Home » Technology news
ఐఫోన్ 16 విడుదల తేదీని ఇంకా ప్రకటించినప్పటికీ సంబంధిత ఫీచర్ల విషయమై లీక్లు మాత్రం ఆగటం లేదు. మేజర్ రీడిజైన్ ప్రస్తావన ఇప్పుడు యవనికపైకి వచ్చింది. కెమెరా ఫీచర్ల నుంచి పర్ఫార్మెన్స్లో మెరుగుదల వరకు అన్నీ బైటకు వస్తూనే ఉన్నాయి. రీడిజైన్కు
వాట్సాప్ ద్వారా బిజినెస్ ప్రమోషన్ ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. భారత దేశానికి చెందిన పలు వ్యాపార సంస్థలు ప్రస్తుతం ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. ఫలితంగా వాట్సాప్ యూజర్లు తమ యాప్ తెరిస్తే చాలు, సదరు మెసేజ్లతో బాక్స్లు నిండుతున్నాయి. వాటిని తొలగించుకోవడం నిజానికి పెద్ద పని
గూగుల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గూగుల్ జెమిని(Google Gemini) ఫీచర్ జీమెయిల్, మెసేజింగ్ ప్లాట్ఫాంలో అందుబాటులోకి వచ్చింది. ఏఐ టెక్నాలజీతో పని చేసే ఈ ఫీచర్లో వివిధ ప్రశ్నలను అడగడంతో పాటు, ఇమెయిల్లను కంపోజ్ చేయడానికి, భారీ ఇమెయిల్లను సంగ్రహించడానికి, ప్రెజెంటేషన్ నుంచి వివిధ అంశాలను హైలైట్ చేయడానికి, ముఖ్యమైన సమావేశాల కోసం రిమైండర్లను సెట్ చేయమని అడగడానికి జెమిని ఉపయోగపడుతుంది.
స్పెక్ట్రమ్ వేలంతో జియో భారీగా రీచార్జ్ ధరలను పెంచగా.. ఇప్పుడు ఎయిర్టెల్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఎయిర్ టెల్ కూడా సవరించిన మొబైల్ టారిఫ్లను ప్రకటించింది. కంపెనీ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ ప్లాన్లలో వివిధ విభాగాలలో ధరలను పెంచింది.
జపనీస్ శాస్త్రవేత్తలు(Japan Scientists) మానవ చర్మంతో రోబోకి ముఖాన్ని రూపొందించి అరుదైన రికార్డు సృష్టించారు. మానవ చర్మంతో రూపొందించిన చిరునవ్వుతో ఉన్న ఈ ముఖాన్ని హ్యుమనాయిడ్ రోబోకి జత చేయవచ్చు. రోబోల ముఖ కవళికలు అచ్చం మనిషిలా ఉండాలనే ఉద్దేశంతో వీటిని తయారు చేసినట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్న మెటా ఏఐ(Meta AI) సేవలు భారత్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఫేస్ బుక్లో మెటా చాట్ బాట్ అందుబాటులోకి ఉంది. తాజాగా వాట్సప్, ఇన్ స్టాగ్రామ్లలోనూ మెటా ఏఐ ఫీచర్ వచ్చేసింది.
Zara Shatavari: నెలవంక సైతం సిగ్గుపడే అందం తనది.. దేవ కన్యలు సైతం అసూయపడే ఆహార్యం ఆమెది.. దైవ సృష్టిని మించిన సృష్టి ఆమెది. ప్రకృతిలోని ఆహ్లాదాన్ని పంచే తత్వం తనది. అందమా నీ పేరేమిటి అంటే.. మరో ఆలోచనే లేకుండా ఆమె పేరే చెప్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
వినియోగదారులను ఆకర్షించేందుకు రెండు ప్రధాన టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ పోటీ పడుతున్నాయి. ఏప్రిల్ నెలలో జియో అత్యధికంగా వినియోగదారులను రప్పించుకోగా.. ఎయిర్టెల్ ఆ స్థానంలో నిలిచింది. ట్రాయ్(TRAI)విడుదల చేసిన డేటా ప్రకారం.. Reliance Jio ఇప్పుడు మొత్తం 472.42 మిలియన్ల(47.2 కోట్లు) వైర్లెస్ చందాదారులను కలిగి ఉంది.
యూట్యూబ్ కొత్తగా ‘నోట్స్’ ఫీచర్ను తీసుకు వచ్చే ప్రయత్నంలో ఉంది. టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ ఎక్స్కు చెందిన కమ్యూనిటి నోట్స్ మాదిరిగానే ఉండనుంది.
గూగుల్ జెమిని మొబైల్ యాప్ మన దేశంలో అందుబాటులోకి వచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీన్ని పొందవచ్చు.