• Home » Telangana High Court

Telangana High Court

TG HighCourt: జన్వాడ ఫాంహౌస్ కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్

TG HighCourt: జన్వాడ ఫాంహౌస్ కూల్చొద్దంటూ హైకోర్టులో పిటిషన్

Telangana: నగరంలో ఆపరేషన్ హైడ్రా కొనసాగుతూనే ఉంది. అక్రమనిర్మాణాలే లక్ష్యంగా హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) చెలరేగిపోతోంది. ఎల్‌టీఎఫ్ పరిధిలో ఉన్న నిర్మాణలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ఈ క్రమంలో జన్వాడ ఫౌంహౌస్ ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉండడంతో తమ కట్టడాలను హైడ్రా కూల్చే అవకాశం ఉందని ముందస్తుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.

TG Highcourt: వివేకా కేసులో ఉదయ్‌కు బెయిల్ మంజూరు

TG Highcourt: వివేకా కేసులో ఉదయ్‌కు బెయిల్ మంజూరు

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అరెస్ట్ అయిన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. ఉదయ్ కుమార్ బెయిల్‌ పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ క్రమంలో వివేకా హత్య కేసులో A6 నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డికి హైకోర్టు ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

T.HighCourt: వేణుస్వామి పిటిషన్‌పై మరోసారి విచారించనున్న హైకోర్టు

T.HighCourt: వేణుస్వామి పిటిషన్‌పై మరోసారి విచారించనున్న హైకోర్టు

Telangana: ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి పిటిషన్‌పై ఈరోజు (బుధవారం) హైకోర్టు మరోసారి విచారణ చేయనుంది. ఇటీవల వేణుస్వామి చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదులు వెళ్లగా.. వేణు స్వామికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మహిళా కమిషన్ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు.

Venu Swamy: హైకోర్టుకు చేరిన జోతిష్యుడు వేణుస్వామి పంచాయితీ..

Venu Swamy: హైకోర్టుకు చేరిన జోతిష్యుడు వేణుస్వామి పంచాయితీ..

ప్రముఖ జోతిష్యుడు వేణుస్వామి(Venu Swamy) వివాదం తెలంగాణ హైకోర్టు(Telangana High Court)కు చేరింది. ఇటీవల నటుడు అక్కనేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్ధంపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. తనకు నోటీసులు ఇవ్వడాన్ని హైకోర్టులో వేణుస్వామి సవాల్ చేశారు.

YS Jagan: జగన్‌ కేసులపై విచారణ మరోసారి వాయిదా

YS Jagan: జగన్‌ కేసులపై విచారణ మరోసారి వాయిదా

Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణ మరోసారి వాయిదా పడింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేగవంతం చేయాలన్న పిల్‌పై తెలంగాణ హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జగన్ కేసుల‌ప త్వరితగతిన విచారణ జరపాలని హరిరామ జోగయ్య పిల్‌ దాఖలు చేశారు.

Alok Arade: తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై టీ.హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే?

Alok Arade: తెలంగాణ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై టీ.హైకోర్ట్ చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే?

Telangana: రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవనానికి ఇప్పటికే సీజేఐ శంకుస్థాపన చేశారని.. కొత్త హైకోర్టు నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే తెలిపారు. తెలంగాణ హైకోర్టులో 78వ స్వాతంత్ర్యదినోత్సవం ఘనంగా నిర్వహించారు.

YS Viveka Murder Case: ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

YS Viveka Murder Case: ఉదయ్‌కుమార్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు

వివేక హత్య కేసులో నిందితుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి.. సాక్షులను ప్రభావితం చేయడమే కాకుండా బెదిరింపులకు సైతం పాల్పడ్డాడని తెలంగాణ హైకోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. అదీకాక ఇదే హత్య కేసులో దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్లు సుప్రీం‌కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని సునీత తరుపు న్యాయవాది హైకోర్టుకు విన్నవించారు.

కొత్త కోర్సుల దరఖాస్తులు మళ్లీ పరిశీలించండి: హైకోర్టు

కొత్త కోర్సుల దరఖాస్తులు మళ్లీ పరిశీలించండి: హైకోర్టు

కొత్త కోర్సులు ప్రారంభించే విషయమై ఇంజినీరింగ్‌ కాలేజీలు చేసుకున్న దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

T.High Court: కుక్కల దాడి ఘటనపై హైకోర్టులో విచారణ

T.High Court: కుక్కల దాడి ఘటనపై హైకోర్టులో విచారణ

Telangana: కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. నిన్న (బుధవారం) జవహర్‌నగర్‌లో కుక్కల దాడిలో సంవత్సరంన్నర బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా... వీధి కుక్కల దాడి ఘటనలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.

T.High Court: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టులో విచారణ

T.High Court: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టులో విచారణ

Telangana: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతా పిటీషన్లపై ఈరోజు హైకోర్టులో విచారణ జరుగనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుపై పిటిషన్ దాఖలైంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి