Home » Teacher
జిల్లా కేంద్రంలోని కేఎస్ఆర్ హైస్కూల్లో జరిగిన ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీఎంఓ అధికారులు ఆదేశించారు. కేఎ్సఆర్ హైస్కూల్లో పలువురు విద్యార్థులను ఓ టీచర్ లైంగికంగా వేధిస్తున్నట్లు ఆడియోలు బయటకు వచ్చాయి. ఓ మహిళా టీచరే ఈ వ్యవహారం అంతా నడిపించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ‘బడిలో లైంగిక వేధింపులు?’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం కథనం ప్రచురితమైంది. దీంతో జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ ఫైర్ అయ్యారు. వెంటనే విచారించి నివేదిక ...
పి.గన్నవరం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతూ తండ్రి స్థానంలో ఉండవల్సిన ఉపాధ్యాయుడు గురువు అనే పదానికే మాయని మచ్చ తెచ్చాడు. చిన్నా రులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ తన వెకిలి చేష్టలతో పిల్లలను ఇబ్బందిపెడుతూ పైశా చిక ఆనందం పొందుతున్న ఆ ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోన సీమ జిల్లా పి.గన్నవరం మండ
నగరంలోని కేఎ్సఆర్ హైస్కూల్లో బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్లు బయటికొచ్చిన ఓ ఆడియో కలకలం రేపుతోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న పలువురు విద్యార్థినులను ఓ స్కూల్ అసిస్టెంట్ కొంత కాలంగా వేధిస్తున్నాడని అందులో ఆరోపించారు. తమను తాకుతున్నాడని, గిల్లుతున్నాడని కొంద రు బాలికలు మాట్లాడిన ఆడియో బయటకు రావడానికి పాఠశాల ఉపాధ్యాయులలో అంతర్గత పోరు కారణమని...
విద్యార్థులకు విద్యాబుద్ధులు చెబుతూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయవల్సిన టీచర్లు గాడి తప్పుతున్నారు.
పాలిటెక్నికల్ లెక్చరర్ల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పబ్లిక్ సర్వీసు కమిషన్ విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యా యుల పదోన్నతుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
‘‘గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర’’.. గురువు దేవుడితో సమానమని ఈ శ్లోకం అర్థం. విద్యా్ర్థులకు ఉన్నత విద్యనందించడంతో పాటూ మంచి నడవడిక నేర్పించి వారిని ఉన్నత స్థానాల్లో స్థిరపడేలా చేయడంలో ఉపాధ్యాయులదే కీలకపాత్ర. అందుకే గురువులకు అంతటి స్థానాన్ని కల్పించారు. అయితే ప్రస్తుత సమాజంలో కొందరి వల్ల ఉపాధ్యాయ వృత్తికే చెడ్డపేరు వస్తోంది...
ఆయన విధులకు రానే రారు. ఒక వేళ రావాలనుకుంటే.. ఉదయం పదిన్నర లేదా.. 11 గంటలకు వస్తాడు. ఐటీ సెల్లో ఇలా కూర్చుని అలా వెళ్తాడు. ఎవరైనా ఎక్కడికని అడిగితే.. ‘అర్జంటుగా కలెక్టర్ గారు పిలిచారు..’ అని చెబుతాడు. ఆఫీస్ బయటకు వచ్చి, ఒక దమ్ము లాగేస్తాడు. ఇకఅంతే..! మధ్యాహ్నం వస్తే వస్తాడు.. లేకపోతే లేదు. మళ్లీ సాయంత్రం ఎంట్రీ ఇస్తాడు. ఇప్పటికి ఐదుగురు డీఈఓలు మారినా.. ఆయనను ఏం ...
పాఠాలు చెబుతున్నప్పుడు మందలించిందని మహిళా సైన్స్ లెక్చరర్పై ప్రాంక్ పేరుతో ఆమె కూర్చునే కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చారు ఓ తరగతి విద్యార్థులు.
జిల్లా విద్యాశాఖలో ఇప్పటికీ ‘వైసీపీ’ టీచర్లదే రాజ్యం. కూటమి ప్రభుత్వం ఏర్పడినా మార్పు లేదు. గతంలో విద్యాశాఖ, సమగ్రశిక్ష ప్రాజెక్టులో అడ్డగోలుగా వ్యవహరించిన ఆ పార్టీ వీరవిధేయులు ఇప్పుడు కూడా చక్రం తిప్పాలని చూస్తున్నారు. విద్యాశాఖలో అత్యంత కీలకమైన ఏఎ్సఓ పోస్టుపై కన్నేశారు. ఎలాగైనా ఆ పోస్టును సొంతం చేసుకోవాలని అక్కడ పనిచేస్తున్న ఓ టీచర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన చేసిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. ఐటీ సెల్లోని ఈ ...