విద్యార్థినికి వేధింపులు.. టీచర్‌పై పోక్సో కేసు

Kothagudem: విద్యార్థినికి వేధింపులు.. టీచర్‌పై పోక్సో కేసు

విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. కొత్తగూడెంలోని ఓ పాఠశాలకు చెందిన ఏడో తరగతి విద్యార్థిని శుక్రవారం బడికి వెళ్లేందుకు నిరాకరించింది.

Telangana: ‘స్మార్ట్‌, ప్రోయాక్టివ్‌, ఎఫీషియెంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ’ పేరుతో స్పీడ్‌-19

Telangana: ‘స్మార్ట్‌, ప్రోయాక్టివ్‌, ఎఫీషియెంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ’ పేరుతో స్పీడ్‌-19

మూసీ రివర్‌ఫ్రంట్‌ సహా పంతొమ్మిది అభివృద్ధి ప్రాజెక్టులపై సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించింది. నిర్ణీత వ్యవధిలో ఆ ప్రాజెక్టుల పూర్తికి.. స్పీడ్‌ (స్మార్ట్‌, ప్రోయాక్టివ్‌, ఎఫిషియెంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ) పేరుతో వేగవంతమైన, సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి