Home » Teacher
విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఓ ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. వికారాబాద్ జిల్లా ధారూరు ఎస్సై వేణుగోపాల్ గౌడ్ తెలిపిన వివరాలిలా ఉన్నా యి.
యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.
పాఠశాలల పునర్వ్యవస్థీకరణకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరు రకాల బడులు ఉండగా వాటి స్థానంలో ఐదు రకాలు తీసుకొచ్చేలా పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
విద్యాశాఖలో ఇష్టారాజ్యం నడుస్తోంది. అనర్హులకు పట్ట కట్టడం పరిపాటిగా మారింది. ఏఎ్సఓ పోస్టు భర్తీ వ్యవహారంలో ఇది మరోమారు రుజువైంది. డీఈఓ ఆఫీ్సలో అత్యంత కీలకమైన అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ఏఎ్సఓ) పోస్టును అనర్హుడికి కట్టబెట్టారు. వైసీపీ హయాంలో ఏపీఓగా వచ్చిన నాగరాజుకు ఆ పోస్టును రాసిచ్చేశారు. అనంతపురం ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదుపై చర్యలు లేకపోగా.. అందలం ఎక్కించారు. మూడేళ్లుగా ఏపీఓగా అక్కడే పనిచేస్తున్న ఆయనకు నామినేటెడ్ పోస్టు తరహాలో...
విద్యార్థులకు బైబిల్ గంథ్రాలను పంపిణీ చేసిన ఓ ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేశారు.
‘విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచర్లే బడికి ఆలస్యంగా వెళితే పిల్లలకు ఏం క్రమశిక్షణ అలవాటు చేస్తారు? కాబట్టి ఎక్కడైనా టీచర్లు ఆలస్యంగా బడికి వెళ్లినట్లు తెలిస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం’ అని డీఈవో వరలక్ష్మి చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే టీచర్ల ఫోటోలను, వివరాలను ఆయా స్కూళ్లలో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు తాజాగా ఓ ఓ సర్క్యులర్ను జారీ చేశారు.
జిల్లా కేంద్రంలోని కేఎస్ఆర్ హైస్కూల్లో జరిగిన ఘటనపై లోతైన దర్యాప్తు చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీఎంఓ అధికారులు ఆదేశించారు. కేఎ్సఆర్ హైస్కూల్లో పలువురు విద్యార్థులను ఓ టీచర్ లైంగికంగా వేధిస్తున్నట్లు ఆడియోలు బయటకు వచ్చాయి. ఓ మహిళా టీచరే ఈ వ్యవహారం అంతా నడిపించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై ‘బడిలో లైంగిక వేధింపులు?’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో బుధవారం కథనం ప్రచురితమైంది. దీంతో జిల్లా కలెక్టర్ వినోద్కుమార్ ఫైర్ అయ్యారు. వెంటనే విచారించి నివేదిక ...
పి.గన్నవరం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పుతూ తండ్రి స్థానంలో ఉండవల్సిన ఉపాధ్యాయుడు గురువు అనే పదానికే మాయని మచ్చ తెచ్చాడు. చిన్నా రులపై లైంగిక వేధింపులకు పాల్పడుతూ తన వెకిలి చేష్టలతో పిల్లలను ఇబ్బందిపెడుతూ పైశా చిక ఆనందం పొందుతున్న ఆ ఉపాధ్యాయుడికి విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. ఈ ఘటన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోన సీమ జిల్లా పి.గన్నవరం మండ
నగరంలోని కేఎ్సఆర్ హైస్కూల్లో బాలికలను లైంగికంగా వేధిస్తున్నట్లు బయటికొచ్చిన ఓ ఆడియో కలకలం రేపుతోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న పలువురు విద్యార్థినులను ఓ స్కూల్ అసిస్టెంట్ కొంత కాలంగా వేధిస్తున్నాడని అందులో ఆరోపించారు. తమను తాకుతున్నాడని, గిల్లుతున్నాడని కొంద రు బాలికలు మాట్లాడిన ఆడియో బయటకు రావడానికి పాఠశాల ఉపాధ్యాయులలో అంతర్గత పోరు కారణమని...