Home » Tech news
ప్రయాణీకుల భద్రతపై ఫోకస్ చేసిన రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు అన్ని రైల్వే కోచ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ చర్య ప్రయాణీకుల భద్రతను పెంచడమే కాకుండా, రైళ్లలో చోరీలు, ఇతర అక్రమ కార్యకలాపాల వంటివి తగ్గనున్నాయి.
రైల్వే ప్రయాణికుల కోసం అదిరిపోయే రైల్వన్ యాప్ అందుబాటులోకి వచ్చేసింది. దీని స్పెషల్ ఏంటంటే దీనిలో టికెట్ బుకింగ్, PNR సహా అనేక సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే దీనికి మీ IRCTC ఖాతాను లింక్ చేయడం వల్ల ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ వేగంగా మారుతోంది. ఇదే సమయంలో యూట్యూబ్ కూడా కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే త్వరలో యూట్యూబ్ ట్రెండింగ్ పేజీని తొలగించబోతున్నట్లు తెలిపింది.
ప్రపంచ వ్యాప్తంగా టెక్ రంగంలో పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజాలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులకు గుడ్బై చెప్పాయి. ఇప్పుడు అదే బాటలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (NASA Layoffs) కూడా చేరబోతుంది.
ఒకప్పుడు మనుషులు నిర్వహించిన పనులను ఇప్పుడు ఏఐ వేగంగా, కచ్చితత్వంతో చేస్తుంది. దీంతో అనేక సంస్థలు పలు రకాల కార్యకలాపాల్లో ఏఐని ఉపయోగిస్తున్నాయి. ఇదే సమయంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కూడా ఈ మార్పుల్లో భాగంగా AIని (Microsoft AI) వినియోగిస్తోంది. దీని వల్ల ఇటీవల వచ్చిన మార్పులను ఓసారి చూద్దాం.
భారత ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులకు సమయం ఆసన్నమైంది. టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్లింక్ తాజాగా భారత అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్-స్పేస్ నుంచి ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు లైసెన్స్ (IN-SPACe Starlink Approval) పొందింది.
ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఆపిల్, తన నాయకత్వ వ్యవస్థలో కీలక మార్పులను అనౌన్స్ చేసింది. వీటిలో భారత సంతతికి చెందిన సబిహ్ ఖాన్ను (Indian Origin Sabih Khan) కొత్త చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)గా నియమించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్ల మన్ననలు పొందుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే యూజర్ అనుభవాన్ని మరింత పెంచేందుకు రెండు కొత్త ఫీచర్లతో (WhatsApp AI Features) వచ్చేస్తుంది. అవి ఏంటి, ఎలా పనిచేస్తాయనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత స్మార్ట్ఫోన్ యుగంలో వాట్సాప్ వినియోగించని వారు దాదాపు లేరనే చెప్పవచ్చు. ఈ యాప్ ప్రతి రోజూ వినియోగదారులకు అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. అయితే గ్రూపులో ఎవరైనా పంపిన మెసేజ్ను డిలీట్ చేస్తే, (WhatsApp Deleted Messages) ఇతర సభ్యులు ఆ మెసేజ్కు సంబంధించి ఆసక్తితో ఉంటారు. డిలీట్ అయిందంటే ఏంటి అనే ప్రశ్నలు వస్తాయి. కానీ ఆ తొలగించిన మెసేజ్ కూడా చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అది ఎలా అనే విషయాలను ఇక్కడ చూద్దాం.
యూట్యూబ్ నుంచి కీలక అప్డేట్ (YouTube Update) వచ్చింది. ఈ క్రమంలో జులై 15 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది. దీంతో పునరావృతమయ్యే లేదా కాపీ చేసిన వీడియోలపై ఆదాయం ఉండదని సంస్థ తెలిపింది.