• Home » Technology news

Technology news

Technology :  వాచ్‌ ఓఎస్‌ 11 అప్డేట్‌తో రింగ్‌టోన్‌లో మార్పు

Technology : వాచ్‌ ఓఎస్‌ 11 అప్డేట్‌తో రింగ్‌టోన్‌లో మార్పు

యాపిల్‌ వాచీలో ఇప్పటి వరకు డిఫాల్ట్‌గా ఒకే రింగ్‌టోన్‌ ఉంది. అయితే వాచ్‌ఓఎస్‌ 11 అప్డేట్‌తో వేర్వేరు రింగ్‌టోన్‌లను తీసుకునే అవకాశం యూజర్లకు కలుగుతుంది.

Technology :  జీపీఎస్‌ సామర్ధ్యాలతో ‘బౌల్ట్‌’ డాష్‌క్యామ్‌

Technology : జీపీఎస్‌ సామర్ధ్యాలతో ‘బౌల్ట్‌’ డాష్‌క్యామ్‌

బౌల్ట్‌ క్రూయిజ్‌ క్యామ్‌ ఎక్స్‌1 - జీపీఎస్‌ లాగింగ్‌ ఫీచర్‌తో అలాగే అది లేకుండా కూడా వచ్చింది. లాగింగ్‌ ఫీచర్‌తో వాహనం వేగం, లొకేషన్‌ను డ్రైవర్‌ ట్రాక్‌ చేయగలుగుతాడు.

Technology : వైఫై నుంచి అటాక్‌!

Technology : వైఫై నుంచి అటాక్‌!

విండోస్‌ అప్డేట్‌ను వాయిదా వేస్తుంటే సరిగ్గా ఇప్పుడు ఆ పని అంటే ఇన్‌స్టాల్‌ చేసుకోవడం మంచిది.

Technology :   స్క్రీన్  షాట్‌ ప్రివ్యూ రీడిజైన్‌

Technology : స్క్రీన్ షాట్‌ ప్రివ్యూ రీడిజైన్‌

ఆండ్రాయిడ్‌ 15 బేటా 3లో స్ర్కీన్‌షాట్‌ ప్రెవ్యూని రీడిజైన్‌ చేశారు. పిక్సెల్‌కు చెందిన జనరేటివ్‌ ఏఐ స్టిక్కర్లపై పని జరుగుతున్నట్టు అనిపిస్తోంది.

Airtel Recharge Plans: ఎయిర్‌టెల్ బంపరాఫర్.. రూ.9కే అన్‌లిమిటెడ్ డేటా కానీ..

Airtel Recharge Plans: ఎయిర్‌టెల్ బంపరాఫర్.. రూ.9కే అన్‌లిమిటెడ్ డేటా కానీ..

ఎయిర్‌టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌లతో(Airtel Recharge Plans) కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తోంది. కంపెనీ ఈ మధ్యే తక్కువ ధరలో ఎక్కువ కాలం చెల్లుబాటును అందించే రెండు ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. తాజాగా మరో ప్లాన్‌తో ముందుకొచ్చింది.

భూ వాతావరణంలోకి ఎల్‌వీఎం-3 ఎగువ దశ

భూ వాతావరణంలోకి ఎల్‌వీఎం-3 ఎగువ దశ

గతేడాది 36 ఉపగ్రహాలను మోసుకుని అంతరిక్షంలోకి వెళ్లిన ఎల్‌వీఎం-3 రాకెట్‌ ఎగువ దశను తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశపెట్టడంలో ఇస్రో విజయం సాధించింది.

X Banned: ఒక్క నెలలో ఇండియాలోని 2 లక్షలకుపైగా ఎక్స్ ఖాతాలపై నిషేధం

X Banned: ఒక్క నెలలో ఇండియాలోని 2 లక్షలకుపైగా ఎక్స్ ఖాతాలపై నిషేధం

ఎలాన్ మస్క్(Elon Musk) నేతృత్వంలోని మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భారతదేశంలోని 2,30,892 ఎక్స్ ఖాతాలపై నిషేధం విధించింది. ఏప్రిల్ 26 నుంచి మే 25 మధ్య గుర్తించిన వాటిలో ఎక్కువ భాగం పిల్లలపై లైంగిక వేధింపులు, నగ్నత్వాన్ని ప్రోత్సహించే పోస్టులున్న ఖాతాలున్నట్లు పేర్కొన్నారు.

స్క్రీన్ లేని ల్యాప్‌టాప్ వచ్చేసింది.. ఎలా పనిచేస్తుందో తెలిస్తే పిచ్చెక్కిపోతుంది..!

స్క్రీన్ లేని ల్యాప్‌టాప్ వచ్చేసింది.. ఎలా పనిచేస్తుందో తెలిస్తే పిచ్చెక్కిపోతుంది..!

స్క్రీన్ లేని ల్యాప్ టాప్ అనగానే ఒకింత ఆశ్చర్యానికి గురికావచ్చు.. కానీ ఇది అక్షరలా నిజం.. త్వరలోనే స్క్రీన్‌లు లేని ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి రానున్నాయి. సాధారణంగా మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పనిచేయడానికి మూలం స్కీన్. ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో ఏదైనా పని చేసేటప్పుడు దానికి సంబంధించిన అవుట్‌పుట్ స్క్రీన్‌లోనే చూసేందుకు వీలవుతుంది.

Whatsapp: వాట్సాప్ నుంచి మరో ఫీచర్.. ఇకపై టైప్ చేయాల్సిన పనిలే..

Whatsapp: వాట్సాప్ నుంచి మరో ఫీచర్.. ఇకపై టైప్ చేయాల్సిన పనిలే..

ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు ప్రతి ఒక్కరూ కూడా వాట్సాప్‌(whatsapp)ను విరివిగా ఉపయోగిస్తున్నారని చెప్పవచ్చు. దీంతో ఈ యాప్‌కు ప్రజల్లో ఆదరణ పెరిగింది. ఈ క్రమంలో ఈ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.4 బిలియన్ల మందికిపైగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది.

Sudhir Srivatsava Innovations: ఎస్‌ఎ్‌సఐ మంత్ర-3 ఆవిష్కరణ

Sudhir Srivatsava Innovations: ఎస్‌ఎ్‌సఐ మంత్ర-3 ఆవిష్కరణ

అత్యాధునిక రోబోటిక్‌ టెలీ సర్జరీ యంత్రం ‘ఎస్‌ఎ్‌సఐ మంత్ర-3’ని ఎస్‌ఎ్‌సఐ(సుధీర్‌ శ్రీవాత్సవ ఇన్నోవేషన్స్‌) సంస్థ గురువారం ఆవిష్కరించింది. అంతేకాక, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ మంత్ర-3 రోబోటిక్‌ వ్యవస్థతో టెలీ సర్జరీ ట్రయల్‌ను విజయవంతంగా చేసి చూపించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి