• Home » Telangana Bhavan

Telangana Bhavan

Harish rao: దావోస్ దారి ఖర్చులు వృధా చేసిన సీఎం రేవంత్

Harish rao: దావోస్ దారి ఖర్చులు వృధా చేసిన సీఎం రేవంత్

Harish rao: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు చురకలంటించారు. దావోస్ దారి ఖర్చులకు నగదు వృధా చేశారాంటూ సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.

KTR: బీఆర్ఎస్ పార్టీ 2025 నూతన  డైరీని ఆవిష్కరించనున్న కేటీఆర్

KTR: బీఆర్ఎస్ పార్టీ 2025 నూతన డైరీని ఆవిష్కరించనున్న కేటీఆర్

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం తెలంగాణ భవన్‌లో పార్టీ 2025 నూతన సంవత్సర డైరీని ఆవిష్కరిస్తారు. తర్వాత తనను ఏసీబీ అధికారులు న్యాయవాదుల సమక్షంలోనే విచారణ జరపాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. గురువారం ఆయన ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు.

TG Politics: తెలంగాణ భవన్‌లో ఘనంగా ప్రజా పాలన విజయోత్సవాలు

TG Politics: తెలంగాణ భవన్‌లో ఘనంగా ప్రజా పాలన విజయోత్సవాలు

న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రజా పాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

BRS: సీఎం రేవంత్‌రెడ్డి రెడ్డి ఏడాది పాలనపై హరీష్‌రావు తీవ్ర విమర్శలు

BRS: సీఎం రేవంత్‌రెడ్డి రెడ్డి ఏడాది పాలనపై హరీష్‌రావు తీవ్ర విమర్శలు

రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. మాటలు మార్చటంలో రేవంత్ రెడ్డి పీహెచ్‌డీ చేశారని.. రెండు కాదు.. మూడో మాట కూడా మార్చగల నేర్పరి అని, పూటకో పార్టీ మార్చటం రేవంత్ రెడ్డికి వె‌న్నతో పెట్టిన విద్య అని, రాక్షసులు అన్న నోటితోనే.. దేవత అని పొగడగల సామర్థ్యం రేవంత్ రెడ్డి సొంతమని విమర్శించారు.

KTR: జనతా గ్యారేజీగా మారిన తెలంగాణ భవన్

KTR: జనతా గ్యారేజీగా మారిన తెలంగాణ భవన్

దీక్షా దివస్ వేళ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేకి బుద్దితో వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వ పాలనలో తెలంగాణ భవన్ .. ప్రజలు జనతా గ్యారేజీగా మారిందని ఆయన అభివర్ణించారు.

BRS.. రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం ఆపాలి: హరీష్ రావు

BRS.. రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం ఆపాలి: హరీష్ రావు

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటి.. పేదలకు కనీస వసతులు కల్పించడమా... లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ చేయడమా.. అని ప్రశ్నించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబీ హటావో అంటారు కానీ గరీబోంకో హటావో అంటున్నారని మండిపడ్డారు. నగరంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని, రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యం ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.

TelanganaBhavan: తమ గోడు వెళ్లబోసుకునేందుకు తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధితులు

TelanganaBhavan: తమ గోడు వెళ్లబోసుకునేందుకు తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధితులు

Telangana: హైడ్రాపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న బాధిత కుటుంబాలు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు బాధితులు తెలంగాణ భవన్‌కు వచ్చారు. ప్రభుత్వ దుశ్చర్యలను బీఆర్ఎస్ నేతలకు చెప్పుకునేందుకు వచ్చామని హైడ్రా బాధితులు చెబుతున్నారు.

BRS Leader Srinivas Goud: తెలంగాణ డెయిరీలను ఖతం చేసే కుట్ర జరుగుతోంది..

BRS Leader Srinivas Goud: తెలంగాణ డెయిరీలను ఖతం చేసే కుట్ర జరుగుతోంది..

తెలంగాణ పాల డెయిరీలను ఖతం చేసే కార్యక్రమం జరుగుతోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. పాలు పోసిన తెలంగాణ పాడి రైతులకు డబ్బులు చెల్లించకుండా వేధిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి ప్రెస్ మీట్ నిర్వహించారు.

Delhi : తెలంగాణలో 32వేల కోట్లతో రైల్వే పనులు

Delhi : తెలంగాణలో 32వేల కోట్లతో రైల్వే పనులు

తెలంగాణలో రూ.32 వేలకోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ తెలిపారు. గురువారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Delhi:  బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్ రాధాకృష్ణన్

Delhi: బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న గవర్నర్ రాధాకృష్ణన్

ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బోనం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి