• Home » Telangana Govt

Telangana Govt

TG News: తెలంగాణలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు రంగం సిద్ధం..

TG News: తెలంగాణలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు రంగం సిద్ధం..

తెలంగాణలో ఆగస్టు 15 సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల(Prisoners) విడుదలకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ (Governor C.P. Radhakrishnan) పచ్చజెండా ఊపారు. దీంతో 231మంది ఖైదీల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. ఈ మేరకు మూడ్రోజుల కిందట పంపించిన లిస్టుకు ఆయన ఆమోదం తెలిపారు.

Jupally Krishna Rao: ప‌ర్యాట‌క భ‌వ‌న్‌ అధికారులపై ఆగ్రహించిన మంత్రి జూప‌ల్లి

Jupally Krishna Rao: ప‌ర్యాట‌క భ‌వ‌న్‌ అధికారులపై ఆగ్రహించిన మంత్రి జూప‌ల్లి

హిమాయ‌త్ న‌గ‌ర్ ప‌ర్యాట‌క భ‌వ‌న్‌(Tourism Bhawan)ను పర్యాటక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) ఆకస్మిక తనిఖీ చేశారు. హాజ‌రు ప‌ట్టిక‌, బ‌యోమెట్రిక్ అటెండెన్స్ పరిశీలించి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు.

Damodar Narasimha: నాణ్యమైన డాక్టర్లను అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ

Damodar Narasimha: నాణ్యమైన డాక్టర్లను అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ

తెలంగాణ(Telangana)లోని ప్రైవేట్ వైద్య విద్య కళాశాలల (Private Medical Colleges) యాజమాన్యం, డీన్‌లు, ప్రిన్సిపాల్స్‌తో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ(Minister Damodar Raja Narasimha) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వైద్య విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత గురించి మంత్రి వివరించారు.

IPS Transfer: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

IPS Transfer: తెలంగాణలో భారీగా ఐపీఎస్‌ల బదిలీ.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

తెలంగాణ(Telangana)లో భారీగా ఐపీఎస్‌ అధికారులు బదిలీ(IPS transfer) అయ్యారు. 28మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భారీఎత్తున బదిలీలు చేపట్టింది.

MLA Harish Babu: ఢిల్లీకి డబ్బులు పంపే పనిలో సీఎం రేవంత్ బీజీ: ఎమ్మెల్యే హరీశ్ బాబు

MLA Harish Babu: ఢిల్లీకి డబ్బులు పంపే పనిలో సీఎం రేవంత్ బీజీ: ఎమ్మెల్యే హరీశ్ బాబు

సుల్తానాబాద్ అత్యాచార ఘటనతోనైనా సీఎం రేవంత్‌ రెడ్డికి కనువిప్పు కలగాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు (MLA Palwai Harish Babu) అన్నారు. ఇంటి తగాలతో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కుంటుపడిందని, మంత్రివర్గాన్ని కూడా విస్తరించలేని స్థితిలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఉన్నారని మండిపడ్డారు.

Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..

Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు..

Telangana IAS Officers Transfer: తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారులను బదిలీ(IAS Officers Transfer) చేసింది. 20 మంది ఐఎస్ఎస్‌లను(IAS Officers) బదిలీ చేస్తూ ప్రభుత్వం..

Hyderabad: ధాన్యం అమ్మిన రైతులకు రూ.10355 కోట్ల చెల్లింపులు

Hyderabad: ధాన్యం అమ్మిన రైతులకు రూ.10355 కోట్ల చెల్లింపులు

యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం కొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు 8,35,109 మంది రైతులకు రూ. 10355.18 కోట్లు చెల్లింపులు చేసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు మూడు రోజుల్లోనే డబ్బులు చెల్లించింది.

Teachers: టీచర్లకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

Teachers: టీచర్లకు గుడ్ న్యూస్.. కీలక ప్రకటన చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

ప్రభుత్వ ఉపాధ్యాయులకు(Governement Teachers) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Government) శుభవార్త చెప్పింది. ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. పదవీ విరమణ 3 సంవత్సరాల లోపు ఉన్న వారికి తప్పనిసరి బదిలీ నుంచి మినహాయింపునిచ్చింది. పండిట్, పీఈటీ అప్‌గ్రేడేషన్, మల్టీజోన్ 2లో హెచ్ఎం ప్రమోషన్, మల్టీ జోన్ 1లో స్కూల్ అసిస్టెంట్..

Komatireddy Venkat Reddy: నోరు జాగ్రత్త.. కేటీఆర్‌కు మంత్రి మాస్ వార్నింగ్..!

Komatireddy Venkat Reddy: నోరు జాగ్రత్త.. కేటీఆర్‌కు మంత్రి మాస్ వార్నింగ్..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై(BRS Working President KTR) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy)ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోవాలంటూ కేటీఆర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మరోసారి తమ ముఖ్యమంత్రి రేవంత్‌ని(Telangana CM Revanth Reddy) తిడితే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

TS News: సెక్రటేరియట్‌కు వీసీల పంచాయతీ...

TS News: సెక్రటేరియట్‌కు వీసీల పంచాయతీ...

Telangana: రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వర్సిటీలకు రేపటితో (మంగళవారం) పదవీకాలం ముగియనుంది. ప్రస్తుతం వీసీల పంచాయితీ సెక్రటేరియట్‌కు చేరింది. పాత వైస్ చాన్సలర్లపై ఫిర్యాదులు, కొత్త వీసీ పోస్టుల కోసం బ్యాక్ డోర్ పాలిటిక్స్ తెరపైకి వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా వీసీ పోస్టుల కోసం 1300కు పైగా దరఖాస్తులు వచ్చి చేరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఒక్కో వీసీపై రెండంకెల ఫిర్యాదులు నమోదు అయ్యాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి