Home » Tech news
బిలయనీర్ ఎలాన్ మస్క్(Elon Musk) మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫాం X (ట్విట్టర్) యాప్ని వేరే స్థాయికి తీసుకెళ్లాలనుకుంటున్నారని తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఈ యాప్ను పూర్తిగా మార్చేశారు. అనేక ఫీచర్లలో మార్పులు చేశారు. కానీ ఎలాన్ మస్క్ మాత్రం ఇప్పటికీ ఉపశమనం పొందలేదు. ఈ క్రమంలోనే ఎలాన్ మస్క్ X యాప్ నుంచి మరో ఫీచర్ రానున్నట్లు తెలుస్తోంది.
యూట్యూబ్(YouTube) మాజీ సీఈవో సుసాన్ వోజ్కికీ(56)(Susan Wojcicki) కన్నుమూశారు. ఈ క్రమంలో ఆమె భర్త డెన్నిస్ ట్రోపర్ ఫేస్బుక్ భావోద్వేగ పోస్ట్ చేసి ఈ విచారకరమైన వార్తను షేర్ చేశారు. ఈ ఘటనపై గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్(Sundar Pichai) శనివారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X వేదికగా స్పందించారు.
WhatsApp New Update: వాట్సాప్ వినియోగిస్తున్నారా? మీకోసమే ఈ బిగ్ అలర్ట్. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్, ఫీచర్స్ను అందుబాటులోకి తీసుకువచ్చే వాట్సాప్.. ఇప్పుడు మరో కీలక అప్డేట్ ఇచ్చింది. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు.. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్తో, అధునాత టెక్నాలజీతో..
మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్(smart phone) వాడుతున్నారా, అయితే జాగ్రత్త. ఎందుకంటే Clefi అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ వినియోగదారులకు(customers) గోప్యత గురించి హెచ్చరించింది. దీని ప్రకారం ఓ మాల్వేర్ ఆండ్రాయిడ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుందని వెల్లడించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుత డిజిటల్ యుగంలో స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు పిల్లలకు(children) తప్పనిసరి పరికరాలుగా మారిపోయాయి. అనేక మంది పిల్లలు మాత్రం ఫోన్లకు ఎక్కువగా అలవాటు పడి సోషల్ మీడియా ప్రభావానికి ఎక్కువగా లోనవుతున్నారు. ఈ క్రమంలోనే స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడిన పిల్లల వ్యసనాన్ని దూరం చేయడానికి గూగుల్(google) ‘స్కూల్ టైమ్(school time feature)’ అనే కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది.
భారతీయ వినియోగదారుల కోసం ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ వన్ప్లస్(OnePlus) అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ క్రమంలో తమ కస్టమర్లకు ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్ను అందించనున్నట్లు తెలిపింది. గ్రీన్ లైన్ సమస్యను ఎదుర్కొంటున్న కంపెనీకి చెందిన స్మార్ట్ఫోన్ యూజర్లకు ఈ ఆఫర్ ప్రత్యేకంగా వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ప్రస్తుతం దాదాపు అనేక మంది ప్రజలు ఏదైనా విషయం గురించి తెలుసుకోవడానికి వెంటనే గూగుల్లో(google) సెర్చ్ చేస్తారు. దీంతో గూగుల్ ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్గా మారిపోయింది. అలాంటి ఈ సంస్థ ప్రతి నిమిషానికి ఎంత సంపాదిస్తుందో తెలుసా మీకు. తెలియదా అయితే ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
గత కొన్ని నెలలుగా ఉద్యోగుల(jobs) తొలగింపు ప్రక్రియ(layoffs) కొనసాగుతూనే ఉంది. అయితే ఈ జాబితాలో చిన్న కంపెనీలతోపాటు అగ్ర సంస్థలు కూడా ఉండటం విశేషం. ఇదివరకు మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు లేఆఫ్స్ ప్రకటించగా, తాజాగా అమెరికన్ చిప్ తయారీ అగ్ర సంస్థ ఇంటెల్(Intel) కూడా ఉద్యోగులను తొలగించనున్నట్లు తెలుస్తోంది.
జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ - ఐడియా.. టారీఫ్ ధరలు పెంచడంతో వినియోగదారులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితి జవసత్వాలు కోల్పోతున్న ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్కి (BSNL) వరంగా మారింది.
ప్రముఖ సాఫ్ట్వేర్ మైక్రోసాఫ్ట్ విండోస్(microsoft windows) ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వినియోగదారులను ఇబ్బందుల్లో పడేసింది. ఈ క్రమంలో జూలై 19న అనేక మంది వినియోగదారుల కంప్యూటర్లలో Windows “బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్” (Blue Screen of Death) లోపాన్ని ఎదుర్కొన్నారు.