• Home » Telangana Formation Day

Telangana Formation Day

CM Revanth: బానిసత్వాన్ని తెలంగాణ భరించదు

CM Revanth: బానిసత్వాన్ని తెలంగాణ భరించదు

తెలంగాణ అస్థిత్వానికి, ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి పదేళ్లు అవుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరులకు నివాళులర్పించారు. ఆరు దశాబ్దాల కలను నెరవేర్చిన ఆ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు.

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం..!!

Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సర్వం సిద్ధం..!!

మరికాసేపట్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకల సంరంభం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ప్రారంభం కానుంది. వేడుకల్లో భాగంగా తెలంగాణ అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. పోలీస్ సిబ్బందికి అవార్డులను అందజేస్తారు. ఆవిర్భావ వేడుకలకు రావాలని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించారు. అనారోగ్య కారణాల వల్ల ఆమె రావడం లేదని తెలుస్తోంది.

June 2nd: నేటితో రాష్ట్రానికి సంపూర్ణ విముక్తి..

June 2nd: నేటితో రాష్ట్రానికి సంపూర్ణ విముక్తి..

‘‘ఈ ఏడాది జూన్‌ 2కు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ రోజుతో తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణ విముక్తి లభించింది. విభజన చట్టం ప్రకారం ఇంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ ఇకపై తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది.

CM Revanth Reddy: కాకతీయులను సమ్మక్క, సారక్కలను చంపిన రాజులుగనే చూస్త...

CM Revanth Reddy: కాకతీయులను సమ్మక్క, సారక్కలను చంపిన రాజులుగనే చూస్త...

‘‘సమ్మక్క, సారక్క, జంపన్నలను చంపినవారిగానే కాకతీయ రాజులను నేను చూస్తా. పన్నులు చెల్లించబోం అని అన్నందుకు ఆ గిరిజన యోధులపై దాడి చేసి హతమార్చారు. రుద్రమదేవి హయాం వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని రెడ్డి సామంతులు కాపాడారు. ప్రతాపరుద్రుడు వచ్చాక పద్మనాయకులను చేరదీశాడు. వారు చేయివ్వడంతో ఆ సామ్రాజ్యం పతనమైంది’’ అని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Telangana: గన్ పార్క్ వద్దకు కేసీఆర్.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం..

Telangana: గన్ పార్క్ వద్దకు కేసీఆర్.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం..

తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణత్యాగం చేసిన వారికి మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖర్‌రావు శనివారం గన్‌పార్క్‌లో పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సచివాలయ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

KTR: మాకు ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధం లేదు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

KTR: మాకు ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధం లేదు.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్

తెలంగాణలో 4వ విడత లోక్‌సభ ఎన్నికలు మే 13న జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓట్లను జూన్ 4వ తేదీన లెక్కించనున్నారు. కౌంటింగ్ కోసం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అయితే ఈరోజు మెజారిటీ సర్వేలు ''ఎగ్జిట్ పోల్స్'' (Exit polls) ఫలితాలు తెలిపాయి.

Telangana Formation Day: హైదరాబాదీలకు ముఖ్య గమనిక.. ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో...

Telangana Formation Day: హైదరాబాదీలకు ముఖ్య గమనిక.. ఆవిర్భావ వేడుకల నేపథ్యంలో...

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్2వ తేదీన రాష్ట్ర ద్విశాబ్ధి ముంగిపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం, సాయంత్రం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Telangana: కేసీఆర్ పాకిస్థాన్ వాళ్లల్లా ప్రవర్తిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

Telangana: కేసీఆర్ పాకిస్థాన్ వాళ్లల్లా ప్రవర్తిస్తున్నారు: సీఎం రేవంత్ రెడ్డి

మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ఆహ్వానం పలికితే.. తాను రానంటూ లేఖ రాయడం దారుణమన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవంపై ఆయనకు గౌరవం లేదని.. కేసీఆర్ పాకిస్తాన్ వాళ్లల్లా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. సోనియా గాంధీ ఆరోగ్యం సహకరించడం లేదని, ఆమె రాకపోతే సందేశం పంపొచ్చన్నారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో అమరవీరుల స్థూపం వద్దకు తాను వెళ్లాలన్నా ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని తెలిపారు.

Bandi Sanjay: ప్రభుత్వ ఆ నిర్ణయం మంచిదే.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

Bandi Sanjay: ప్రభుత్వ ఆ నిర్ణయం మంచిదే.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్

తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తొలగించాలని అప్పుడు, ఇప్పుడు తమ పార్టీ పోరాడుతునే ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) అన్నారు. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపం ఉండటం మంచిదని.. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరి అభిప్రాయం తీసుకోవాలని కోరారు.

Sonia Gandhi: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు దూరంగా సోనియాగాంధీ... కారణమిదే..?

Sonia Gandhi: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు దూరంగా సోనియాగాంధీ... కారణమిదే..?

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్2వ తేదీన రాష్ట్ర ద్విశాబ్ధి ముంగిపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం, సాయంత్రం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి