Home » Technology news
వాట్సాప్ను ఉపయోగించే వారికి గుడ్ న్యూస్ రాబోతుంది. త్వరలో ఈ యాప్లో పెద్ద మార్పు జరగబోతోంది. దీని సహాయంతో మీరు ఇతర మెసేజింగ్ యాప్ల వినియోగదారులకు చాట్, కాల్ చేయవచ్చు. అయితే ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఈ సంవత్సరం ఆపిల్ వాచ్ 10వ వార్షికోత్సవం కావడంతో ఆపిల్ స్మార్ట్వాచ్ 10కు ఈ సంవత్సరం రానున్న ఈవెంట్ ఎంతో ప్రత్యేకం. దీనిపై ఇంకా సమాచారం లేనప్పటికీ, డిజైన్, హెల్త్ ట్రాకింగ్ వంటి ఫీచర్ల గురించి మాత్రం కొన్ని లీక్స్ బయటకొచ్చాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Smart Phone: గోడలకు చెవులుంటాయని అంటుంటారు.. గొడలకే కాదు.. మనం వాడే మొబైల్ ఫోన్లకు కూడా చెవులుంటాయని మీకు తెలుసా? అదేంటి ఫోన్లలో ఎలాగూ రీసవర్స్ ఉంటాయి కదా? అని అంటారా? అవి కాల్స్ మాట్లాడేటప్పుడు.. ఏదైనా రికార్డ్స్ చేసేటప్పుడు మనం మాన్యూవల్గా ఓకే చేస్తేనే పని చేస్తాయి.
WhatsApp New Update: వాట్సాప్ వినియోగిస్తున్నారా? మీకోసమే ఈ బిగ్ అలర్ట్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్, ఫీచర్స్ను అందుబాటులోకి తీసుకువచ్చే వాట్సాప్.. ఇప్పుడు మరో కీలక అప్డేట్ ఇచ్చింది. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్తో, అధునాత టెక్నాలజీతో..
మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్(smart phone) వాడుతున్నారా, అయితే జాగ్రత్త. ఎందుకంటే Clefi అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు(customers) గోప్యత గురించి హెచ్చరించింది. దీని ప్రకారం ఓ మాల్వేర్ ఆండ్రాయిడ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుందని వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు పిల్లలకు(children) తప్పనిసరి పరికరాలుగా మారిపోయాయి. అనేక మంది పిల్లలు మాత్రం ఫోన్లకు ఎక్కువగా అలవాటు పడి సోషల్ మీడియా ప్రభావానికి ఎక్కువగా లోనవుతున్నారు. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిన పిల్లల వ్యసనాన్ని దూరం చేయడానికి గూగుల్(google) ‘స్కూల్ టైమ్(school time feature)’ అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది.
Tech News: ప్రస్తుతం కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఉంది. కొందరైతే రెండేసే ఫోన్లను కూడా వినియోగిస్తుంటారు. అయితే, ఈ స్మార్ట్ ఫోన్తో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వ్యక్తిగత పనులు మొదలు..
భారత్లో తన ఐఫోన్ల ధరలు 3 నుంచి 4 శాతం (రూ.300 నుంచి రూ.6,000) తగ్గిస్తున్నట్టు యాపిల్ కంపెనీ ప్రకటించింది. కేంద్ర బడ్జెట్లో మొబైల్ ఫోన్లపై కస్టమ్స్ డ్యూటీ ని 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించటమే ఇందుకు
Google Maps Flyover Feature: ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లినా.. తెలియని ప్రాంతానికి వెళ్లినా ఖచ్చితమైన మార్గం కోసం మనం మన ఫోన్లో వెంటనే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తాం. అందులో చూపించే మార్గం ద్వారా గమ్యాన్ని చేరుకుంటాం.
భారత సైబర్ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్ ఇండియా) దేశంలోని ఆండ్రాయిడ్ యూజర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 10 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్లు ప్రమాదంలో ఉన్నట్లు అప్రమత్తం చేసింది.