• Home » Teacher

Teacher

Medical Faculty: వైద్య కళాశాలల్లో 309 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతి

Medical Faculty: వైద్య కళాశాలల్లో 309 మందికి ప్రొఫెసర్లుగా పదోన్నతి

వైద్యవిద్య సంచాలకుల పరిధిలోని వైద్య కళాశాలల అధ్యాపకులకు రికార్డు స్థాయిలో పదోన్నతులు కల్పించారు. 33 విభాగాల్లో 309 మంది అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతినిస్తూ వైద్యారోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్‌ చొంగ్తూ బుధవారం 3 వేర్వేరు జీవోలు జారీ చేశారు.

Anantapur Lecturer Blackmail Case: మాస్టారూ.. మీడియాకు చెప్తా..!

Anantapur Lecturer Blackmail Case: మాస్టారూ.. మీడియాకు చెప్తా..!

చదువులకు సాయం చేసిన మాస్టారునే టార్గెట్ చేసింది ఓ విద్యార్థిని తన ప్రియుడితో కలిసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజడం ప్రారంభించింది. టార్చర్ భరించలేక మాస్టారు ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న అతని స్నేహితులు అండగా నిలబడి పోలీసుల వద్దకు తీసుకెళ్లారు.

TS TET 2025 Results: తెలంగాణ టెట్‌ 2025 ఫలితాలు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండిలా..

TS TET 2025 Results: తెలంగాణ టెట్‌ 2025 ఫలితాలు వచ్చేశాయ్.. చెక్ చేసుకోండిలా..

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌)(Telangana TET results) ఫలితాలు రిలీజ్ అయ్యాయి. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రాణా సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు.

Bombay Scottish Teacher: అరెస్టైనా అదే మాట.. స్టూడెంట్‌ని ప్రేమిస్తున్నానన్న టీచర్

Bombay Scottish Teacher: అరెస్టైనా అదే మాట.. స్టూడెంట్‌ని ప్రేమిస్తున్నానన్న టీచర్

Bombay Scottish Teacher: పరీక్షలు అయిపోయిన తర్వాత బిపాసా అతడ్ని కాంటాక్ట్ అయింది. అతడు మాత్రం ఆమె ఫోన్ నెంబర్ బ్లాక్ చేసి పడేశాడు. దాదాపు నాలుగు నెలల పాటు ఇద్దరూ కలుసుకోలేదు.

Mumbai: 12వ తరగతి బాలుడితో టీచరమ్మ బలవంతపు శృంగారం!

Mumbai: 12వ తరగతి బాలుడితో టీచరమ్మ బలవంతపు శృంగారం!

విద్యార్థిని బలవంతంగా ఒప్పించి, అతడితో పలుమార్లు శృంగారంలో పాల్గొన్న ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేశారు.

Salary Hike:గెస్ట్‌ ఫ్యాకల్టీ వేతనాలు పెంపు

Salary Hike:గెస్ట్‌ ఫ్యాకల్టీ వేతనాలు పెంపు

గిరిజన సంక్షేమశాఖ గురుకులాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ గెస్ట్‌ ఫ్యాకల్టీకి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరి వేతనాలు పెంచనున్నట్టు తెలిపింది.

CBSE: జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఎవరెవరు అర్హులంటే..

CBSE: జాతీయ ఉపాధ్యాయ అవార్డుకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఎవరెవరు అర్హులంటే..

CBSE National Teacher Award: CBSE జాతీయ ఉపాధ్యాయ అవార్డు 2025 కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హులైన ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు జూలై 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ జాబితా, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు.

Students: మాస్టారూ.. మీరు వెళ్లొద్దు

Students: మాస్టారూ.. మీరు వెళ్లొద్దు

ఉద్యోగాల్లో ఉపాధ్యాయ వృత్తి ఉత్తమమైంది.! ఎందుకంటే దేశ భవిష్యత్తు అయిన విద్యార్థులను తీర్చిదిద్దేవి వారే!! విధి నిర్వహణలో భాగంగా టీచర్లు పలు పాఠశాలల్లో పనిచేస్తారు. వారి ఉద్యోగ కాలంలో బదిలీలపై బడులు మారుతూ ఉంటారు.

 Bopparaju Venkateshwarlu: జడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలి

Bopparaju Venkateshwarlu: జడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలి

కరోనా సమయంలో మృతి చెందిన టీచర్ల కుటుంబాలకు వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద జెడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.

Mega PTM: 2.28 కోట్ల మందితో మెగా పీటీఎం 2.0

Mega PTM: 2.28 కోట్ల మందితో మెగా పీటీఎం 2.0

మెగా పేరెంట్‌ టీచర్స్‌ మీటింగ్‌ పీటీఎం 2.0ను జూలై 5న నిర్వహించాలని నిర్ణయించినట్లు సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు. 61,135 విద్యాసంస్థల్లో 2,28,21,454 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని వెల్లడించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి