Home » Teacher
రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచితంగా విద్యుత్తును అందిస్తామని, ఇందుకు సంబంధించి ఉత్తర్వులను జారీ చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు.
మార్గదర్శకుడు ఉపాధ్యాయుడు అని వక్తలు పేర్కొన్నారు.
ఉపాధ్యాయ దినోత్సవం వివాదాలకు తావిస్తోంది. ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ఎంపికలో ఆశ్రిత పక్షపాతం చూపించారని విమర్శలు వస్తున్నాయి. కొన్ని మండలాలకు ప్రాధాన్యం ఇవ్వడం, పది మండలాలలో ఒక్కరినీ ఎంపిక చేయకపోవడం విస్తుగొలుపుతోంది. వేడుక నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు అధికారులు, ఎంఈఓలు తమ వెంట నడిచేవారి, నచ్చిన వారి పేర్లను అవార్డుల జాబితాలో చేర్పించారని ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను ...
బేగంపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డా.నందవరం మృదుల జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు సీపీఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రామచంద్రారెడ్డి, శివయ్య డిమాండ్ చేశారు.
పాత పెన్షన విధానం తప్ప ఏ ఇతర ప్రత్యామ్నాయ విధానాలు తమకు అమోదయోగ్యం కాదని ఏపీటీఎఫ్ నాయకులు పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం పెన్షన విద్రోహ చీకటి దినంగా అభివ ర్ణిస్తూ ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట స్థానిక నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాన్ని ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బలరాముడు, సానే రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
డివిజన స్థాయిలో సర్దుబాటు కోసం ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సైన్స సెంటర్లో డిప్యూటీ డీఈఓలు, ఎంఈఓలు గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కౌన్సెలింగ్ నిర్వహించారు. గుంతకల్లు డివిజనలో 91 మంది మిగులు టీచర్లు ఉండగా, 16 మంది అవసరం ఉంది. అనంతపురం డివిజనలో 31 మంది మిగులు ఉండగా, 30 మంది అవసరమయ్యారు. గుంతకల్లు డివిజనలో 16 స్థానాలకు 16 మంది విల్లింగ్ ఇచ్చారు. అనంతపురం డివిజనలో ఇంగ్లిష్ టీచర్ స్థానానికి ...
పాఠశాలలో సైన్స్ ప్రయోగాలు, ప్రాజెక్టులు, క్షేత్రస్థాయి పర్యటనలు, నమూనాల తయా రీ,
జీఓ 84ను రద్దుచేయాలని మునిసిపల్ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఎంజీ ఎం పాఠశాల వద్ద మునిసిపల్ ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ... జీఓ నెంబర్ 84 వల్ల రెండేళ్లుగా మున్సిపల్ విద్యావ్యవస్థ సర్వనా శనం అయిందన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధీనంలోకి మునిసిపల్ విద్యావ్యవస్థను తెచ్చేందుకు గత వైసీపీ పాలనలో ఈ జీఓను తెచ్చారని మండిపడ్టారు.
తెలంగాణకు చెందిన ఇద్దరు ఉపాధ్యాయులు ‘ జాతీయ ఉపాధ్యాయుల పురస్కారానికి ఎంపికయ్యారు.