• Home » Teacher

Teacher

Hyderabad: థాంక్యూ  సీఎం సార్‌..

Hyderabad: థాంక్యూ సీఎం సార్‌..

సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్లు రావడంతో ఉపాధ్యాయులు(Teachers) ఆనందోత్సవాల్లో మునిగి తేలుతున్నారు. థాంక్యూ సీఎం సార్‌.. అంటూ రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఎల్‌బీ స్టేడియం(LB Stadium)లో శుక్రవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎంతో ముఖాముఖి, ఆత్మీయ సమ్మేళనానికి ఇటీవల పదోన్నతి పొందిన టీచర్లందరూ హాజరయ్యారు.

LB Stadium: తెలంగాణ భవిష్యత్తు టీచర్ల చేతుల్లోనే!

LB Stadium: తెలంగాణ భవిష్యత్తు టీచర్ల చేతుల్లోనే!

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. తాను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే ఈ స్థాయికి వచ్చానని, ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేస్తే ఏదైనా సాధ్యమేనని చెప్పారు.

CM Revanth: తెలంగాణ ఉద్యమంలో టీచర్లది క్రియాశీలక పాత్ర

CM Revanth: తెలంగాణ ఉద్యమంలో టీచర్లది క్రియాశీలక పాత్ర

ప్రభుత్వ బడుల్లోనే చదువుకుని తాను ఈ స్థాయికి వచ్చానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని అన్నారు.

Viral News: టేబుల్ మీద కాలేసి, ఊగుతూ..

Viral News: టేబుల్ మీద కాలేసి, ఊగుతూ..

టీచర్ మద్యం తాగిన ఘటన మధ్యప్రదేశ్ షాబ్దుల్ జిల్లాలో జరిగింది. షార్గాఢ్ గ్రామంలో గల బహ్రియల్ తోలా ప్రాథమిక పాఠశాలలో ఉదయ్ భాను సింగ్ అనే టీచర్ పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే శనివారం కూడా పాఠశాలకు వచ్చాడు. కాసేపు అయ్యిందో లేదో ఊగుతూ కనిపించాడు.

Bhattivikramamarka :  పదేసి ఊళ్లకు ఓ రెసిడెన్షియల్‌ స్కూలు: భట్టి

Bhattivikramamarka : పదేసి ఊళ్లకు ఓ రెసిడెన్షియల్‌ స్కూలు: భట్టి

ప్రతి మండలానికి మూడు చొప్పున.. సగటున పదేసి ఊళ్లకు ఒక రెసిడెన్షియల్‌ స్కూల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. 15 నుంచి 20 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Transfer Issue: వైద్య కళాశాల ప్రొఫెసర్ల బదిలీలను ఆపాలి

Transfer Issue: వైద్య కళాశాల ప్రొఫెసర్ల బదిలీలను ఆపాలి

వైద్య కళాశాలల ప్రొఫెసర్ల బదిలీలను ఆపాలని సీనియర్‌ రెసిడెంట్‌ వైద్య విద్యార్థులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల సూపర్‌ స్పెషాలిటీ ప్రొఫెసర్‌ల బదిలీల కారణంగా ఓ వైపు వైద్యసేవలపై, మరోవైపు బోధనపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు పేర్కొన్నారు.

Nizamabad: ఉపాధ్యాయులు వేధిస్తున్నారు..

Nizamabad: ఉపాధ్యాయులు వేధిస్తున్నారు..

జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులు, రిటైర్డ్‌ ఉపాధ్యాయులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని నిజామాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) ఎన్‌.వి.దుర్గాప్రసాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

High Court: డీఎస్సీ పరీక్షలపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ

High Court: డీఎస్సీ పరీక్షలపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ

రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో 11 వేల ఉపాధ్యాయ పోస్టు ల భర్తీకి నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షల్లో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. పరీక్షలు వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌లో ఎలాంటి ఉత్తర్వులు జారీచేయడానికి హైకోర్టు ఆసక్తి చూపకుండా విచారణను వాయిదా వేసింది.

DSC Exams: నేటి నుంచి డీఎస్సీ

DSC Exams: నేటి నుంచి డీఎస్సీ

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డీఎస్సీ పరీక్షలను గురువారం నుంచి నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Kakinada: చదవటం లేదని విద్యార్థినిని చితకబాదిన టీచర్

Kakinada: చదవటం లేదని విద్యార్థినిని చితకబాదిన టీచర్

కాకినాడ జిల్లా: సరిగా చదవడం లేదంటూ ఓ విద్యార్థినిని ప్రిన్సిపాల్, పీఈటీ టీచర్ చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాకినాడ, చిత్రాడకు చెందిన అమృత జగ్గయ్య చెరువులోని గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. సరిగా చదవడం లేదంటూ విద్యార్థినిని కర్రతో విచక్షణా రహితంగా కొట్టారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి